మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→కాన్పూరు: భాషా సవరణలు |
→కాన్పూరు: కొంత అనువాదం |
||
పంక్తి 149:
=== కాన్పూరు ===
[[File:TantiaTope1858.jpg|link=https://en.wikipedia.org/wiki/File:TantiaTope1858.jpg|thumb|
[[File:Cawnpore_Memorial,_1860.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Cawnpore_Memorial,_1860.jpg|thumb|
జూన్లో జనరల్ వీలర్ నేతృత్వంలో ఉన్న సిపాయిలు తిరుగుబాటు చేసి, యూరపియన్లు ఉంటున్న ప్రాంతాన్ని ముట్టడించారు. ఒక సైనికుడిగా వీలర్ను అందరూ గౌరవించేవారు. అతడొక హిందూ స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు. తనకున్న ప్రతిష్ఠపైన, నానా సాహిబ్తో తనకున్న మంచి సంబంధాల పైనా ఆధారపడి, ముట్టడిని ఎదుర్కోవడంలోను, ఆహారాన్ని నిల్వ చేసుకోవడంలోనూ అతడు కొంత అలసత్వం వహించాడు. మూడు వారాల ముట్టడి తరువాత వాళ్ల వద్ద మూడే రోజులకు సరిపడా ఆహారం మిగిలి ఉంది.
పంక్తి 160:
ఈ క్రూర హంతక చర్యకు చరిత్రకారులు అనేక కారణాలను చెప్పారు. బందీలు ఎవరూ లేరని తెలిస్తే కాన్పూరు వస్తున్న బ్రిటిషు సైన్యం తిరిగి వెళ్ళిపోతుందని భావించి ఇలా ఆదేశించి ఉండవచ్చు. బ్రిటిషు వాళ్ళు కాన్పూరును తిరిగి స్వాధీనం చేసుకున్నాక, వాళ్లకు సమాచారమేమీ తెలియకుండా ఉండేందుకు చేసి ఉండవచ్చు. నానా సాహిబ్కు బ్రిటిషు వారితో ఉన్న సత్సంబంధాలను దెబ్బతీసే కుట్రతో కొందరు ఈ పని చేసి ఉండవచ్చు.<ref name="autogenerated3">John Harris, The Indian mutiny, Wordsworth military library 2001, p. 92.</ref> గంగా నది వద్ద జరిగిన కాల్పుల్లో తాము పాల్గొన్నామని బందీలు గుర్తు పడతారేమోననే భయంతో కొందరు ఇలా చేసి ఉండవచ్చు.<ref name="autogenerated4" /><gallery mode="packed">
దస్త్రం:1857 hospital wheeler cawnpore2.jpg|"జనరల్ వీలర్ క్యాంపు లోని ఆసుపత్రి, కాన్పూరు". (1858). మొదటిసారిగా ఈ ఆసుపత్రి వద్దనే యూరపియన్లు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారు.
దస్త్రం:Slaughter Ghat, Cawnpore.jpg|1857 జూన్ 27 న అనేక మంది బ్రిటిషు వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన సతీ చౌరా ఘాట్. 1858 నాటి చిత్రం.
దస్త్రం:1858 Kanpur well monument.jpg|యూరపియన్ స్త్రీలు, పిల్లలు మరణించిన బీబీఘర్. వాళ్ల శవాలు దొరికిన బావి. 1858.
దస్త్రం:Outside of well, Cawnpore.jpg|స్మారకాన్ని నిర్మించిన బీబీఘర్ స్థలం. శామ్యూల్ బర్న్, 1860.
</gallery>
[[File:Kanpur_massacre.594px.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Kanpur_massacre.594px.jpg|thumb|
ఈ మారణకాండతో సిపాయిల పట్ల బ్రిటిషు వారి వ్యతిరేక ధోరణి మరింత బలపడింది. ఈ సంఘటన గురించి విన్న బ్రిటిషు ప్రజలు హతాశులయ్యారు. సామ్రాజ్య వ్యతిరేక, భారత అనుకూల వర్గాలు తమకున్న మద్దతును పూరిగా కోల్పోయాయి. మిగిలిన తిరుగుబాటు కాలమంతా బ్రిటిషు వారికి కాన్పూరే రణనినాదమైంది. తిరుగుబాటు అంతాన నానా సాహిబ్ అదృశ్యమయ్యాడు. ఏమయ్యాడో తెలియదు.
|