రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు: కూర్పుల మధ్య తేడాలు

rv
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 58:
| criminal_penalty =
| criminal_status =
| spouse = రాణీ చిన్నమాంబా దేవి,<br>సావిత్రీదేవి
| partner = <!-- unmarried life partner; use ''Name (1950–present)'' -->
| children = రావు వేంకట గంగాధర రామారావు,<br> రావు వేంకటసూర్యారావు,<br>మంగాయమ్మ, <br>భావయమ్మ, <br>[[సీతాదేవిభూదేవి(బరోడాదిల్లీ మహారాణి)|సీతాదేవిభూదేవి]], <br>కమలాదేవిదేవి,<br>రామరత్నారావు
| parents = రావు వేంకట మహీపతి గంగాధర రామారావు, మంగాయమ్మవెంకాయమ్మ
| relatives =
| callsign =
పంక్తి 78:
| box_width =
}}
'''రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు''' [[పిఠాపురం]] సంస్థానాన్ని పరిపాలించినవారిలో చివరివాడు.ఆరవ వారు..
 
==జీవిత విశేషాలు==
ఇతడు [[1885]], [[అక్టోబర్]], 5 న మంగాయమ్మ, రావు వేంకట మహీపతి గంగాధర రామారావు దంపతులకు జన్మించాడు. ఇతనికి ఐదు సంవత్సరాల వయసు వచ్చే సమయానికి ఇతని తండ్రి మరణించాడు. అప్పుడు గంగాధర రామారావు దత్తపుత్రుడు ఇతడు వారసుడు కాడని, రాజ్యాధికారం తనదే అని కోర్టుకు ఎక్కాడు. ఈ వ్యాజ్యం ఎక్కువ రోజులు నడిచి చివరకు విజయలక్ష్మి ఇతడినే వరించింది. ఈ వ్యాజ్యం [[న్యాయస్థానము|కోర్టు]]<nowiki/>లో ఉన్నంతకాలం, అనంతరం ఇతనికి మైనారిటీ తీరేవరకు ఈ సంస్థానం కోర్ట్ ఆఫ్ వార్డ్స్ అధీనంలో ఉంది. ఈ సమయంలో ఇతడు [[మద్రాసు]] లోని న్యూయింగ్టన్ కళాశాలలో ఉండి విద్యాభ్యాసం చేశాడు. ఈ సమయంలోనే [[సంస్కృతం]], [[తెలుగు]], [[కన్నడం]], [[తమిళం]], [[ఆంగ్ల]] భాషలను నేర్చుకుని ఈ ఐదు భాషలలో ఉత్తమ గ్రంథాలను పఠించాడు. తెలుగు, ఇంగ్లీషు భాషలలో [[కవిత్వం]] చెప్పగలిగే నేర్పును సంపాదించాడు. తర్వాత [[నూజివీడు]] సంస్థానాధిపతియైన రాజా వెంకటరంగయ్యప్పారావు ప్రథమ పుత్రిక అయిన ఆండాళమ్మను [[1906]], [[ఏప్రిల్ 2]] న వివాహం చేసుకున్నాడు. వంశాచారమును బట్టి ఆండాళమ్మ అత్తింటికి వచ్చిన వెంటనే చిన్నమాంబాదేవిగా తన పేరును మార్చుకున్నది. తర్వాత [[1907]], [[ఫిబ్రవరి 19]] న [[పిఠాపురం]] సంస్థానపు సింహాసనాన్ని అధిష్టించాడు. [[1948]]లో సంస్థానాలు, జమీందారీ వ్యవస్థ రద్దయ్యే వరకు ఇతడు పిఠాపురం మహారాజుగా వెలుగొందాడు. ఇతడికి చిన్నమాంబాదేవి ద్వారా మొదట [[1910]]లో గంగాధర రామారావు అనే పుత్రుడు జన్మించాడు. తర్వాత వారికి సూర్యారావు అనే కుమారుడు, మంగయమ్మ, భావయమ్మ, [[సీతాదేవి(బరోడా మహారాణి)|సీతాదేవి]], కమలాదేవి అనే కుమార్తెలు కలిగారు. ఇతని కుమార్తె [[సీతాదేవి(బరోడా మహారాణి)|సీతాదేవి]] బరోడా సంస్థానపు మహారాణి అయ్యింది. [[1933]], [[మార్చి 12]] న రాణీ చిన్నమాంబాదేవి అగ్నిప్రమాదంలో మరణించిన పిదప ఇతడు సావిత్రీదేవిని వివాహం చేసుకుని రామ రత్నారావు అనే పుత్రుడికి జన్మనిచ్చాడు. ఇతడు 79 సంవత్సరాలు జీవించి [[1964]], [[మార్చి 6]] వ తేదీన మరణించాడు.