వడ్డాది పాపయ్య: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Andhramitra (చర్చ | రచనలు) |
చి అక్షరదోషాల సవరణ |
||
పంక్తి 3:
[[బొమ్మ:Vaddadi-painting-01.jpg|thumb|left|200px|వడ్డాది పాపయ్య చిత్రించిన చిత్రం]]
భారతదేశానికి
పవిత్ర నాగావళీ నదీ తీరాన [[శ్రీకాకుళం]] పట్టణంలో రామ మూర్తి, మహలక్ష్మి దంపతులకు ([[సెప్టెంబరు 10]], [[1921]] - [[డిసెంబరు 30]], [[1992]]) ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య జన్మించారు. తండ్రి చిత్రకళా ఉపాధ్యాయుడు కావడంతో ఓనమాలు తండ్రి వద్దనే నేర్చి ఐదు సంవత్సరాల పిన్న వయసులోనే తన ఇంటిలో ఉన్న [[రవివర్మ]] చిత్రం "కోదండ రామ" ను ప్రేరణగా తీసుకుని హనుమంతుని చిత్రాన్ని గీసాడు. పాపయ్య చిన్న తనంలో తండ్రి భారత, భాగవతాలను వినిపిస్తుండేవాడు. ఆ
==పత్రికా రంగంలో==
చిత్రకళ నేర్చుకొంటున్న తొలినాళ్ళలో దేశోద్ధారక [[
కొంతకాలం తరువాత [[చందమామ]] సంపాదకులు [[చక్రపాణి]] పరిచయంతో దాదాపు అర్ధ శతాబ్ధం పాటు చందమామను తన కుంచెతో తీర్చి దిద్దారు. అప్పటిలో చందమామ ఎనిమిది
వడ్డాది పాపయ్య గీసిన చిత్రాల క్రింద 'వ.పా.' అనే పొడి అక్షారాల సంతకం వారి ప్రత్యేకత. వీరి బొమ్మలకు గల మరొక కుంచె గుర్తు '0
వ.పా. కేవలం చిత్రకారుడే కాదు. రచయిత కూడా. చందమామలో [[కొడవటిగంటి కుటుంబరావు]] మొదలు పెట్టిన 'దేవీభాగవతం' కథలను పూర్తి చేసింది ఆయనే. 'విష్ణుకథ' పౌరాణిక సీరియల్ కూడా ఆయన వ్రాసిందే.
పంక్తి 18:
==స్వవిశేషాలు==
* 1947 లో నూకరాజమ్మను, 1984 లో లక్ష్మి మంగమ్మను వివాహమాడారు. అతనికి ముగ్గురు కుమారులు మరియు ఒక కుమార్తె. కూతురు అనూరాధ మీద మమకారంతో [[కశింకోట]]లో 'పావన కుటీరం' నిర్మించుకొని స్థిరనివాసులయ్యారు.
*
* పాపయ్య చిత్రాలలో తెలుగు సంస్కృతి, తెలుగుదనం, ఆచార వ్యవహారాలు, అలంకరణలు, పండుగలు ప్రధాన చిత్ర వస్తువుగా ఉంటాయి.
* లోకానికి తెలియకుండా తనను తాను ఏకాంతంలో బంధించుకొని మరెవరూ దర్శించలేని దివ్య దేవతారూపాలను చిత్రించే పాపయ్య [[1992]] - [[డిసెంబర్ 30]] న దివ్యలోకాలకు పయనమై వెళ్ళిపోయారు.
|