జమలాపురం కేశవరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 36:
}}
'''సర్దార్ జమలాపురం కేశవరావు''' ([[సెప్టెంబరు 3]], [[1908]] - [[మార్చి 29]], [[1953]]), [[నిజాం]] నిరంకుశ పాలను ఎదిరించిన వ్యక్తి. [[హైదరాబాదు]] రాష్ట్రానికి చెందిన [[స్వాతంత్ర్య సమరయోధుడు]].<ref name="jamalapuram">{{Cite news|url=https://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/Jamalapuram-Kesava-Rao-centenary-fete/article16631242.ece|title=Jamalapuram Kesava Rao centenary fete|date=2009-03-06|work=The Hindu|issn=0971-751X|access-date=2018-12-24}}</ref> [[ఆంధ్ర ప్రదేశ్]] కాంగ్రెస్ కమిటీ తొలి అధ్యక్షుడు.
==జీవిత విశేషాలు==
దక్కన్ సర్దార్గా, ఉక్కు మనిషిగా ప్రజలు పిలుచుకునే కేశవరావు [[నిజాం]] సంస్థానంలో తూర్పు భాగాన ఉన్న [[ఖమ్మం]] (నాటి వరంగల్ జిల్లా)లోని [[ఎర్రుపాలెం]]లో [[1908]], [[సెప్టెంబర్ 3]] న జమలాపురం వెంకటరామారావు, వెంకటనరసమ్మలకు తొలి సంతానంగా జన్మించాడు. సంపన్న జమీందారీ వంశంలో పుట్టినా, నాటి దేశ రాజకీయాలు అతనిని ఎంతగానో కలవరపరచాయి. [[ఎర్రుపాలెం]] లో ప్రాథమిక విద్య అనంతరం, [[హైదరాబాదు]]లోని [[నిజాం కళాశాల]]లో ఉన్నత విద్యను అభ్యసించాడు. వందేమాతరం గీతాలాపనను నిషేధించినందుకు నిరసనగా, కళాశాల విద్యార్థులను కూడగట్టి, నిరసనోద్యమంలోకి
==స్వాతంత్ర్యోధ్యమంలో==
|