బొగ్గు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
డబ్ల్యూ.టీ. బ్లేన్‌ఫోర్డ్ అనే భూవిజ్ఞాన శాస్త్రవేత్త 1871లో గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ‘కామ్తి సముదాయం’కు చెందిన ఇసుక రాతి పొరలను పరీక్షించి బొగ్గు లభించే అవకాశాలు ఉన్నట్లు నిర్ధారించారు. సా. శ. 1872-88 మధ్య కాలంలో సర్‌విలియం కింగ్ అనే భూ విజ్ఞాన శాస్త్రవేత్త గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో సర్వే చేసి [[భూగర్భం]]లో ఉన్న గోండ్వానా కాలపు రాతి పొరలను గుర్తించారు. ఆ తర్వాత [[జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా]] గోండ్వానా ప్రాంతంలో దశబ్దాలుగా అన్వేషించి బొగ్గు నిక్షేపాలను కనుగొన్నారు. 1889లో ఖమ్మం జిల్లా [[ఇల్లెందు]]లోని [[సింగరేణి]] గ్రామంలో ప్రప్రథమంగా బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ చేపట్టారు. [[సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్]] పేరుతో బొగ్గు ఉత్పత్తి చేస్తూ దక్షిణ భారత దేశానికి సింగరేణి విద్యుత్ వెలుగులు ప్రసాదిస్తూ అప్రతిహతంగా ముందుకు సాగుతోంది.
 
==బొగ్గు దిగుమతులు==
 
విద్యుత్ ఉత్పాదన కొరకు భారతదేశం బొగ్గుని ఆంధ్రప్రదేశ్ లోని [[కృష్ణపట్నం]] రేవు ద్వారా పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటోంది.
 
==బొగ్గు రూపాంతరం==
"https://te.wikipedia.org/wiki/బొగ్గు" నుండి వెలికితీశారు