రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2409:4070:2E12:6982:707F:4CE2:94E4:D7B1 (చర్చ) చేసిన మార్పులను PlyrStar93 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 1:
{{Infobox person
| honorific_prefix =కళాప్రపూర్ణ, డాక్టర్
భారతరత్న,నోబెల్ శాంతి,పద్మభూషణ్, కళాప్రపూర్ణ, డాక్టర్
| name = {{PAGENAME}}
| honorific_suffix = బహద్దర్
| native_name = రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు
| native_name_lang = తెలుగు
| image = దస్త్రం:Rvkm suryarao.jpg
| image_size = 175 px
| alt =
| caption = రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు
| birth_name =
| birth_date = [[1885]], [[అక్టోబరు, 5]]
Line 25 ⟶ 24:
| residence = పిఠాపురం
| nationality = భారతీయుడు
| other_names = సాహిత్య చక్రవర్తి
| ethnicity = <!-- Ethnicity should be supported with a citation from a reliable source -->
| citizenship =
Line 31 ⟶ 30:
| alma_mater =
| occupation = సంస్థానాధీశుడు
| years_active = 18861907-1948
| employer =
| organization = పిఠాపురం సంస్థానం
| agent =
| known_for = సాహిత్య పోషకుడు,రచయిత దాత
| notable_works =
| style =
Line 59 ⟶ 58:
| criminal_penalty =
| criminal_status =
| spouse = రాణీగంజ్రాణీ చిన్నమాంబా దేవి,<br>సదా దేవిసావిత్రీదేవి
| partner = <!-- unmarried life partner; use ''Name (1950–present)'' -->
| children = రావు వేంకట గంగరాజుగంగాధర రామారావు,<br> రావు వేంకటేశ్వర రావువేంకటసూర్యారావు,<br>పెంటమ్మమంగాయమ్మ, <br>మరియమ్మభావయమ్మ, <br>[[భూదేవిసీతాదేవి(దిల్లీబరోడా మహారాణి)|భూదేవిసీతాదేవి]], <br>దేవికమలాదేవి,<br>రామరత్నారావు
| parents = రావు వేంకట మహీపతి గంగాధర రామారావు,వెంకాయమ్మ మంగాయమ్మ
| relatives =
| callsign =
Line 79 ⟶ 78:
| box_width =
}}
'''రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు''' [[పిఠాపురం]] సంస్థానాన్ని పరిపాలించినవారిలో ఆరవ వారు.చివరివాడు.
 
==జీవిత విశేషాలు==
ఇతడు [[1885]], [[అక్టోబర్]], 5 న మంగాయమ్మ, రావు వేంకట మహీపతి గంగాధర రామారావు దంపతులకు జన్మించాడు. ఇతనికి ఐదు సంవత్సరాల వయసు వచ్చే సమయానికి ఇతని తండ్రి మరణించాడు. అప్పుడు గంగాధర రామారావు దత్తపుత్రుడు ఇతడు వారసుడు కాడని, రాజ్యాధికారం తనదే అని కోర్టుకు ఎక్కాడు. ఈ వ్యాజ్యం ఎక్కువ రోజులు నడిచి చివరకు విజయలక్ష్మి ఇతడినే వరించింది. ఈ వ్యాజ్యం [[న్యాయస్థానము|కోర్టు]]<nowiki/>లో ఉన్నంతకాలం, అనంతరం ఇతనికి మైనారిటీ తీరేవరకు ఈ సంస్థానం కోర్ట్ ఆఫ్ వార్డ్స్ అధీనంలో ఉంది. ఈ సమయంలో ఇతడు [[మద్రాసు]] లోని న్యూయింగ్టన్ కళాశాలలో ఉండి విద్యాభ్యాసం చేశాడు. ఈ సమయంలోనే [[సంస్కృతం]], [[తెలుగు]], [[కన్నడం]], [[తమిళం]], [[ఆంగ్ల]] భాషలను నేర్చుకుని ఈ ఐదు భాషలలో ఉత్తమ గ్రంథాలను పఠించాడు. తెలుగు, ఇంగ్లీషు భాషలలో [[కవిత్వం]] చెప్పగలిగే నేర్పును సంపాదించాడు. తర్వాత [[నూజివీడు]] సంస్థానాధిపతియైన రాజా వెంకటరంగయ్యప్పారావు ప్రథమ పుత్రిక అయిన ఆండాళమ్మను [[1906]], [[ఏప్రిల్ 2]] న వివాహం చేసుకున్నాడు. వంశాచారమును బట్టి ఆండాళమ్మ అత్తింటికి వచ్చిన వెంటనే చిన్నమాంబాదేవిగా తన పేరును మార్చుకున్నది. తర్వాత [[1907]], [[ఫిబ్రవరి 19]] న [[పిఠాపురం]] సంస్థానపు సింహాసనాన్ని అధిష్టించాడు. [[1948]]లో సంస్థానాలు, జమీందారీ వ్యవస్థ రద్దయ్యే వరకు ఇతడు పిఠాపురం మహారాజుగా వెలుగొందాడు. ఇతడికి చిన్నమాంబాదేవి ద్వారా మొదట [[1910]]లో గంగాధర రామారావు అనే పుత్రుడు జన్మించాడు. తర్వాత వారికి సూర్యారావు అనే కుమారుడు, మంగయమ్మ, భావయమ్మ, [[సీతాదేవి(బరోడా మహారాణి)|సీతాదేవి]], కమలాదేవి అనే కుమార్తెలు కలిగారు. ఇతని కుమార్తె [[సీతాదేవి(బరోడా మహారాణి)|సీతాదేవి]] బరోడా సంస్థానపు మహారాణి అయ్యింది. [[1933]], [[మార్చి 12]] న రాణీ చిన్నమాంబాదేవి అగ్నిప్రమాదంలో మరణించిన పిదప ఇతడు సావిత్రీదేవిని వివాహం చేసుకుని రామ రత్నారావు అనే పుత్రుడికి జన్మనిచ్చాడు. ఇతడు 79 సంవత్సరాలు జీవించి [[1964]], [[మార్చి 6]] వ తేదీన మరణించాడు.
ఇతడు [[1846]], [[అక్టోబర్]], 5 న
పెంటమ్మ, రావు రామారావు దంపతులకు జన్మించాడు. ఇతనికి ఐదు సంవత్సరాల వయసు వచ్చే సమయానికి ఇతని తండ్రి మరణించాడు. అప్పుడు రామారావు దత్తపుత్రుడు ఇతడు వారసుడు కాడని, రాజ్యాధికారం తనదే అని కోర్టుకు ఎక్కాడు. ఈ వ్యాజ్యం ఎక్కువ రోజులు నడిచి చివరకు విజయలక్ష్మి ఇతడినే వరించింది. ఈ వ్యాజ్యం [[న్యాయస్థానము|కోర్టు]]<nowiki/>లో ఉన్నంతకాలం, అనంతరం ఇతనికి మైనారిటీ తీరేవరకు ఈ సంస్థానం కోర్ట్ ఆఫ్ వార్డ్స్ అధీనంలో ఉంది. ఈ సమయంలో ఇతడు [[కాకినాడ]] లోని ఎమ్.ఎస్.ఎన్ కళాశాలలో ఉండి విద్యాభ్యాసం చేశాడు. ఈ సమయంలోనే [[ఉర్దూ]], [[తెలుగు]], [[హిందీ]], [[తమిళం]], [[ఆంగ్ల]] భాషలను నేర్చుకుని ఈ ఐదు భాషలలో ఉత్తమ గ్రంథాలను రచించాడు. తెలుగు, ఇంగ్లీషు భాషలలో [[కవిత్వం]] చెప్పగలిగే నేర్పును సంపాదించాడు. తర్వాత [[ఆకివీడు]] సంస్థానాధిపతియైన రాజా
పెంటయ్యప్పారావు ప్రథమ పుత్రిక అయిన
వెంగళమ్మను [[1866]], [[ఏప్రిల్ 9]] న వివాహం చేసుకున్నాడు. వంశాచారమును బట్టి
వెంగళమ్మ అత్తింటికి వచ్చిన వెంటనే దేవిగా తన పేరును మార్చుకున్నది. తర్వాత [[1867]], [[ఫిబ్రవరి 19]] న [[పిఠాపురం]] సంస్థానపు సింహాసనాన్ని అధిష్టించాడు. [[1948]]లో సంస్థానాలు, జమీందారీ వ్యవస్థ రద్దయ్యే వరకు ఇతడు పిఠాపురం మహారాజుగా వెలుగొందాడు. ఇతడికి దేవి ద్వారా మొదట [[1890]]లో గంగరాజు అనే పుత్రుడు జన్మించాడు. తర్వాత వారికి వెంకటేశ్వర రావు అనే కుమారుడు,
పుల్లమ్మ, పెంటమ్మ, [[భూదేవి(దిల్లీ మహారాణి)|సీతాదేవి]] కుమార్తెలుదేవి అగ్నిప్రమాదంలో మరణించిన పిదప ఇతడు సావిత్రీదేవిని వివాహం చేసుకుని రామ రత్నారావు అనే పుత్రుడికి జన్మనిచ్చాడు. ఇతడు 79 సంవత్సరాలు జీవించి [[1964]], [[మార్చి 6]] వ తేదీన మరణించాడు.
 
==దాతృత్వం==
ఇతడు తన తండ్రిచేత స్థాపించబడిన [[పిఠాపురం]] హైస్కూలు, విజయనగరంకాకినాడ కాలేజీలను అమితమైన ధనం వెచ్చించి అభివృద్ధి చేసి దక్షిణ ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి విద్యాసంస్థలు మరొకటి లేదనిపించాడు. విజయనగరంకాకినాడ కాలేజీని ఫస్ట్ గ్రేడ్‌గా ఉద్ధరించి ఎన్నో భవనాలను కట్టించాడు. ఆ కాలేజీలో చదివే స్త్రీలకు, పేద విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పాడు. అంతే కాకుండా పట్టభద్రులై విదేశాలకు వెళ్లి, ఉన్నతవిద్య పొందగోరేవారికి సంపూర్ణ ధనసహాయం చేశాడు. [[పిఠాపురం]] హైస్కూలులో హరిజన విద్యార్థినీ విద్యార్థుల కోసం వసతి గృహాన్ని నెలకొల్పి దానికయ్యే వ్యయాన్ని అంతా తానే భరించాడు. వారికి ప్రైవేటు టీచర్లను కూడా ఏర్పరిచి అనేకమందిని వృద్ధిలోనికి తీసుకువచ్చాడు. [[రాజమండ్రి]] లోని వీరేశలింగోన్నత పాఠశాల ఇతని పోషణతోనే నడిచింది. [[రఘుపతి వేంకటరత్నం నాయుడు]] ప్రేరణతో [[కాకినాడ]]లో బ్రహ్మసమాజ ప్రార్థనామందిరాన్ని, అనాథశరణాలయాన్ని ఏర్పాటు చేశాడు. రాణీ చిన్నమాంబాదేవి కోరికపై కాకినాడ లేడీస్ క్లబ్‌కు ఎకరం40 ఎకరాల స్థలాన్ని ఇచ్చాడు. రాణీ ఆధ్వర్యంలో [[పిఠాపురం]]లో బధిరఘోషా స్కూలును నడిపాడు. [[19001920]] ప్రాంతములో విశ్వకవి [[రవీంద్రనాథ టాగూరు]] [[పిఠాపురం]] పుస్తకముద్రణసందర్శించినప్పుడు కొరకు వచ్చినప్పుడుఇతడు సుమారు లక్షరూపాయలు ఋణంపారితోషికంగా ఇచ్చాడు. ప్రాచ్య, పాశ్చాత్య విద్యలను సమదృష్టితో గౌరవించి వాటి అభివృద్ధికై ఎంతో ధనాన్ని వెచ్చించాడు. ఇతని ఔదార్యముతోనే తెలుగుదేశములోని ఆనాటి ప్రతి సాహిత్యసంస్థ అభివృద్ధిని చెందింది. ఆంధ్ర భాషాభివర్ధినీ సమాజము, చంద్రికావిజ్ఞానచంద్రికా మండలి, ఆంధ్రఆంధ్రప్రచారిణీ గ్రంథమాలలకు విశేషమైన ధనసహాయం చేశాడు. [[వర్లజయంతి రామయ్య]] స్థాపించిన సాహిత్యఆంధ్రసాహిత్య పరిషత్తును ప్రోత్సహించి సూర్యరాయాంధ్ర నిఘంటువు నిర్మాణానికి కారకుడైనాడు. అంతే కాకుండా ఎన్నో ప్రాచీన గ్రంథాలను పరిషత్తు ద్వారా లక్షల రూపాయలు వెచ్చించి ముద్రింపజేశాడు.
 
==సూర్యరాయాంధ్ర నిఘంటువు==
[[దస్త్రం:Rao Venkata Kumara Mahipati Surya Rao.jpg|thumbnail|150px| సూర్యారావు తైలవర్ణపటం]]
ఇతడు సాహిత్యప్రపంచానికి చేసిన సేవ అంతా ఒక ఎత్తు, నిఘంటు నిర్మాణానికి, ప్రచురణకు పాటుపడటం ఒక ఎత్తు. [[1911]], [[మే 12]] న జరిగిన ఆంధ్రసాహిత్యపరిషత్తు సభలో [[జయంతి రామయ్య]] పంతులు నిఘంటు నిర్మాణానికి చేసిన ప్రతిపాదన విని ఇతడు ఆ నిఘంటు నిర్మాణానికయ్యే మొత్తం వ్యయం భరించడానికి సంసిద్ధుడైనాడు. ఆ ప్రకటనకు సభలోని వారంతా ఆనందపడ్డారు. [వర్ల[జయంతి రామయ్య]] ఆధ్వర్యంలో ప్రారంభమైన నిఘంటువుకు [[శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు]] అని నామకరణం చేశారు. ఈ నిఘంటు నిర్మాణానికి [[కాకాకాశీభట్ట శాస్త్రిసుబ్బయ్యశాస్త్రి]], [[మాళ్ళయ్యతంజనగరము తేవప్పెరుమాళ్ళయ్య]], [[పురాణంపురాణపండ రామశాస్త్రిమల్లయ్యశాస్త్రి]], [[కావూరిపేరి పాపయ్యశాస్త్రి]], [[శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిలక్ష్మీపతిశాస్త్రి]], [[కుసుమంచికూచి నరసింహం]], [[చక్కాచర్ల నారాయణనారాయణశాస్త్రి]], [[పాటిపిశుపాటి వుమాకాంతచిదంబర శాస్త్రి]], [రాలకుంట[వెంపరాల సూర్యనారాయణశాస్త్రి]], [[దద్దోజనందర్భా సర్వేశ్వరశాస్త్రి]], [[రాలకుంటపిశుపాటి విశ్వేశ్వరశాస్త్రి]], [[ఆకోజుప్రయాగ వేంకటరామశాస్త్రి]], [[మలాపురపుఅమలాపురపు విశ్వేశ్వరశాస్త్రి]], [నిడిబ్రోలు[బులుసు వేంకటేశ్వర్లు]], [[చింతాచిలుకూరి వీరభద్రశాస్త్రి]], [[దువ్వూరి రామిరెడ్డిసూర్యనారాయణశాస్త్రి]], [[మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి]], [[పల్లిపాలెంచెఱుకుపల్లి అప్పారాయశాస్త్రి]], [[పెంటపాడుఇంద్రగంటి సూర్యనారాయణశాస్త్రి]], [[కూరచిలుకూరి విశ్వనాథశాస్త్రి]], [[ఆడిఆకుండి వేంకటశాస్త్రి]], [[ఓగిరాలఓలేటి సూర్యనారాయణశాస్త్రి]], [[పాచిపాలెపు వెంకటరత్నం]], [[సానిసామవేదం శ్రీరామమూర్తిశాస్త్రి]], [[పన్నపుపన్నాల వేంకటాశర్మవేంకటాద్రిభట్టశర్మ]], [[కర్ల విద్యాదివాకర్ల వధానివేంకటావధాని]] మొదలైన పండితులు పాటుపడ్డారు.
 
==కవిపండితపోషణ==
సుబ్రహ్మణ్యపిఠాపుర శాస్త్రిసంస్థాన చరిత్రలో రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు కాలం స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. ఇతని సంస్థానంలో ఆస్థాన పండితులుగా [[శ్రీపాద లక్ష్మీనరసింహశాస్త్రి]] (తర్కశాస్త్రం), [[చుండూరితాతా సుబ్బరాయశాస్త్రి]] (వ్యాకరణం), [[కూరచిలుకూరి నారాయణశాస్త్రి]], [[వంకాయలవేదుల సూర్యనారాయణశాస్త్రి]], [[గుడిమెట్లగుదిమెళ్ల వేంకటరంగాచార్యులు]] (విశిష్టాద్వైతము), [[వడలి సుబ్బారాయుడులక్ష్మీనారాయణశాస్త్రి]] (వేదం), [మొక్కపాటి[దెందుకూరి నరసింహశాస్త్రి]] (వేదాంతం), [[తుమురాడ సంగమేశ్వరశాస్త్రి]] (సంగీతం) మొదలైన దిగ్దంతులు ఉండేవారు. ఈ పండితుల సహకారంతో ఇతడు ప్రతియేటా పీఠికాపుర సంస్థాన పరీక్షలవిద్వత్పరీక్షల పేరుతో శ్రీశ్రీరామనవమివిజయదశమి నవరాత్రి ఉత్సవాల సందర్భంలో శాస్త్ర పరీక్షలు నిర్వహించి, ఉత్తీర్ణులైన వారిని కానుకలతో సత్కరించేవాడు. ప్రబంధ రచనలో కూడా పోటీలు నిర్వహించేవాడు. ఆనాటి సుప్రసిద్ధ పండితులు ఎందరో ఈ పరీక్షలలో బహూకృతులైనవారే. [[చింతాపానుగంటి లక్ష్మీనరసింహారావు]], [[వేంకట రామకృష్ణారావురామకృష్ణ కవులు]] ఇతని ఆస్థానకవులుగా ఉన్నారు. వీరు కాక [[కూచిచిలకమర్తి లక్ష్మీనరసింహం]], [[కందుకూరి రామమోహనరావువీరేశలింగం]], [[ముళ్ళపూడిటేకుమళ్ళ త్తాతారావుఅచ్యుతరావు]], [[గుప్తదేవగుప్తాపు భరద్వాజభరద్వాజము]], [[పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి|పెండ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి]], [[వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి]], [[శొంఠి భద్రాద్రి రామశాస్త్రి]], [[వేంకట పార్వతీశ కవులు]], [[దాసరి లక్ష్మణకవి]], [[లంకావేదుల రామచంద్రకీర్తి]], [[శ్రమదానంశ్రీరాం వీరబ్రహ్మకవి]], [[మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి]], [[కర్రికూచి నరసింహము]], [[నడకుదుటి వీరరాజు]] మొదలైన ఎందరో కవులు ఇతనిచేత సన్మాన సత్కారాలను అందుకున్నారు.
పిఠాపుర సంస్థాన చరిత్రలో రావు వేంకటకుమార సూర్యారావు కాలం తగినంత అభివృద్ధి చెందలేదని చెప్పుకోవచ్చు. ఇతని సంస్థానంలో ఆస్థాన పండితులుగా [[శ్రీపాద
సుబ్రహ్మణ్య శాస్త్రి]] , [[చుండూరి సుబ్బరాయశాస్త్రి]] (వ్యాకరణం), [[కూర నారాయణశాస్త్రి]], [[వంకాయల సూర్యనారాయణశాస్త్రి]], [[గుడిమెట్ల వేంకటరంగాచార్యులు]] (విశిష్టాద్వైతము), [[వడలి సుబ్బారాయుడు]] (వేదం), [మొక్కపాటి నరసింహశాస్త్రి]] (వేదాంతం) మొదలైన దిగ్దంతులు ఉండేవారు. ఈ పండితుల సహకారంతో ఇతడు ప్రతియేటా పీఠికాపుర సంస్థాన పరీక్షల పేరుతో శ్రీశ్రీరామనవమి ఉత్సవాల సందర్భంలో శాస్త్ర పరీక్షలు నిర్వహించి, ఉత్తీర్ణులైన వారిని కానుకలతో సత్కరించేవాడు. ప్రబంధ రచనలో కూడా పోటీలు నిర్వహించేవాడు. ఆనాటి సుప్రసిద్ధ పండితులు ఎందరో ఈ పరీక్షలలో బహూకృతులైనవారే. [[చింతా లక్ష్మీనరసింహారావు]], [[వేంకట రామకృష్ణారావు ]] ఇతని ఆస్థానకవులుగా ఉన్నారు. వీరు కాక [[కూచి లక్ష్మీనరసింహం]], [[కందుకూరి రామమోహనరావు]], [[ముళ్ళపూడి త్తాతారావు]], [[గుప్త భరద్వాజ]], [[శొంఠి భద్రాద్రి రామశాస్త్రి]], [[వేంకట పార్వతీశ కవులు]], [[దాసరి లక్ష్మణకవి]], [[లంకా రామచంద్రకీర్తి]], [[శ్రమదానం వీరబ్రహ్మకవి]], [[మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి]], [[కర్రి నరసింహము]], [[నడకుదుటి వీరరాజు]] మొదలైన ఎందరో కవులు ఇతనిచేత సన్మాన సత్కారాలను అందుకున్నారు.
 
==అంకితం పొందిన గ్రంథాలు==