రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 82:
==జీవిత విశేషాలు==
ఇతడు [[1846]], [[అక్టోబర్]], 5 న
పెంటమ్మ, రావు రామారావు దంపతులకు జన్మించాడు. ఇతనికి ఐదు సంవత్సరాల వయసు వచ్చే సమయానికి ఇతని తండ్రి మరణించాడు. అప్పుడు రామారావు దత్తపుత్రుడు ఇతడు వారసుడు కాడని, రాజ్యాధికారం తనదే అని కోర్టుకు ఎక్కాడు. ఈ వ్యాజ్యం ఎక్కువ రోజులు నడిచి చివరకు విజయలక్ష్మి ఇతడినే వరించింది. ఈ వ్యాజ్యం [[న్యాయస్థానము|కోర్టు]]<nowiki/>లో ఉన్నంతకాలం, అనంతరం ఇతనికి మైనారిటీ తీరేవరకు ఈ సంస్థానం కోర్ట్ ఆఫ్ వార్డ్స్ అధీనంలో ఉంది. ఈ సమయంలో ఇతడు [[కాకినాడ]] లోని ఎమ్.ఎస్.ఎన్ కళాశాలలో ఉండి విద్యాభ్యాసం చేశాడు. ఈ సమయంలోనే [[ఉర్దూ]], [[తెలుగు]], [[హిందీ]], [[తమిళం]], [[ఆంగ్ల]] భాషలను నేర్చుకుని ఈ ఐదు భాషలలో ఉత్తమ గ్రంథాలను రచించాడు. తెలుగు, ఇంగ్లీషు భాషలలో [[కవిత్వం]] చెప్పగలిగే నేర్పును సంపాదించాడు. తర్వాత [[ఆకివీడు]] సంస్థానాధిపతియైన రాజా
పెంటయ్యప్పారావు ప్రథమ పుత్రిక అయిన
వెంగళమ్మను [[1866]], [[ఏప్రిల్ 9]] న వివాహం చేసుకున్నాడు. వంశాచారమును బట్టి
వెంగళమ్మ అత్తింటికి వచ్చిన వెంటనే దేవిగా తన పేరును మార్చుకున్నది. తర్వాత [[1867]], [[ఫిబ్రవరి 19]] న [[పిఠాపురం]] సంస్థానపు సింహాసనాన్ని అధిష్టించాడు. [[1948]]లో సంస్థానాలు, జమీందారీ వ్యవస్థ రద్దయ్యే వరకు ఇతడు పిఠాపురం మహారాజుగా వెలుగొందాడు. ఇతడికి దేవి ద్వారా మొదట [[1890]]లో గంగాధరరావు అనే పుత్రుడు జన్మించాడు. తర్వాత వారికి సూర్యారావు అనే కుమారుడు,
పుల్లమ్మ, పెంటమ్మ, [[భూదేవి(దిల్లీ మహారాణి)|సీతాదేవి]] కుమార్తెలుదేవి అగ్నిప్రమాదంలో మరణించిన పిదప ఇతడు సావిత్రీదేవిని వివాహం చేసుకుని రామ రత్నారావు అనే పుత్రుడికి జన్మనిచ్చాడు. ఇతడు 79 సంవత్సరాలు జీవించి [[1964]], [[మార్చి 6]] వ తేదీన మరణించాడు.
==దాతృత్వం==
|