మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
++150వ వార్షికోత్సవం, కొంత అనువాదం, ++ఇవి కూడా చూడండి
పంక్తి 48:
| notes =
}}
1857–-58 లో ఉత్తర, మధ్య [[భారతదేశం]]<nowiki/>లో బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటును '''మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం''' అనీ, 1857 సిపాయిల తిరుగుబాటు అనీ పరిగణిస్తారు. ఈ తిరుగుబాటు, వైఫల్యంతో ముగిసింది.<ref name="marshall-197">{{Harvnb|Marshall|2007|p=197}}</ref><ref>{{Harvnb|David|2003|p=9}}</ref> 1857 మే 10 న మీరట్‌లో సిపాయీలతో మొదలైన తిరుగుబాటు ఉత్తర మధ్య భారతంలో పౌర తిరుగుబాటుగా పరిణమించింది.{{efn|""The 1857 rebellionతిరుగుబాటు wasచాలావరకు byగంగా andమైదానపు largeఉత్తర confinedప్రాంతానికి, toమధ్య northernభారతానికీ Indian Gangetic Plain and central Indiaపరిమితమైంది."<ref name=bose-jalal-2003lead/>}}<ref name="bose-jalal-2003lead">{{Harvnb|Bose|Jalal|2003|pp=88–103}}</ref>{{efn|"The1857 revoltతిరుగుబాటు wasగంగా confinedమైదానపు toఉత్తర theప్రాంతానికి, northernమధ్య Gangeticభారతానికీ plain and central Indiaపరిమితమైంది."<ref name="Marriott2013"/>}}<ref name="Marriott2013">{{citation|last=Marriott|first=John|title=The other empire: Metropolis, India and progress in the colonial imagination|url=https://books.google.com/books?id=eXPLCgAAQBAJ&pg=PA195|year=2013|publisher=Manchester University Press|isbn=978-1-84779-061-3|page=195}}</ref> తూర్పు భారత దేశంలో కూడా తిరుగుబాటు ఘటనలు జరిగాయి.{{efn|Although"హింస theచాలావరకు majorityగంగా ofమైదానపు theఉత్తర violenceప్రాంతం, occurredమధ్య inభారతం theలోనే northern Indian Gangetic plain and central Indiaజరిగినప్పటికీ, recentఇది scholarshipఉత్తర hasతూర్పు suggestedప్రాంతాలకూ thatపాకిందని theఈమధ్య rebellionజరిగిన also reached parts of the east andపరిశోధనల్లో northవెల్లడైంది."<ref name="Bender2016"/>}}<ref name="Bender2016">{{citation|last=Bender|first=Jill C.|title=The 1857 Indian Uprising and the British Empire|url=https://books.google.com/books?id=f5OzCwAAQBAJ&pg=PA3|year=2016|publisher=Cambridge University Press|isbn=978-1-316-48345-9|page=3}}</ref> ఈ తిరుగుబాటు ఆ ప్రాంతాల్లో బ్రిటిషు వారి అధికారాన్ని పెద్దయెత్తున సవాలు చేసింది.{{efn|"What distinguished the events of 1857 wasనాటి theirసంఘటనల scaleప్రత్యేకత, andవాటి theతీవ్రత. factకొద్ది thatకాలం forపాటు aగంగామైదాన shortప్రాంతంపై timeబ్రిటిషు theyవారి posedఆధిపత్యాన్ని a military threat to British dominance in the Gangesసవాలు Plainచేసాయి."<ref name=bayly1990-p170/>}}<ref name="bayly1990-p170">{{Harvnb|Bayly|1990|p=170}}</ref> 1858 జూన్ 20 న తిరుగుబాటుదార్లను ఓడించడంతో ఇది ముగిసింది.<ref name="intro-refs">{{Harvnb|Bandyopadhyay|2004|pp=169–172}}, {{Harvnb|Brown|1994|pp=85–87}}, and {{Harvnb|Metcalf|Metcalf|2006|pp=100–106}}</ref> హత్యలకు పాల్పడని వారికి తప్ప తిరుగుబాటులో పాల్గొన్న మిగతా వారందరికీ బ్రిటిషు ప్రభుత్వం 1858 నవంబరు 1 న క్షమాభిక్ష మంజూరు చేసింది. తిరుగుబాటుదార్లతో యుద్ధం ముగిసినట్లు ప్రకటించినది మాత్రం 1859 జూలై 8 న. ఈ తిరుగుబాటును, సిపాయీల తిరుగుబాటు, భారతీయ తిరుగుబాటు, గొప్ప తిరుగుబాటు, 1857 తిరుగుబాటు, భారతీయ పునరుత్థానం, మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామం అని అనేక పేర్లతో పిలుస్తారు.{{efn|"The events of 1857–58 in India (are) known variously as a mutiny, a revolt, a rebellion and the first war of independence (the debates over which only confirm just how contested imperial history can become) ...(page 63)"<ref name="Williams2006"/>}}<ref name="Williams2006">{{citation|last=Williams|first=Chris|title=A Companion to 19th-Century Britain|url=https://books.google.com/books?id=7pcMC7ANpmoC&pg=PA63|year=2006|publisher=John Wiley & Sons|isbn=978-1-4051-5679-0|page=63}}</ref>
 
 
పంక్తి 55:
 
దశాబ్దాలుగా భారతీయ సిపాయిలకూ బ్రిటిషు అధికారులకూ మధ్యగల జాతీయ, సాంస్కృతిక వైరుధ్యాలు ఈ తిరుగుబాట్లకు దారితీసాయి. భారత పాలకులైన మొగలాయి, పేష్వాల పట్ల బ్రిటిషు వారికి ఉన్న నిర్లక్ష్య వైఖరి, ఔధ్ విలీనం లాంటి రాజకీయ కారణాలూ భారతీయులలో బ్రిటిషు పాలన పట్ల వ్యతిరేకత కలిగించాయి.
 
 
 
[[ఆధునికత్వం|ఆధునిక]] భారతదేశ చరిత్రలో 1857 [[తిరుగుబాటు]]<nowiki/>కు ప్రత్యేకస్థానం ఉంది. దీన్ని బ్రిటిషు సామ్రాజ్యాధికారంపై స్వదేశీ బలాలు చేసిన చారిత్రక తిరుగుబాటుగా పేర్కొన్నారు. కానీ ఈ తిరుగుబాటుకు భారతదేశంలో మెజార్టీ వర్గం మద్దతు లభించలేదు. ఈ తిరుగుబాటును బ్రిటిషర్లు పూర్తిగా అణచివేయగలిగారు. 1757 ప్లాసీ యుద్ధానంతర సంఘటనలన్నీ బ్రిటిషర్లకు విజయాలను తెచ్చిపెట్టాయి. ప్లాసీ యుద్ధం తరువాత సరిగ్గా ఒక శతాబ్ది కాలానికి జరిగిన ఈ తిరుగుబాటులో అణచివేతకు గురైన ఒక చిన్న వర్గం మాత్రమే బ్రిటిషు ఆధిపత్యాన్ని వ్యతిరేకించి పోరాడింది.
Line 62 ⟶ 64:
మీరట్‌లో తిరుగుబాటు మొదలయ్యాక, తిరుగుబాటుదార్లు వెంటనే ఢిల్లీ చేరుకుని చివరి మొగల్ చక్రవర్తై బహదూర్‌షాను తిరుగుబాటుకు నాయకుడిగా, భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు. అప్పటికి అతడి వయసు 80 ఏళ్లు దాటింది. పెద్ద సంస్థానాలైన హైదరాబదు, మైసూరు, తిరువాన్కూరు, కాశ్మీరులతో పాటు రాజపుటానా లోని చిన్న సంస్థానాలు కూడా ఈ తిరుగుబాటులో పాల్గొనలేదు. బ్రిటిషు గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ మాటల్లో చెప్పాలంటే తుపానులో నిలబడ్డ బ్రేక్‌వాటర్స్ లాగ ఈ సంస్థానాలు బ్రిటిషు వారికి అండగా నిలబడ్డాయి.<ref name="spear">{{Harvnb|Spear|1990|pp=147–148}}</ref>
 
కొన్ని ప్రాంతాల్లో , ముఖ్యంగా అవధ్‌లో, ఈ తిరుగుబాటు బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా చేస్తున్న దేశభక్తి యుత పోరాటంగా రూపుదాల్చింది.<ref>{{Harvnb|Bandyopadhyay|2004|p=177}}, {{Harvnb|Bayly|2000|p=357}}</ref> భారతదేసం - బ్రిటిషు సామ్రాజ్యాల చరిత్రలో ఈ తిరుగుబాటు ఒక ముఖ్యమైన మలుపుగ పరిణమించింది.{{efn|"The events of 1857–58 in India, ... marked a major watershed not only in the history of British India but also of British imperialism as a whole."<ref name="Williams2006"/>}}<ref name="Williams20062">{{citation|last=Williams|first=Chris|title=A Companion to 19th-Century Britain|url=https://books.google.com/books?id=7pcMC7ANpmoC&pg=PA63|year=2006|publisher=John Wiley & Sons|isbn=978-1-4051-5679-0|page=63}}</ref><ref>{{Harvnb|Bandyopadhyay|2004|p=179}}</ref> ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దుకు, భారతీయ సైన్యం, ఆర్థిక వ్యవస్థ, భార్తీయ పరిపాలనా వ్యవస్థలను బ్రిటిషు వారు గుర్తించేందుకూ, 1858 నాటి భారత ప్రభుత్వ చట్టం చేసేందుకూ దారితీసింది.<ref>{{Harvnb|Bayly|1990|pp=194–197}}</ref> ఆ తరువాత భారతదేశం నేరుగా బ్రిటిషు ప్రభుత్వ పాలనలోకి వచ్చింది.<ref name="spear2">{{Harvnb|Spear|1990|pp=147–148}}</ref> భారతీయులకు బ్రిటిషు వలస రాజ్యాల పౌరులకు ఉండే హక్కులను ఇస్తూ 1858 నవంబరు 1 న విక్టోరియా రాణి ఒక ప్రకటన చేసింది.{{efn|"Queen Victoria's Proclamation of 1858 laid the foundation for Indian secularism and established the semi-legal framework that would govern the politics of religion in colonial India for the next century. ... It promised civil equality for Indians regardless of their religious affiliation, and state non-interference in Indians' religious affairs. Although the Proclamation lacked the legal authority of a constitution, generations of Indians cited the Queen's proclamation in order to claim, and to defend, their right to religious freedom." (page 23)<ref name="Adcock2013"/>}}<ref name="Adcock2013">{{citation|last=Adcock|first=C.S.|title=The Limits of Tolerance: Indian Secularism and the Politics of Religious Freedom|url=https://books.google.com/books?id=DvMVDAAAQBAJ&pg=PA23|year=2013|publisher=Oxford University Press|isbn=978-0-19-999543-1|pages=23–25}}</ref><ref name="AldrichMcCreery2016">{{citation|last=Taylor|first=Miles|editor=Aldrish, Robert|editor2=McCreery, Cindy|title=Crowns and Colonies: European Monarchies and Overseas Empires|chapter-url=https://books.google.com/books?id=iR3GDQAAQBAJ&pg=PA39|year=2016|publisher=Manchester University Press|isbn=978-1-5261-0088-7|pages=38–39|chapter=The British royal family and the colonial empire from the Georgians to Prince George}}</ref> తరువాఅతితరువాతి దశాబ్దాల్లో బ్రిటిషు పాలకులు ఈ హక్కులను గుర్తించని సందర్భాల్లో భారతీయులు రాణి చేసిన ఆ ప్రకటనను ఉదహరించేవారు.{{efn|"In purely legal terms, (the proclamation) kept faith with the principles of liberal imperialism and appeared to hold out the promise that British rule would benefit Indians and Britons alike. But as is too often the case with noble statements of faith, reality fell far short of theory, and the failure on the part of the British to live up to the wording of the proclamation would later be used by Indian nationalists as proof of the hollowness of imperial principles. (page 76)"<ref name="Peers2013"/>}}<ref name="Peers2013">{{citation|last=Peers|first=Douglas M.|title=India Under Colonial Rule: 1700–1885|url=https://books.google.com/books?id=dyQuAgAAQBAJ&pg=PA76|year=2013|publisher=Routledge|isbn=978-1-317-88286-2|page=76}}</ref>{{efn|"Ignoring ...the conciliatory proclamation of Queen Victoria in 1858, Britishers in India saw little reason to grant Indians a greater control over their own affairs. Under these circumstances, it was not long before the seed-idea of nationalism implanted by their reading of Western books began to take root in the minds of intelligent and energetic Indians."<ref name="EmbreeHay1988"/>}}<ref name="EmbreeHay1988">{{citation|last1=Embree|first1=Ainslie Thomas|last2=Hay|first2=Stephen N.|last3=Bary|first3=William Theodore De|title=Sources of Indian Tradition: Modern India and Pakistan|chapter-url=https://books.google.com/books?id=XoMRuiSpBp4C&pg=PA85|year=1988|publisher=Columbia University Press|isbn=978-0-231-06414-9|page=85|chapter=Nationalism Takes Root: The Moderates}}</ref>
 
 
కొన్ని ప్రాంతాల్లో , ముఖ్యంగా అవధ్‌లో, ఈ తిరుగుబాటు బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా చేస్తున్న దేశభక్తి యుత పోరాటంగా రూపుదాల్చింది.<ref>{{Harvnb|Bandyopadhyay|2004|p=177}}, {{Harvnb|Bayly|2000|p=357}}</ref> భారతదేసం - బ్రిటిషు సామ్రాజ్యాల చరిత్రలో ఈ తిరుగుబాటు ఒక ముఖ్యమైన మలుపుగ పరిణమించింది.{{efn|"The events of 1857–58 in India, ... marked a major watershed not only in the history of British India but also of British imperialism as a whole."<ref name="Williams2006"/>}}<ref name="Williams20062">{{citation|last=Williams|first=Chris|title=A Companion to 19th-Century Britain|url=https://books.google.com/books?id=7pcMC7ANpmoC&pg=PA63|year=2006|publisher=John Wiley & Sons|isbn=978-1-4051-5679-0|page=63}}</ref><ref>{{Harvnb|Bandyopadhyay|2004|p=179}}</ref> ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దుకు, భారతీయ సైన్యం, ఆర్థిక వ్యవస్థ, భార్తీయ పరిపాలనా వ్యవస్థలను బ్రిటిషు వారు గుర్తించేందుకూ, 1858 నాటి భారత ప్రభుత్వ చట్టం చేసేందుకూ దారితీసింది.<ref>{{Harvnb|Bayly|1990|pp=194–197}}</ref> ఆ తరువాత భారతదేశం నేరుగా బ్రిటిషు ప్రభుత్వ పాలనలోకి వచ్చింది.<ref name="spear2">{{Harvnb|Spear|1990|pp=147–148}}</ref> భారతీయులకు బ్రిటిషు వలస రాజ్యాల పౌరులకు ఉండే హక్కులను ఇస్తూ 1858 నవంబరు 1 న విక్టోరియా రాణి ఒక ప్రకటన చేసింది.{{efn|"Queen Victoria's Proclamation of 1858 laid the foundation for Indian secularism and established the semi-legal framework that would govern the politics of religion in colonial India for the next century. ... It promised civil equality for Indians regardless of their religious affiliation, and state non-interference in Indians' religious affairs. Although the Proclamation lacked the legal authority of a constitution, generations of Indians cited the Queen's proclamation in order to claim, and to defend, their right to religious freedom." (page 23)<ref name="Adcock2013"/>}}<ref name="Adcock2013">{{citation|last=Adcock|first=C.S.|title=The Limits of Tolerance: Indian Secularism and the Politics of Religious Freedom|url=https://books.google.com/books?id=DvMVDAAAQBAJ&pg=PA23|year=2013|publisher=Oxford University Press|isbn=978-0-19-999543-1|pages=23–25}}</ref><ref name="AldrichMcCreery2016">{{citation|last=Taylor|first=Miles|editor=Aldrish, Robert|editor2=McCreery, Cindy|title=Crowns and Colonies: European Monarchies and Overseas Empires|chapter-url=https://books.google.com/books?id=iR3GDQAAQBAJ&pg=PA39|year=2016|publisher=Manchester University Press|isbn=978-1-5261-0088-7|pages=38–39|chapter=The British royal family and the colonial empire from the Georgians to Prince George}}</ref> తరువాఅతి దశాబ్దాల్లో బ్రిటిషు పాలకులు ఈ హక్కులను గుర్తించని సందర్భాల్లో భారతీయులు రాణి చేసిన ఆ ప్రకటనను ఉదహరించేవారు.{{efn|"In purely legal terms, (the proclamation) kept faith with the principles of liberal imperialism and appeared to hold out the promise that British rule would benefit Indians and Britons alike. But as is too often the case with noble statements of faith, reality fell far short of theory, and the failure on the part of the British to live up to the wording of the proclamation would later be used by Indian nationalists as proof of the hollowness of imperial principles. (page 76)"<ref name="Peers2013"/>}}<ref name="Peers2013">{{citation|last=Peers|first=Douglas M.|title=India Under Colonial Rule: 1700–1885|url=https://books.google.com/books?id=dyQuAgAAQBAJ&pg=PA76|year=2013|publisher=Routledge|isbn=978-1-317-88286-2|page=76}}</ref>{{efn|"Ignoring ...the conciliatory proclamation of Queen Victoria in 1858, Britishers in India saw little reason to grant Indians a greater control over their own affairs. Under these circumstances, it was not long before the seed-idea of nationalism implanted by their reading of Western books began to take root in the minds of intelligent and energetic Indians."<ref name="EmbreeHay1988"/>}}<ref name="EmbreeHay1988">{{citation|last1=Embree|first1=Ainslie Thomas|last2=Hay|first2=Stephen N.|last3=Bary|first3=William Theodore De|title=Sources of Indian Tradition: Modern India and Pakistan|chapter-url=https://books.google.com/books?id=XoMRuiSpBp4C&pg=PA85|year=1988|publisher=Columbia University Press|isbn=978-0-231-06414-9|page=85|chapter=Nationalism Takes Root: The Moderates}}</ref>
 
==తిరుగుబాటు స్వభావం==
పంక్తి 71:
===సిపాయిల పితూరి===
19వ శతాబ్దం చివర్లో బ్రిటిషు చరిత్రకారులు, కొంతమంది పరిశీలకులు ఈ తిరుగుబాటును ‘సిపాయిల పితూరి’గానే అభిప్రాయపడ్డారు. సిపాయిలు తరుచూ అతి స్వల్ప కారణాలకు సైతం తిరుగుబాటు చేయడం వల్ల జాన్ లారెన్‌‌స, స్మిత్ లాంటి చరిత్రకారులు దీన్ని కేవలం ‘సిపాయిల పితూరి’గా వర్ణించారు. ఈ సంఘటన గురించి ‘పూర్తిగా దేశభక్తి లోపించింది, సరైన స్వదేశీ నాయకత్వం లేదు. మద్దతు లేదు’ అని జాన్, సీలే పేర్కొన్నారు.
 
 
 
టి. ఆర్. హోల్నెస్ అనే చరిత్రకారుడు 1857 తిరుగుబాటును ‘నాగరికత, అనాగరికతల మధ్య జరిగిన సంఘర్షణ’ గా పేర్కొన్నాడు. బ్రిటిషర్లకు నాగరికత ఉందని, భారతీయులకు లేదనే తడి భావం అనేక విమర్శలకు గురైంది. ‘హిందువులకు కష్టాలు సృష్టించడానికి [[మహమ్మదీయులు|మహమ్మదీయు]]<nowiki/>ల కుట్ర’ అని ౌఠ్టట్చ, ఖ్చీడౌట లాంటి వాళ్లు అభిప్రాయపడ్డారు.
Line 80 ⟶ 78:
==తిరుగుబాటుకు కారణాలు==
1857 తిరుగుబాటు వలస పాలనలో అవలంబించిన పద్ధతుల నుంచే ఉద్భవించింది. బ్రిటిషు సామ్రాజ్య విస్తరణ విధానాలు, ఆర్థిక దోపిడి, పరిపాలనా సంస్కరణలు అన్నీ కలసి.. భారతదేశంలోని సంస్థానాలు, సిపాయిలు, జమీందారులు, కర్షకులు, వ్యాపారస్థులు, [[కళాకారులు]], చేతివృత్తులవారు, పండితులు, మిగతా వర్గాల వారికి ఇబ్బందులు కలిగించాయి.
 
 
 
డల్హౌసీ రాజ్యసంక్రమణ సిద్దాంతం, మొగలాయిలని వారి వారసత్వ స్థలం నుంచి కుత్బ్ కు తరలిపొమ్మనటం ప్రజాగ్రహానికి కారణమయ్యాయి. ఆయితే [[తిరుగుబాటు]]<nowiki/>కి ముఖ్య కారణం పి/53 లీ ఏన్ఫిల్ద్ రైఫిల్, 557 కాలిబర్ రైఫిళ్ళలో [[ఆవు]], [[పంది]] [[కొవ్వు పదార్ధాలు|కొవ్వు]] పూసిన తూటాలను వాడటం. [[సిపాయిలు]] ఈ తూటాలను నోటితో ఒలిచి, రైఫిళ్ళలో నింపాల్సి రావటంతో [[హిందూమతము|హిందూ]] [[ముస్లిం]] సిపాయిలు వాటిని వాడటానికి నిరాకరించారు. ఆయితే బ్రిటిషు వారు ఆ తూటాలను మార్చామనీ, [[కొవ్వు పదార్ధాలు|కొవ్వు]]<nowiki/>లను [[తేనె]] పట్టునుండి లేదా నూనెగింజలనుండి సొంతంగా తయారు చేసుకోవటాన్ని ప్రోత్సహించామని చెప్పినప్పటికీ అవి సిపాయిలకు నమ్మకాన్ని కలిగించలేక పోయాయి.
పంక్తి 90:
 
ఇలా ప్రారంభమైన తిరుగుబాటు, వేగంగా ఉత్తర భారతం మొత్తానికి నిస్తరించింది. [[మీరట్]], [[ఝాన్సీ]], [[కాన్పూర్ నగర్|కాన్పూర్]], [[లక్నో]]<nowiki/>లు తిరుగుబాటు తలెత్తిన ముఖ్యప్రాంతాలు. బ్రిటిషు వారు మొదట వేగంగా స్పందించనప్పటకీ, తరువాత తీవ్రమైన బలప్రయోగంతో తిరుగుబాటుని అణచివేసేందుకు యత్నించారు. వారు క్రిమియన్ [[యుద్ధం]]<nowiki/>లో పాల్గొన్న పటాలాలనీ, [[చైనా]] వెళ్ళేందుకు బయలుదేరిన [[ఐరోపా]] పటాలాలని తిరుగుబాటును అణచివేసేందుకు వినియోగించారు. తిరుగుబాటుదారుల ప్రధాన సైన్యానికి, బ్రిటిషు వారికీ [[ఢిల్లీ]]<nowiki/>కి దగ్గరలోని బద్ల్-కీ-సరైలో యుద్ధం జరిగింది. ఈ [[యుద్ధం]]<nowiki/>లో బ్రిటిషు సైనికులు మొదట తిరుగుబాటుదారులని ఢిల్లీకి పారద్రోలి తరువాత ఢిల్లీని ఆక్రమించారు. [[ఢిల్లీ]] ఆక్రమణ జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31 న పూర్తయింది. ఈ యుద్ధంలో ఒకవారంపాటు అడుగడుగునా వీధిపోరాటం జరిగింది. అయితే తిరుగుబాటుదారుల మీద బ్రిటిషు వారు [[విజయం]] సాధించి నగరాన్ని తిరిగి ఆక్రమించారు. జూన్ 20న [[గ్వాలియర్|గ్వాలియర్‌]]<nowiki/>లో చివరి ముఖ్యపోరాటం జరిగింది. ఈ పోరాటంలో [[రాణీ లక్ష్మీబాయి (పుస్తకం)|రాణీ లక్ష్మీబాయి]] మరణించింది. ఆయితే చెదురుమదురు పోరాటాలు 1859 లో తిరుగుబాటుదారులను పూర్తిగా అణచివేసేవరకూ జరిగాయి. ఔధ్ రాజు అంతరంగికుడైన అహ్మదుల్లా, నానా సాహిబ్ మరియూ రావ్ సాహిబ్ పరివారము, [[తాంతియా తోపే]], అజ్ముల్లాఖాన్, రాణీ ఝాన్సీ లక్ష్మీబాయి, కున్వర్సింగ్, [[బీహారు]]<nowiki/>లోని రాజపుత్ర నాయకుడైన జగదీష్పూర్, మొగలుచక్రవర్తి బంధువైన ఫిరోజ్ షా, [[బహాదుర్ షా జఫర్|2వ బహాదుర్ షా]], ప్రాణ్ సుఖ్ యాదవ్ మరియూ రెవారి బ్రిటిషు వారిని ఎదిరించిన తిరుబాటుదారులలోని ముఖ్య నాయకులు.
===రాజకీయ కారణాలు===
 
 
===రాజకీయ కారణాలు===
1757 [[ప్లాసీ యుద్ధం|ప్లాసీ]] యుద్ధంతో [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో బ్రిటిషు ఈస్టిండియా కంపెనీ పాలనకు పునాదులుపడ్డాయి. ఆ తర్వాత 1764 బక్సార్ యుద్ధం, దాని ఫలితంగా కుదిరిన 1765 [[అలహాబాద్]] సంధి బ్రిటిషర్లకు భారతదేశంలో దివానీ, [[పన్నులు]] వసూలు చేసే హక్కు కల్పించింది.
 
ఇదే సమయంలో రాబర్‌‌ట[[రాబర్టు క్లైవ్క్లైవు|రాబర్ట్ క్లైవు]] ద్వంద్వ పాలన ప్రవేశపెట్టారు. దీని వల్ల భారతీయ రాజులు, ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత 1798లో గవర్నర్ జనరల్‌గా భారతదేశానికి వచ్చిన లార్‌‌డ వెల్లస్లీ సైన్యసహకార పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈ పద్ధతిలో వెల్లస్లీ అనేక దురాక్రమణలకు పాల్పడ్డాడు. హైదరాబాదు, మైసూర్ లాంటి అనేక స్వదేశీ సంస్థానాలు బ్రిటిషు పాలన కింద తొత్తులయ్యాయి.
 
 
ఇదే సమయంలో రాబర్‌‌ట క్లైవ్ ద్వంద్వ పాలన ప్రవేశపెట్టారు. దీని వల్ల భారతీయ రాజులు, ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత 1798లో గవర్నర్ జనరల్‌గా భారతదేశానికి వచ్చిన లార్‌‌డ వెల్లస్లీ సైన్యసహకార పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈ పద్ధతిలో వెల్లస్లీ అనేక దురాక్రమణలకు పాల్పడ్డాడు. హైదరాబాదు, మైసూర్ లాంటి అనేక స్వదేశీ సంస్థానాలు బ్రిటిషు పాలన కింద తొత్తులయ్యాయి.
 
1848లో లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన [[రాజ్యసంక్రమణ సిద్ధాంతం]] తీవ్రస్థాయిలో అసంతృప్తి జ్వాలలు రేకెత్తించింది. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రయోగించి డల్హౌసీ సతారా (1848), శంబల్‌పూర్ (1849), బగ ల్ (1850), ఉదయ్‌పూర్ (1852), ఝాన్సీ (1853), నాగపూర్ (1854) లను ఆక్రమించారు. 1856లో పరిపాలనా వైఫల్యం అనే నెపంతో [[అయోధ్య]]<nowiki/>ను ఆక్రమించి బ్రిటిషర్ల దృష్టిలో డల్హౌసీ మంచి పేరు సంపాదించాడు.
 
ఈ లోప భూయిష్ట విధానాలు భారతీయుల్లో అసంతృప్తి, వ్యతిరేకతను తెచ్చిపెట్టాయి. పీష్వా రెండో బాజీరావు దత్తపుత్రుడు నానాసాహెబ్‌ను అవమానించిడం, ఝాన్సీలో లక్ష్మీబాయిని అణగదొక్కడం లాంటి వారి పద్ధతులు రెచ్చగొట్టాయి. రిచర్‌‌డ టెంపుల్ మాటల్లో .. ‘‘రాబర్‌‌ట క్లైవ్క్లైవు భారతదేశంలో బ్రిటిషు అధికారాన్ని తయారు చేస్తే, దాన్ని వెల్లస్లీ[[వెల్లెస్లీ]] ఒక గొప్ప శక్తిగా తయారు చేశారు. కానీ [[డల్ హౌసీ|డల్హౌసీ]] బ్రిటిష్‌ను భారతదేశంలో ఏకైక శక్తిగా నిలిపాడు’’ అన్నాడు.
 
===ఆర్థిక కారణాలు===
Line 124 ⟶ 121:
 
==తిరుగుబాటు ప్రారంభం, గమనం, వ్యాప్తి==
 
మందుగుండుకు కొవ్వు పూత పూస్తున్నట్లు 1857 జనవరి 23న డండం అనే ప్రాంతంలో వార్త మొదలై అన్ని ప్రాంతాలకూ వ్యాపించింది. 1857, మార్చి 29న బారక్‌పూర్‌లోని 34వ స్వదేశీ దళానికి చెందిన మంగల్‌పాండే అనే సేనాని ఎన్‌ఫీల్డ్ తుపాకీతో ఇద్దరు బ్రిటిషు అధికారులను కాల్చి చంపాడు. ఈ తిరుగుబాటును బ్రిటిషర్లు పూర్తిగా అణచివేసి, ఏప్రిల్ 6న మంగల్‌పాండేను ఉరితీశారు. ఈ వార్త [[దావానలం]]<nowiki/>లా దేశమంతటా వ్యాపించింది. 19, 34వ స్వదేశీ దళాలను బ్రిటిషు ప్రభుత్వం రద్దు చేసింది.
 
Line 133 ⟶ 131:
 
=== తొలి దశ ===
[[బహాదుర్ షా జఫర్|బహదూర్ షా జఫర్]] ను భారత దేశ చక్రవర్తిగా ప్రకటించారు. దీనికి అతడు సుముఖంగా లేనప్పటికీ, సైనికులు, అతడి దర్బారులోని ఉద్యోగులూ చేసిన బలవంతం మీద అతడు ఒప్పుకొన్నాడని ఆనాటి చరిత్రకారులు, ఆధునికులూ కూడా భావిస్తున్నారు.<ref>The Indian Mutiny 1857–58, Gregory Fremont-Barnes, Osprey 2007, p. 34.</ref> షా హిందీ, ఉర్దూ భాషల్లో పండితుడు. ''జఫర్'' అనే కలంపేరుతో రచనలు చేశాడు. గడచిన శతాబ్దాల్లో మొగలుల అధికారం చాలావరకూ క్షీణించినప్పటికీ, ఉత్తర భారతంలో వారి పేరుకు అప్పటికి ఇంకా చాలా ప్రతిష్ఠ బాగానే ఉంది.<ref name="Dalrymple">{{Harvnb|Dalrymple|2008|p=23}}</ref> పౌరులు, కులీనులు, ఇతర పెద్దలూ అతడికి విధేయులుగా ఉంటామని ప్రతిజ్ఞ చేసారు. చక్రవర్తి తన పేరిట నాణేలు విడుదల చేసాడు. తమ అధికారాన్ని వెల్లడి చేసే పద్ధతి ఇది. మొగలులతో అనేక యుద్ధాలు చేసిన పంజాబీ సిక్ఖులు తిరిగి మహమ్మదీయ పాలనలోకి వెళ్ళేందుకు ఇష్టపడలేదు. అందుచేత వారు తిరుగుబాటును వ్యతిరేకించారు. తిరుగుబాటు సమయంలో బెంగాలు అంతా దాదాపుగా స్తబ్దుగానేప్రశాంతంగానే ఉంది. జాఫర్జఫర్ ఇచ్చిన తిరుగుబాటు పిలుపుకు సామాన్యులు స్పందించిన తీరుకు బ్రిటిషర్లు విస్తుపోయారు.<ref name="Dalrymple" />
 
తొలుత తిరుగుబాటు దార్లు కంపెనీ సైన్యాన్ని తరిమేసి, హర్యానా, బీహార్, కేంద్ర పరగణాలు, ఐక్య పరగణాల్లోని అనేక పట్టణాలను స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ దళాలను కూడదీసుకుని ఎదురుదాడి చెయ్యడం మొదలుపెట్టే సమయానికి తిరుగుబాటు దార్లకు ఒక కేంద్రీయ నాయకత్వం కరువైంది. బఖ్త్ ఖాన్ వంటి నాయకులు కొందరున్నప్పటికీ, తిరుగుబాటుదార్లు ఎక్కడికక్కడ చిన్న చిన్న సంస్థానాధీశుల నాయక్త్వంలోనే యుద్ధం చేసారు. వీరిలో కొందరు గట్టిగానే పోరాడినప్పటికీ, మిగతావారు మాత్రం స్వార్థపూరితంగాను, అసమర్ధులుగానూ మిగిలిపోయారు.
Line 140 ⟶ 138:
 
లాహోరుకు చెందిన ముస్లిము పండితుడు ముఫ్తీ నిజాముద్దీన్ బ్రిటిషు వారికి వ్య్తిరేకంగా రావ్ తులా రాం కు మద్దతు ఇమ్మని ఫత్వా జారీ చేసాడు. ఆ తరువాత నర్నౌల్ వద్ద జరిగిన పోరులో 1857 నవంబరు 16 న రావ్ తులా రాం ఓడిపోయాడు. ముఫ్తీ నిజాముద్దీన్‌ను, అతడి సోదరుడు, బావమరిదినీ బ్రిటిషు వారు అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకువెళ్ళి ఉరితీసారు.<ref>{{Citation|author=[[Hakim Syed Zillur Rahman]]|year=2008|title=Hayat Karam Husain|chapter=1857 ki Jung-e Azadi main Khandan ka hissa|edition=2nd|pages=253–258|publisher=[[Ibn Sina Academy of Medieval Medicine and Sciences]]|location=Aligarh/India|oclc=852404214}}</ref>
 
<br />
 
=== ఢిల్లీ ===
Line 159 ⟶ 155:
 
బహదూర్ షా జఫర్‌ను అరెస్టు చేసారు. అతడి కుమారులలో ఇద్దరిని, ఒక మనుమడినీ బ్రిటిషు ఏజెంటు కాల్చి చంపించాడు. ఈ సంగతి తెలిసి బహదూర్ షా మ్రాన్పడి పోయాడు. అతడి భార్య జీనత్ మహల్ మాత్రం ఇక తన కొడుకు జఫర్ వారసుడౌతాడని సంతోషించింది.<ref>{{Harvnb|Dalrymple|2006|p=400}}</ref>
 
<br />
 
=== కాన్పూరు ===
[[File:TantiaTope1858.jpg|link=https://en.wikipedia.org/wiki/File:TantiaTope1858.jpg|thumb|తాంతియా తోపే సైనికులు]]
[[File:Cawnpore_Memorial,_1860.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Cawnpore_Memorial,_1860.jpg|thumb|బీబీఘర్ బావి వద్ద బ్రిటిషు వాళ్ళు 1860 లో స్థాపించిన స్మారకం. స్వాతంత్ర్యం తరువాత దీన్ని కాన్పూరు లోని ఆల్ సెయింట్స్ మెమోరియల్ చర్చి వద్దకు తరలించారు. శామ్యూల్ బర్న్, 1860]]
నానాసాహెబ్: [[కాన్పూర్ నగర్|కాన్పూర్‌]]<nowiki/>లో తిరుగుబాటు చేసిన నానాసాహెబ్ అసలు పేరు దొండుపంత్దొండూ పంత్. ఇతడు మరాఠా చివరి పీష్వా రెండో బాజీరావు దత్తపుత్రుడు. తిరుగుబాటు సమయంలో బితూర్ (కాన్పూర్ జిల్లా, ఉత్తరప్రదేశ్) లో తన కుటుంబంతో పాటు నివసించేవాడు. జూన్ 4న 2వ అశ్విక దళం, 1వ స్వదేశీ పదాతి దళం కాన్పూర్‌లో తిరుగుబాటు చేసి అనేకమంది బ్రిటిషు అధికారులను చంపాయి. ఈ తిరుగుబాటుకు నానాసాహెబ్ నాయకత్వం వహించారు.
 
జూన్‌లో జనరల్ వీలర్ నేతృత్వంలో ఉన్న సిపాయిలు తిరుగుబాటు చేసి, యూరపియన్లు ఉంటున్న ప్రాంతాన్ని ముట్టడించారు. ఒక సైనికుడిగా వీలర్‌ను అందరూ గౌరవించేవారు. అతడొక హిందూ స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు. తనకున్న ప్రతిష్ఠపైన, నానా సాహిబ్‌తో తనకున్న మంచి సంబంధాల పైనా ఆధారపడి, ముట్టడిని ఎదుర్కోవడంలోను, ఆహారాన్ని నిల్వ చేసుకోవడంలోనూ అతడు కొంత అలసత్వం వహించాడు. మూడు వారాల ముట్టడి తరువాత వాళ్ల వద్ద మూడే రోజులకు సరిపడా ఆహారం మిగిలి ఉంది.
 
జూన్ 25 న యూరపియన్లను భద్రంగా అలహాబాదు వెళ్ళనిస్తానని నానా సాహిబ్ ప్రతిపాదించాడు. బ్రిటిషు వాళ్ళు అందుకు అంగీకరించారు. 26 రాత్రి వెళ్ళమని నానా చెప్పగా 27 పగలు వెళ్తామని, తమవెంట పిస్తోళ్ళు ఉంచుకుంటామనీ వాళ్ళు షరతు విధించారు. 27 ఉదయాన్నే యూరపియన్లు తమ నివాసాలు వదలి గంగానదిలో నానా సాహెబ్ సిద్ధం చేసి ఉంచిన పడవల వద్దకు బృందంగా బయలుదేరారు.<ref>''The story of Cawnpore: The Indian Mutiny 1857'', Capt. [[Mowbray Thomson]], Brighton, Tom Donovan, 1859, pp. 148–159.</ref> కంపెనీకి విధేయులుగా ఉన్న అనేక మంది సిపాయిలను - బ్రిటిషు వారి పట్ల వారికున్న విధేయత కారణంగా గాని, వాళ్ళు "క్రైస్తవులుగా మారిపోయారని" గానీ - తిరుగుబాటుదార్లు చంపేసారు. బృందానికి కొద్దిగా వెనకగా నడుస్తున్న కొందరు గాయపడ్డ బ్రిటిషు అధికారులను కూడా చంపేసారు. దాదాపు యూరపియన్లందరూ రేవు వద్దకు చేరుకునేటప్పటికి నదికి రెండు ఒడ్డుల పైనా సిపాయిలు మోహరించి ఉన్నారు.<ref>Essential Histories, the Indian Mutiny 1857–58, Gregory Fremont-Barnes, Osprey 2007, p. 49.</ref> కాల్పులు మొదలయ్యాయి. నావికులు పడవలను వదిలిపెట్టి పారిపోయారు.<ref name="autogenerated2">S&T magazine No. 121 (September 1998), p. 56.</ref> కొన్ని పడవలను చెక్క బొగ్గులతో తగలబెట్టారు.<ref name="hibbert191">{{Harvnb|Hibbert|1980|p=191}}</ref> యూరపియన్లు పడవలెక్కి నదిలోకి పారిపోవాలని ప్రయత్నించారు గానీ మూడు పడవలు మాత్రమే వెళ్ళగలిగాయి. డజను మంది గాయపడిన మగవారితో ఉన్న ఒక పడవ కొంత దూరం పోగలిగినప్పటికీ తిరుగుబాటుదార్లు దాన్ని పట్టుకుని తిరిగి వెనక్కు తెచ్చారు. చివరిలో తిరుగుబాటుదార్లు నీళ్ళ లోకి దూకి, చావకుండా నదిలో ఎవరైనా మిగిలి ఉంటే వాళ్ళను కూడా చంపేసారు.<ref name="hibbert191" /> కాల్పులు ఆగాక, బ్రతికి ఉన్న వాళ్ళను చుట్టుముట్టి, వారిలో మగవాళ్ళను చంపేసారు.<ref name="hibbert191" /> ఈ నరమేధం ముగిసేటప్పటికి, దాదాపుగా మగవాళ్ళందరూ చనిపోయారు. మిగిలిన స్త్రీలు, పిల్లలను బందీలుగా పట్టుకున్నారు. ఆ తర్వాత వాళ్లను కూడా బీబీఘర్ నరమేధంలో చంపేసారు.<ref name="autogenerated4">''A History of the Indian Mutiny'' by G. W. Forrest, London, William Blackwood, 1904.</ref> నలుగు మగవాళ్ళు మాత్రమే - ఇద్దరు ప్రైవేట్ సైనికులు, ఒక లెఫ్టినెంటు, కెప్టెన్ మౌబ్రే థామ్సన్ - తప్పించుకోగలిగారు. మౌబ్రే థామ్సన్ ''ది స్టోరీ ఆఫ్ కాన్‌పోర్'' (లండన్, 1859) అనే పుస్తకంలో ఆనాటి సంఘటనకు ప్రత్యక్ష సాక్షిగా తన అనుభవాలను రాసాడు.
 
తరువాత జరిగిన విచారణలో, యూరపియన్లను చంపాలనే పథకమేమీ లేదని చెబుతూ [[తాంతియా తోపే]] ఇలా చెప్పాడు: యూరపియన్లు పడవల్లో ఎక్కేసారు. పడవలను పోనిమ్మని సూచిస్తూ తాంతియా తోపే కుడి చెయ్యెత్తాడు. సరిగ్గా అప్పుడు అక్కడున్న గుంపు లోంచి ఎవరో ఈల వేసారు. దాంతో అలజడి రేగింది. సరంగులు పడవల్లోంచి దూకేసారు. తిరుగుబాటుదార్లు విచ్చలవిడిగా కాల్పులు మొదలుపెట్టారు. దగ్గర్లోనే ఉన్న సవాదా కోఠిలో ఉన్న నానా సాహెబ్‌కు ఈ సంగతి తెలిసి కాల్పులను ఆపేందుకు వెంటనే వచ్చాడు.<ref>''Kaye's and Malleson's History of the Indian Mutiny''. Longman's, London, 1896. ''Footnote, p. 257''.</ref> బ్రిటిషు చరిత్రకారులు కొందరు కూడా దీన్ని ఒక అనుకోని హఠాత్ సంఘటనగా భావించారు; ఎవరో మొదటి కాల్పు కాల్చాడు, ఆందోళన చెందిన బ్రిటిషర్లు ఎదురుకాల్పులు మొదలుపెట్టారు, ఇక ఆ తరువాత జరిగిన నరమేధాన్ని ఎవరూ ఆపలేక పోయారు.<ref>Edwardes, ''Battles of the Indian Mutiny'', p. 56.</ref>
Line 185 ⟶ 181:
 
నీల్ సెప్టెంబరు 26 న లక్నో జరిగిన యుద్ధంలో మరణించాడు. ఆనాటి కొందరు బ్రిటిషర్లు నీల్‌ను గొప్పగా కీర్తించారు.<ref>Units of the Army of the Madras Presidency wore blue rather than black shakoes or forage caps.</ref> బ్రిటిషర్లు కాన్పూరును స్వాధీనం చేసుకున్నాక, బందీలుగా పట్టుకున్న సిపాయీలను బీబీఘర్‌కు తీసుకువెళ్ళి అక్కడి గోడలపైన, నేలపైనా ఉన్న రక్తపు మరకలను వాళ్ళ చేత నాకించారు.<ref>{{Citation|title=The Victorians at War, 1815–1914: An Encyclopaedia of British Military|first=Harold E.|last=Raugh|year=2004|publisher=[[ABC-CLIO]]|location=[[Santa Barbara, California|Santa Barbara]]|isbn=978-1-57607-925-6|oclc=54778450|page=89}}</ref> కొంత మందిని ఉరితీసారు. మరి కొందరిని శతఘ్నులలో పెట్టి పేల్చివేసారు. ఆ సిపాయీలు మారణకాండలో పాల్గొనలేదుగదా అని కొందరు అన్నప్పటికీ, దాన్ని వీళ్ళు ఆపలేదు కదా అని జవాబిచ్చారు. కెప్టెన్ థాంప్సన్ ఈ సంగతిని ధ్రువీకరించాడు.
 
<br />
 
=== లక్నో ===
Line 197 ⟶ 191:
 
=== ఝాన్సీ ===
ఝాన్సీ, బుందేల్‌ఖండ్ ప్రాంతంలో మారాఠాల పాలనలో ఉన్న సంస్థానం. 1853 లో ఝాన్సీ రాజు కొడుకులు లేకుండా మరణించగా, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ కింద ఆ రాజ్యాన్ని బ్రిటిషు రాజ్యానికి కలిపేసుకున్నారు. తమ దత్తపుత్రునికి రాఅజ్యాధికారం నిరాకరించడాన్ని [[ఝాన్సీ లక్ష్మీబాయి|రాణి లక్ష్మీబాయి]] ఎదిరించింది. యుద్ధం మొదలు కాగానే ఝాన్సీ తిరుగుబాటుకు ఒక కేంద్రంగా మారింది. కొందరు కంపెనీ అధికారులు, వారి కుటుంబాలతో సహ ఝాఅన్సీ కోటలో తలదాఅచుకున్నారు. వారి విడుదలకు రాణి లక్ష్మీబాయి అంగీకరించింది. అయితే, విడుదల కాగానే ఈ కంపెనీ వాళ్ళను తిరుగుబాటుదార్లు ఊచకోత కోసారు. ఈ తిరుగుబాటుదార్లతో రాణికి ఏ సంబంధమూ లేదు; ఆమె పదేపదే చెప్పినప్పటికీ ఆమె కుట్ర చేసిందన్న అనుమానం బ్రిటిషర్లను వీడలేదు.
 
1857 అంతానికి బుందేల్‌ఖండ్, తూర్పు రాజస్థాన్‌ ప్రాంతాల్లో చాలావరకు కంపెనీ నియంత్రణ కోల్పోయింది. ఈ ప్రాంతాల్లోని బెంగాలు సైన్యం కూడా తిరుగుబాటు చేసి, ఢిల్లీ, కాన్పూరుల్లోని యుద్ధాల్లో పాల్గొనేందుకు తరలి పోయింది. ఈ ప్రాంతంలోని అనేక సంస్థానాలు తమలో తాము పోరాడుకోవడం మొదలుపెట్టాయి. 1857 సెప్టెంబరు అక్టోబరుల్లో పొరుగు రాజ్యాల దాడులను రాణి లక్ష్మీ బాయి జయప్రదంగా తిప్పికొట్టింది.
Line 209 ⟶ 203:
 
=== బీహార్ ===
బీహారులో తిరుగుబాటు ఆ రాష్ట్ర పశ్చిమ ప్రాంతం లోనే ఎక్కువగా జరిగింది. అయితే, గయ జిలాలో కూడా దోపిడీలు, దౌర్జన్యాలూ జరిగాయి.<ref name="Singh1966">{{cite journal|title=Gaya in 1857-58|author=S. B. Singh|journal=Proceedings of the Indian History Congress|volume=28|year=1966|pages=379–387|jstor=44140459}}</ref> తిరుగుబాట్లలో పాల్గొన్న ప్రధాన వ్యక్తుల్లో ఒకరు జగదీష్‌పూర్ జమీందారు, 80ఏళ్ళ కన్వర్ సింగ్. అతడి జమీని బ్రిటిషు వారు జప్తు చేసే పనిలో ఉన్నారు. అతడు తిరుగబాటును ఎగదోసి, దానికి నాయకత్వం వహించాడు.<ref>{{Citation|url=https://books.google.com/?id=hcVGAAAAIAAJ&pg=PA76#PPA76,M1|title=The revolt in Hindustan 1857–59 – Evelyn Wood, Sir Evelyn i. e. Henry Evelyn Wood – Google Boeken|date=1908|accessdate=17 September 2012|last1=Wood|first1=Sir Evelyn}}</ref> అతడి తమ్ముడు, అతడి సేనాధ్యక్షుడూ ఇందుకు సహకరించారు.<ref>{{cite journal|title=Kunwar Singh's Failure in 1857|author=S. Purushottam Kumar|journal=Proceedings of the Indian History Congress|volume=44|year=1983|pages=360–369|jstor=44139859}}</ref>
 
జూలై 25 న దీనాపూర్ సైనిక స్థావరంలో తిరుగుబాటు రాజుకుంది. తిరుగుబాటుదార్లు అర్రా నగరం వైపు సాగిపోయారు. అక్కడ వారితో కన్వర్ సింగ్, అతడి సైన్యం కలిసింది.<ref name="Boyle1858">{{cite book|last1=Boyle|first1=Robert Vicars|title=Indian Mutiny. Brief Narrative of the Defence of the Arrah Garrison.|date=1858|publisher=W. Thacker & Co.|location=London}}</ref> బోయిల్ అనే బ్రిటిషు రైల్వే ఇంజనీరు అలాంటి దాడుల నుండి రక్షణగా ఉండేందుకు ముందుచూపుతో తన నివాసంలో ఒక భవంతిని నిర్మించుకుని ఉన్నాడు.<ref>''John Sergeant's Tracks of Empire'', BBC4 programme.</ref> తిరుగుబాటుదార్లు అర్రాకు చేరుకునేటప్పటికి యూరపియన్లందరూ బోయిల్ ఇంటిలో తలదాచుకున్నారు.<ref name="Halls1860">{{cite book|last1=Halls|first1=John James|title=Two months in Arrah in 1857|date=1860|publisher=Longman, Green, Longman and Roberts|location=London}}</ref> తిరుగుబాటుదార్లు ఆ ఇంటిని ముట్టడించారు. రెండు మూడు వేల మంది తిరుగుబాటుదార్లు జరిపే ముట్టడి ఎదుర్కునేందుకు వారివద్ద 50 మంది విధేయ సిపాయీలు ఉన్నారు.<ref name="Gazette22050">{{cite news|title=Supplement to The London Gazette, October 13, 1857|url=https://www.thegazette.co.uk/London/issue/22050/page/3422|accessdate=18 July 2016|issue=22050|pages=3418–3422|date=13 October 1857}}</ref>
Line 215 ⟶ 209:
వీళ్ళను రక్షించేందుకు దీనాపూర్ నుండి 400 మందిని అర్రాకు పంపించారు. ఈ దళాన్ని దారిలోనే తిరుగుబాటుదార్లు అడ్డుకుని వెనక్కు పారదోలారు. బక్సార్ వైపు నదిలో ప్రయాణం చేస్తున్న బ్రిటిషు దళం ఒకటి బక్సార్ చేరుకోగానే అర్రా ముట్టడి వార్త తెలిసింది. ఆ దళ నాయకుడు మేజర్ విన్సెంట్ ఐర్ వెంటనే దళాన్ని ఆయుధాలనూ పడవల్లోంచి దింపి అర్రా వైపు సాగిపోయాడు. అటు వెళ్ళవద్దని అతడికి ఆదేశాలు వచ్చినప్పటికీ అతడు పట్టించుకోలేదు.<ref name="Sieveking1910">{{cite book|last1=Sieveking|first1=Isabel Giberne|title=A turning point in the Indian mutiny|date=1910|publisher=David Nutt|location=London}}</ref> ఆగస్టు 2 న అర్రాకు 9.7 కి.మీ. దూరాన ఉండగా తిరుగుబాటుదార్లు వాళ్ళపై మెరుపుదాడి చేసారు. అప్పుడూ జరిగిన పోరులో బ్రిటిషు దళం గెలిచింది.<ref name="Gazette22050" /> ఆగస్టు 3 న మేజర్ ఐర్ తన దళంతో సహా ముట్టడి ఇంటిని చేరుకుని ముట్టడిని తొలగించాడు.<ref>{{Citation|url=https://books.google.com/?id=pryl7f3SZ14C&printsec=frontcover#PPA181,M1|title=The Sepoy Revolt. A Critical Narrative – Google Books|date=|isbn=9781402173066|accessdate=17 September 2012}}</ref><ref>{{Citation|url=https://books.google.com/?id=Ty8OAAAAQAAJ&pg=PA449#PPA450,M1|title=John Cassell's Illustrated history of England – William Howitt, John Cassell – Google Boeken|date=1864|accessdate=17 September 2012|last1=Smith|first1=John Frederick}}</ref>
 
మరికొన్ని దళాలను పొందాక, మేజర్ ఐర్ కన్వర్ సింగ్‌ను వెంబడించి జగదీష్‌పూర్ చేరుకున్నాడు. అప్పటికే కన్వర్ సింగ్ తప్పించుకున్నాడు. ఐర్ సింగ్ ఇంటిని, అతడి సోదరుల ఇళ్ళనూ ధ్వంసం చేసాడు.<ref name="Gazette22050" /> గయ, నవాడా, జెహానాబాద్ జిల్లాల్లో కూడా హుసేన్ బక్ష్ ఖాన్, గులామ్ ఆలీ ఖాన్, ఫతే సింగ్ వంటి వారి నాయకత్వంలో తిరుగుబాట్లు జరిగాయి.<ref>{{cite journal|title=The Revolt of 1857: 'Real Heroes of Bihar Who Have Been Dropped From Memory|author=Sarvesh Kumar|journal=Proceedings of the Indian History Congress|volume=68|year=2007|pages=1454|jstor=44145679}}</ref>
 
గయ, నవాడా, జెహానాబాద్ జిల్లాల్లో కూడా హుసేన్ బక్ష్ ఖాన్, గులామ్ ఆలీ ఖాన్, ఫతే సింగ్ వంటి వారి నాయకత్వంలో తిరుగుబాట్లు జరిగాయి.<ref>{{cite journal|title=The Revolt of 1857: 'Real Heroes of Bihar Who Have Been Dropped From Memory|author=Sarvesh Kumar|journal=Proceedings of the Indian History Congress|volume=68|year=2007|pages=1454|jstor=44145679}}</ref>
 
==తిరుగుబాటు నాయకులు==
నానాసాహెబ్: [[కాన్పూర్ నగర్|కాన్పూర్‌]]<nowiki/>లో తిరుగుబాటు చేసిన నానాసాహెబ్ అసలు పేరు దొండుపంత్. ఇతడు మరాఠా చివరి పీష్వా రెండో బాజీరావు దత్తపుత్రుడు. తిరుగుబాటు సమయంలో బితూర్ (కాన్పూర్ జిల్లా, ఉత్తరప్రదేశ్) లో తన కుటుంబంతో పాటు నివసించేవాడు. జూన్ 4న 2వ అశ్విక దళం, 1వ స్వదేశీ పదాతి దళం కాన్పూర్‌లో తిరుగుబాటు చేసి అనేకమంది బ్రిటిషు అధికారులను చంపాయి. ఈ తిరుగుబాటుకు నానాసాహెబ్ నాయకత్వం వహించారు.
 
రెండో బహదూర్‌షా: చివరి మొగల్ చక్రవర్తైచక్రవర్తి బహదూర్‌షానుబహదూర్ షా జఫర్‌ను 1857 తిరుగుబాటుకు నాయకుడిగా, భారతదేశ చక్రవర్తిగా భారత సైనికులు ప్రకటించారు. అప్పటికి అతడి వయసు 80 ఏళ్లు దాటింది. షా హిందీ, ఉర్దూ భాషల్లో పండితుడు. ‘జాఫర్’ అనే కలంపేరుతో రచనలు చేశాడు. తిరుగుబాటు సమయంలో భారతీయులను కాపాడడానికి తన శాయశక్తులా ప్రయత్నించి, బ్రిటిషర్లకు దొరికిపోయాడు. 1862లో రంగూన్ జైల్లో మరణించాడు. షా చక్రవర్తిగా అనేక సంస్కరణలు కూడా చేశాడు. ఢిల్లీలో గోవధను నిషేధించాడు. అతని మరణం ముందు అతని గొప్పదనం చెప్పాలంటే ‘‘మొగలు చక్రవర్తి జాఫర్ భౌతికకాయాన్ని పూడ్చడానికి అతడు 2 గజాల భూమిని కూడా నిలుపుకోలేకపోయాడు’’
 
[[ఝాన్సీ లక్ష్మీబాయి]]: లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఈమెను [[ఝాన్సీ]] రాజు గంగాధరరావుతో [[పెళ్ళి|వివాహం]] చేశారు. భర్త మరణంతో దామోదరరావును దత్తపుత్రుడిగా తీసుకున్నారు. 1848లో డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్యసంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటిషర్లు ఆక్రమించారు. దీంతో 1857 జూన్ 4 న ఝాన్సీ లక్ష్మీబాయి తిరుగుబాటు చేసి యుద్ధభూమిలో మరణించింది. ఈ తిరుగుబాటును సర్‌ హ్యూ రోజ్ అణచివేశాడు. ఆమెకు సహకరించిన [[తాంతియా తోపే]]<nowiki/>ను బ్రిటిషర్లు ఉరితీశారు. లక్ష్మీబాయి గురించి సర్‌ హ్యూ రోజ్ ‘‘1857 తిరుగుబాటులో అత్యంత ఉత్తమమైన, ధైర్యమైన నాయకురాలు’’ అని పొగిడాడు
 
తండ్రి మరణం తర్వాత ఇతనికి రావాల్సిన పెన్షన్‌ను కంపెనీ నిలిపివేసి, పీష్వా పదవిని రద్దు చేసింది. నానాసాహెబ్ తిరుగుబాటుకు తాంతియాతోపే మద్దతు పలికాడు. అనేక అపజయాలు ఎదుర్కొన్న నానాసాహెబ్ నేపాల్ అడవులకు పారిపోయాడు. తాంతియాతోపే ఝాన్సీ వెళ్లి లక్ష్మీబాయితో చేతులు కలిపాడు.
 
రెండో బహదూర్‌షా: చివరి మొగల్ చక్రవర్తై బహదూర్‌షాను 1857 తిరుగుబాటుకు నాయకుడిగా, భారతదేశ చక్రవర్తిగా భారత సైనికులు ప్రకటించారు. అప్పటికి అతడి వయసు 80 ఏళ్లు దాటింది. షా హిందీ, ఉర్దూ భాషల్లో పండితుడు. ‘జాఫర్’ అనే కలంపేరుతో రచనలు చేశాడు. తిరుగుబాటు సమయంలో భారతీయులను కాపాడడానికి తన శాయశక్తులా ప్రయత్నించి, బ్రిటిషర్లకు దొరికిపోయాడు. 1862లో రంగూన్ జైల్లో మరణించాడు. షా చక్రవర్తిగా అనేక సంస్కరణలు కూడా చేశాడు. ఢిల్లీలో గోవధను నిషేధించాడు. అతని మరణం ముందు అతని గొప్పదనం చెప్పాలంటే ‘‘మొగలు చక్రవర్తి జాఫర్ భౌతికకాయాన్ని పూడ్చడానికి అతడు 2 గజాల భూమిని కూడా నిలుపుకోలేకపోయాడు’’
 
[[ఝాన్సీ లక్ష్మీబాయి]]: లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఈమెను [[ఝాన్సీ]] రాజు గంగాధరరావుతో [[పెళ్ళి|వివాహం]] చేశారు. భర్త మరణంతో దామోదరరావును దత్తపుత్రుడిగా తీసుకున్నారు. 1848లో డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్యసంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటిషర్లు ఆక్రమించారు. దీంతో 1857 జూన్ 4 న ఝాన్సీ లక్ష్మీబాయి తిరుగుబాటు చేసి యుద్ధభూమిలో మరణించింది. ఈ తిరుగుబాటును సర్‌ హ్యూ రోజ్ అణచివేశాడు. ఆమెకు సహకరించిన [[తాంతియా తోపే]]<nowiki/>ను బ్రిటిషర్లు ఉరితీశారు. లక్ష్మీబాయి గురించి సర్‌ హ్యూ రోజ్ ‘‘1857 తిరుగుబాటులో అత్యంత ఉత్తమమైన, ధైర్యమైన నాయకురాలు’’ అని పొగిడాడు
 
==తిరుగుబాటు తదనంతర పరిణామాలు==
1857 తిరుగుబాటు భారతదేశ చరిత్రలో ఒక ముఖ్య మలుపుగా చెప్పవచ్చు. బ్రిటిషు వారు [[ఈస్ట్ ఇండియా కంపెనీ]] పరిపాలనను రద్దుచేసి [[విక్టోరియా]] రాణి పరిపాలనను ప్రవేశపెట్టారు. భారత పాలనావ్యవహారాలను చూసుకోవటానికి వైస్రాయిని నియమించారు. ఈవిధంగా [[భారత దేశము|భారతదేశం]] నేరుగా బ్రిటిషు పాలనలోకి వచ్చింది. తన పాలనలో భారతదేశ ప్రజలకు సమాన [[హక్కులు]] కల్పిస్తానని బ్రిటిషు రాణి ప్రమాణం చేసింది, అయినప్పటికీ బ్రిటిషు వారిపట్ల భారత ప్రజలకు అనుమానాలు తొలగలేదు. ఈ అనుమానాలు 1857 తిరుగుబాటు అనంతరం విస్తృతమయ్యాయి.
 
 
 
బ్రిటిషు వారు తమ పాలనలో అనేక రాజకీయ సంస్కరణలను ప్రవేశపెట్టారు. భారతదేశంలోని అగ్రవర్ణాల వారిని, [[జమీందారు]]<nowiki/>లను పరిపాలనలో భాగస్వాములను చేసారు. భూఆక్రమణలకు స్వస్తి పలికారు, మతవిషయాలలో ప్రభుత్వ జోక్యం నిలిపివేసారు. భారతీయులను [[ప్రభుత్వం|ప్రభుత్వ]] ఉద్యోగాలలోకి అనుమతించారు, అయితే ఆచరణలో క్రిందితరగతి ఉద్యోగాలకే పరిమితం చేసారు. సైన్యంలో బ్రిటిషు సైనికుల నిష్పత్తిని పెంచటం, ఫిరంగులు మొదలయిన భారీ అయుధాలను బ్రిటిషు సైనికులకే పరిమితం చేసారు. [[బహాదుర్ షా జఫర్|బహదూర్‌షా]]<nowiki/>ను దేశ బహిష్కృతుని గావించి [[బర్మా]]కి తరలించారు. 1862 లో అతను [[బర్మా]]<nowiki/>లో మరణించటంతో భారతరాజకీయాలలో మొగలాయిల వంశం అంతమైందని చెప్పవచ్చు. 1877 లో బ్రిటన్ రాణి, తనను భారతదేశానికి రాణిగా ప్రకటించుకుంది.
 
== 150వ వార్షికోత్సవం ==
[[File:The_National_Youth_rally_at_the_National_Celebration_to_Commemorate_150th_Anniversary_of_the_First_War_of_Independence,_1857_at_Red_Fort,_in_Delhi_on_May_11,_2007.jpg|link=https://en.wikipedia.org/wiki/File:The_National_Youth_rally_at_the_National_Celebration_to_Commemorate_150th_Anniversary_of_the_First_War_of_Independence,_1857_at_Red_Fort,_in_Delhi_on_May_11,_2007.jpg|thumb|The National Youth rally at the National Celebration to Commemorate 150th Anniversary of the First War of Independence, 1857 at Red Fort, in Delhi on 11 May 2007]]
భారత ప్రభుత్వం 2007 సంవత్సరాన్ని "ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామ"పు 150 వ వార్షికంగా జరుపుకుంది. ఆ సంవత్సరం భారతీయ రచయితలు రాసిన అనేక పుస్తకాలు విడుదలయ్యాయి. అంరేష్ మెహ్రా రాసిన ''వార్ ఆఫ్ సివిలైజేషన్స్'' వీటిలో ఒకటి. ఇదొక వివాదాస్పద పుస్తకం. అనురాగ్ కుమార్ రాసిన ''రీకాల్సిట్రాన్స్'' అనేది మరొక పుస్తకం.
 
2007 లో కొందరు బ్రిటిష్ సైనికులు, పౌరులు, (వారిలో కొందరు ఆ తిరుగుబాటులో మరణించిన సైనికుల బంధువులు) లక్నో ముట్టడి జరిగిన ప్రదేశాన్ని సందర్శించేందుకు ప్రయత్నించారు. అయితే, జాతీయవాద [[భారతీయ జనతా పార్టీ]] మద్దతుతో ప్రదర్శనలు జరుగుతాయని, అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయేమోననీ వారు ఆ ప్రయాణం మానుకున్నారు.<ref>{{cite news|title=UK India Mutiny ceremony blocked|url=http://news.bbc.co.uk/2/hi/south_asia/7009742.stm|date=24 September 2007|work=BBC News}}</ref> అయినప్పటికీ సర్ మార్క్ హావెలాక్ తన పూర్వీకుడైన జనరల్ హెన్రీ హావెలాక్ సమాధిని దర్శించుకున్నాడు.<ref>{{cite news|last=Tripathi|first=Ram Dutt|date=26 September 2007|title=Briton visits India Mutiny grave|url=http://news.bbc.co.uk/2/hi/south_asia/7014281.stm|work=BBC News}}</ref>
 
==ఇవీ చూడండి==
 
* [[1922-24 మన్య విప్లవం]]
* [[అల్లూరి సీతారామరాజు]]
* [[కొమురం భీమ్|కొమరం భీమ్]]
* [[ఉత్తర సర్కారుల్లో ఐరోపా వారి యుద్ధాలు]]
 
==బయటి లింకులు==
{{Commons category|Indian Rebellion of 1857}}
పంక్తి 259:
*[http://www.theguardian.com/world/2007/aug/24/india.randeepramesh India's secret history: 'A holocaust, one where millions disappeared...']
 
<br />
{{s-start}}
{{succession box| title= Indo-British conflicts | years = |before = [[Second Anglo-Sikh War]] | after = [[Hindu German Conspiracy]] }}
{{s-end}}
 
[[వర్గం:ఉద్యమాలు]]
[[వర్గం:భారత స్వాతంత్ర్య ఉద్యమం]]
[[వర్గం:బ్రిటిష్ ఇండియా]]
 
== నోట్స్ ==
<references group="lower-alpha" />
 
== మూలాలు ==
<references />
[[వర్గం:భారత స్వాతంత్ర్యోద్యమం]]