బొగ్గు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 4:
[[File:Singareni opencast coal mines at Manuguru 02.jpg|thumb|250px|సింగరేణి ఉపరితల బొగ్గు గని, మణుగూరు]]
బొగ్గులో రెండు రకాలు ఉన్నాయి: (1)
ఒక గిగా వాట్ (గిగావాట్ అంటే బిలియన్ వాట్లు. బిలియన్ అంటే 1,000,000,000) సామర్ధ్యం ఉన్న విద్యుత్ కేంద్రం ప్రతి 7 క్షణాలకి ఒక టన్ను నేలబొగ్గుని స్వాహా చేస్తుంది. ఒక టన్నులో మిలియను గ్రాములు ఉన్నాయి కనుక, ప్రతి ఇంటి అవసరాలకి 7 క్షణాలకి ఒక గ్రాము బొగ్గు ఖర్చు అవుతోందన్నమాట. ఒక గిగా వాట్ సామర్ధ్యం ఉన్న విద్యుత్ కేంద్రం మిలియన్ ఇళ్లకి సరిపడే విద్యుత్తుని పుట్టించగలదు. (అమెరికాలో అయితే ఒకొక్క ఇంటికి సగటున 1,000 వాట్లు అవసరం ఉంటుందని ఊహించుకుంటున్నాను.) ఈ విద్యుత్ కేంద్రం ప్రతి 2 క్షణాలలో 1 టన్ను కార్బన్ డై ఆక్సైడ్ వాయువుని గాలిలోకి విడుదల చేస్తోంది. అంటే ప్రతి 7 క్షణాలలో 1 టన్ను బొగ్గుని కాల్చి, 3 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ వాయువు ని గాలిలోకి విడుదల చేస్తోంది. ▼
== ఉపయోగాలు ==
Line 17 ⟶ 12:
*బొగ్గును ఘన ఇంధనాన్ని మండించే,ఉదాహరణకు [[కొక్రేన్ బాయిలరు|కొక్రేన్]],[[లాంకషైర్ బాయిలరు|లాంకషైర్]] బాయిలర్లలో ఇంధనంగా వాడెదరు.
==బొగ్గుతో విద్యుత్ ఉత్పాదన==
== చెట్ల నరికివేత-బొగ్గు బట్టీ నిబందనలు ==▼
▲
* సొంత స్థలంలోనే పెద్ద వృక్షాన్ని నరకాలంటే 'నీరు-నేల-చెట్టు' చట్టం ప్రకారం అనుమతి ఉండాలి. మరో మొక్క నాటాకే దాన్ని నరికేందుకు అనుమతి ఉంటుంది.▼
* ప్రభుత్వ స్థలాల్లో అడవుల నరికివేత పెద్ద నేరం. అటవీ చట్టాల ప్రకారం అనుమతి లేకుండా నరికితే చెరసాలే.▼
* బొగ్గు అమ్మకాలు జరపాలన్నా అడితీల నిర్వాహకులకు అటవీ శాఖ అనుమతి తప్పనిసరి.▼
* బొగ్గు తయారీకైతే అనుమతి లేకపోతే నేరమే.▼
* ఏ చెట్టు నరికి బొగ్గు తయారు చేస్తున్నారనేది అనుమతి పత్రంలో చూపాలి. అవికాకపోతే మరేమైనా చెట్లు నరికితే చట్టాన్ని ఉల్లంఘించినట్లే.▼
==తెలుగు దేశంలో బొగ్గు గనులు==
డబ్ల్యూ.టీ. బ్లేన్ఫోర్డ్ అనే భూవిజ్ఞాన శాస్త్రవేత్త 1871లో గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ‘కామ్తి సముదాయం’కు చెందిన ఇసుక రాతి పొరలను పరీక్షించి బొగ్గు లభించే అవకాశాలు ఉన్నట్లు నిర్ధారించారు. సా. శ. 1872-88 మధ్య కాలంలో సర్విలియం కింగ్ అనే భూ విజ్ఞాన శాస్త్రవేత్త గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో సర్వే చేసి [[భూగర్భం]]లో ఉన్న గోండ్వానా కాలపు రాతి పొరలను గుర్తించారు. ఆ తర్వాత [[జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా]] గోండ్వానా ప్రాంతంలో దశబ్దాలుగా అన్వేషించి బొగ్గు నిక్షేపాలను కనుగొన్నారు. 1889లో ఖమ్మం జిల్లా [[ఇల్లెందు]]లోని [[సింగరేణి]] గ్రామంలో ప్రప్రథమంగా బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ చేపట్టారు. [[సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్]] పేరుతో బొగ్గు ఉత్పత్తి చేస్తూ దక్షిణ భారత దేశానికి సింగరేణి విద్యుత్ వెలుగులు ప్రసాదిస్తూ అప్రతిహతంగా ముందుకు సాగుతోంది.▼
▲డబ్ల్యూ.టీ. బ్లేన్ఫోర్డ్ అనే భూవిజ్ఞాన శాస్త్రవేత్త 1871లో గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ‘కామ్తి సముదాయం’కు చెందిన ఇసుక రాతి పొరలను పరీక్షించి బొగ్గు లభించే అవకాశాలు ఉన్నట్లు నిర్ధారించారు. 1872-88 మధ్య కాలంలో సర్విలియం కింగ్ అనే భూ విజ్ఞాన శాస్త్రవేత్త గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో సర్వే చేసి [[భూగర్భం]]లో ఉన్న గోండ్వానా కాలపు రాతి పొరలను గుర్తించారు. ఆ తర్వాత [[జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా]] గోండ్వానా ప్రాంతంలో దశబ్దాలుగా అన్వేషించి బొగ్గు నిక్షేపాలను కనుగొన్నారు. 1889లో ఖమ్మం జిల్లా [[ఇల్లెందు]]లోని [[సింగరేణి]] గ్రామంలో ప్రప్రథమంగా బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ చేపట్టారు. [[సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్]] పేరుతో బొగ్గు ఉత్పత్తి చేస్తూ దక్షిణ భారత దేశానికి సింగరేణి విద్యుత్ వెలుగులు ప్రసాదిస్తూ అప్రతిహతంగా ముందుకు సాగుతోంది.
==బొగ్గు రూపాంతరం
భుకంపాలు, తుఫానుల వల్ల నెలకొరిగిన చెట్లు భూ ఉష్ణోగ్రతకు కొన్ని లక్షల ఏళ్ల తరువాత బొగ్గుగా రూపాంతరం చెందుతుంది. ఇది వివిధ దశలలో జరుగుతుంది. భూగర్భ పరిణామక్ర మంలో అనేక వాతావరణ పరిస్థితులు మొదటగా వృక్ష పదార్థాలను ఫీట్గా మారుస్తాయి. ఆ పరిస్థితులకు అనుగుణంగా అరమిల్లిమీటరు నుంచి మూడు మిల్లిమీటర్ల మందం వరకు ఫీట్ ఏడాది కాలంలో తయారవుతుంది. అదే ఒక మీటర్ ఫీట్ తయారు కావడానికి సుమారు 300 నుంచి 400 ఏళ్లు పడుతుంది.
Line 37 ⟶ 29:
దేశంలో గోండ్వానా ప్రాంతం 63 వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఇందులో 15 వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యం బొగ్గు అన్వేషణకు అనువైన ప్రాంతంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. రాష్ట్రంలోని గోదావరిలోయ బొగ్గు క్షేత్ర వైశాల్యం 17 వేల చదరపు కిలోమీటర్లుగా గుర్తించి 11 వేల చదరపు కిలోమీటర్లలో బొగ్గు అన్వేషణ జరపడానికి అనువైన ప్రాంతంగా నిర్ధారించారు.
▲== చెట్ల నరికివేత-బొగ్గు బట్టీ నిబందనలు ==
▲* సొంత స్థలంలోనే పెద్ద వృక్షాన్ని నరకాలంటే 'నీరు-నేల-చెట్టు' చట్టం ప్రకారం అనుమతి ఉండాలి. మరో మొక్క నాటాకే దాన్ని నరికేందుకు అనుమతి ఉంటుంది.
▲* ప్రభుత్వ స్థలాల్లో అడవుల నరికివేత పెద్ద నేరం. అటవీ చట్టాల ప్రకారం అనుమతి లేకుండా నరికితే చెరసాలే.
▲* బొగ్గు అమ్మకాలు జరపాలన్నా అడితీల నిర్వాహకులకు అటవీ శాఖ అనుమతి తప్పనిసరి.
▲* బొగ్గు తయారీకైతే అనుమతి లేకపోతే నేరమే.
▲* ఏ చెట్టు నరికి బొగ్గు తయారు చేస్తున్నారనేది అనుమతి పత్రంలో చూపాలి. అవికాకపోతే మరేమైనా చెట్లు నరికితే చట్టాన్ని ఉల్లంఘించినట్లే.
[[వర్గం:ఖనిజాలు]]
[[వర్గం:ఇంధనాలు]]
|