పైగా ప్యాలెస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 108:
మీర్ మహబూబ్ అలీఖాన్ దగ్గర ప్రధానమంత్రిగా పైగా వంశానికి చెందిన ఇక్బాల్ ఉద్దౌలా పని చేసేవాడు. ఆ వంశం పేరుమీదుగా దీనిని పైగా ప్యాలెస్‌గా పేరు వచ్చింది. అయితే ఈ భవనం నిజాంకు నచ్చడంతో ఆయనకే బహుమతిగా ఇవ్వడం జరిగింది. మీర్ మహబూబ్ అలీఖాన్ తన కుటుంబసమేతంగా అప్పుడప్పుడు ఈ ప్యాలెస్ కు వచ్చేవాడు.<ref name="A palace straight out of a storybook">{{cite news |last1=Telangana Today |first1=SundayScape-Telangana Diaries |title=A palace straight out of a storybook |url=https://telanganatoday.com/palace-straight-storybook |accessdate=1 May 2019 |publisher=Kota Saumya |date=12 November 2017 |archiveurl=https://web.archive.org/web/20190501170222/https://telanganatoday.com/palace-straight-storybook |archivedate=1 May 2019}}</ref>
 
నిజాం పాలన తరువాత ఈ ప్యాలెస్ ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. ఆ సమయంలో హైదరాబాదులోని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాన్సులేట్ జనరల్ కోసం కేటాయంచబడి, 2007లో గచ్చిబౌలిలో అమెరికన్ కాన్సులేట్ కోసం స్థలాన్ని కేటాయించి, భవన నిర్మాణానికి అనుమతులిచ్చింది. అయితే ఆ భవనం పూర్తయ్యేంత వరకు తాత్కాలిక ఆవాసంగా పైగా ప్యాలెస్‌ను అమెరికన్ కాన్సులేట్‌గా అప్పగించిందికేటాయించారు. ప్రస్తుతం ఈ ప్యాలెస్ శుభకార్యాలకు, ఇతర కార్యక్రమాలకు ఈ ప్యాలెస్ వేదికగా మారింది.
 
== నిర్మాణం ==
"https://te.wikipedia.org/wiki/పైగా_ప్యాలెస్" నుండి వెలికితీశారు