రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
చి 2409:4070:2E12:6982:707F:4CE2:94E4:D7B1 (చర్చ) చేసిన మార్పులను PlyrStar93 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు. ట్యాగు: రోల్బ్యాక్ |
||
పంక్తి 1:
{{Infobox person
| honorific_prefix =కళాప్రపూర్ణ, డాక్టర్
| name = {{PAGENAME}}
| honorific_suffix = బహద్దర్
| native_name = రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు
| native_name_lang = తెలుగు
| image = దస్త్రం:Rvkm suryarao.jpg
| image_size = 175 px
| alt =
| caption = రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు
| birth_name =
| birth_date = [[1885]], [[అక్టోబరు, 5]]
Line 25 ⟶ 24:
| residence = పిఠాపురం
| nationality = భారతీయుడు
| other_names = సాహిత్య చక్రవర్తి
| ethnicity = <!-- Ethnicity should be supported with a citation from a reliable source -->
| citizenship =
Line 31 ⟶ 30:
| alma_mater =
| occupation = సంస్థానాధీశుడు
| years_active =
| employer =
| organization = పిఠాపురం సంస్థానం
| agent =
| known_for = సాహిత్య పోషకుడు,
| notable_works =
| style =
Line 59 ⟶ 58:
| criminal_penalty =
| criminal_status =
| spouse =
| partner = <!-- unmarried life partner; use ''Name (1950–present)'' -->
| children = రావు వేంకట
| parents = రావు వేంకట మహీపతి గంగాధర రామారావు,
| relatives =
| callsign =
Line 79 ⟶ 78:
| box_width =
}}
'''రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు''' [[పిఠాపురం]] సంస్థానాన్ని పరిపాలించినవారిలో
==జీవిత విశేషాలు==
ఇతడు [[1885]], [[అక్టోబర్]], 5 న మంగాయమ్మ, రావు వేంకట మహీపతి గంగాధర రామారావు దంపతులకు జన్మించాడు. ఇతనికి ఐదు సంవత్సరాల వయసు వచ్చే సమయానికి ఇతని తండ్రి మరణించాడు. అప్పుడు గంగాధర రామారావు దత్తపుత్రుడు ఇతడు వారసుడు కాడని, రాజ్యాధికారం తనదే అని కోర్టుకు ఎక్కాడు. ఈ వ్యాజ్యం ఎక్కువ రోజులు నడిచి చివరకు విజయలక్ష్మి ఇతడినే వరించింది. ఈ వ్యాజ్యం [[న్యాయస్థానము|కోర్టు]]<nowiki/>లో ఉన్నంతకాలం, అనంతరం ఇతనికి మైనారిటీ తీరేవరకు ఈ సంస్థానం కోర్ట్ ఆఫ్ వార్డ్స్ అధీనంలో ఉంది. ఈ సమయంలో ఇతడు [[మద్రాసు]] లోని న్యూయింగ్టన్ కళాశాలలో ఉండి విద్యాభ్యాసం చేశాడు. ఈ సమయంలోనే [[సంస్కృతం]], [[తెలుగు]], [[కన్నడం]], [[తమిళం]], [[ఆంగ్ల]] భాషలను నేర్చుకుని ఈ ఐదు భాషలలో ఉత్తమ గ్రంథాలను పఠించాడు. తెలుగు, ఇంగ్లీషు భాషలలో [[కవిత్వం]] చెప్పగలిగే నేర్పును సంపాదించాడు. తర్వాత [[నూజివీడు]] సంస్థానాధిపతియైన రాజా వెంకటరంగయ్యప్పారావు ప్రథమ పుత్రిక అయిన ఆండాళమ్మను [[1906]], [[ఏప్రిల్ 2]] న వివాహం చేసుకున్నాడు. వంశాచారమును బట్టి ఆండాళమ్మ అత్తింటికి వచ్చిన వెంటనే చిన్నమాంబాదేవిగా తన పేరును మార్చుకున్నది. తర్వాత [[1907]], [[ఫిబ్రవరి 19]] న [[పిఠాపురం]] సంస్థానపు సింహాసనాన్ని అధిష్టించాడు. [[1948]]లో సంస్థానాలు, జమీందారీ వ్యవస్థ రద్దయ్యే వరకు ఇతడు పిఠాపురం మహారాజుగా వెలుగొందాడు. ఇతడికి చిన్నమాంబాదేవి ద్వారా మొదట [[1910]]లో గంగాధర రామారావు అనే పుత్రుడు జన్మించాడు. తర్వాత వారికి సూర్యారావు అనే కుమారుడు, మంగయమ్మ, భావయమ్మ, [[సీతాదేవి(బరోడా మహారాణి)|సీతాదేవి]], కమలాదేవి అనే కుమార్తెలు కలిగారు. ఇతని కుమార్తె [[సీతాదేవి(బరోడా మహారాణి)|సీతాదేవి]] బరోడా సంస్థానపు మహారాణి అయ్యింది. [[1933]], [[మార్చి 12]] న రాణీ చిన్నమాంబాదేవి అగ్నిప్రమాదంలో మరణించిన పిదప ఇతడు సావిత్రీదేవిని వివాహం చేసుకుని రామ రత్నారావు అనే పుత్రుడికి జన్మనిచ్చాడు. ఇతడు 79 సంవత్సరాలు జీవించి [[1964]], [[మార్చి 6]] వ తేదీన మరణించాడు.
==దాతృత్వం==
ఇతడు తన తండ్రిచేత స్థాపించబడిన [[పిఠాపురం]] హైస్కూలు,
==సూర్యరాయాంధ్ర నిఘంటువు==
[[దస్త్రం:Rao Venkata Kumara Mahipati Surya Rao.jpg|thumbnail|150px| సూర్యారావు తైలవర్ణపటం]]
ఇతడు సాహిత్యప్రపంచానికి చేసిన సేవ అంతా ఒక ఎత్తు, నిఘంటు నిర్మాణానికి, ప్రచురణకు పాటుపడటం ఒక ఎత్తు. [[1911]], [[మే 12]] న జరిగిన ఆంధ్రసాహిత్యపరిషత్తు సభలో [[జయంతి రామయ్య]] పంతులు నిఘంటు నిర్మాణానికి చేసిన ప్రతిపాదన విని ఇతడు ఆ నిఘంటు నిర్మాణానికయ్యే మొత్తం వ్యయం భరించడానికి సంసిద్ధుడైనాడు. ఆ ప్రకటనకు సభలోని వారంతా ఆనందపడ్డారు. [
==కవిపండితపోషణ==
▲సుబ్రహ్మణ్య శాస్త్రి]] , [[చుండూరి సుబ్బరాయశాస్త్రి]] (వ్యాకరణం), [[కూర నారాయణశాస్త్రి]], [[వంకాయల సూర్యనారాయణశాస్త్రి]], [[గుడిమెట్ల వేంకటరంగాచార్యులు]] (విశిష్టాద్వైతము), [[వడలి సుబ్బారాయుడు]] (వేదం), [మొక్కపాటి నరసింహశాస్త్రి]] (వేదాంతం) మొదలైన దిగ్దంతులు ఉండేవారు. ఈ పండితుల సహకారంతో ఇతడు ప్రతియేటా పీఠికాపుర సంస్థాన పరీక్షల పేరుతో శ్రీశ్రీరామనవమి ఉత్సవాల సందర్భంలో శాస్త్ర పరీక్షలు నిర్వహించి, ఉత్తీర్ణులైన వారిని కానుకలతో సత్కరించేవాడు. ప్రబంధ రచనలో కూడా పోటీలు నిర్వహించేవాడు. ఆనాటి సుప్రసిద్ధ పండితులు ఎందరో ఈ పరీక్షలలో బహూకృతులైనవారే. [[చింతా లక్ష్మీనరసింహారావు]], [[వేంకట రామకృష్ణారావు ]] ఇతని ఆస్థానకవులుగా ఉన్నారు. వీరు కాక [[కూచి లక్ష్మీనరసింహం]], [[కందుకూరి రామమోహనరావు]], [[ముళ్ళపూడి త్తాతారావు]], [[గుప్త భరద్వాజ]], [[శొంఠి భద్రాద్రి రామశాస్త్రి]], [[వేంకట పార్వతీశ కవులు]], [[దాసరి లక్ష్మణకవి]], [[లంకా రామచంద్రకీర్తి]], [[శ్రమదానం వీరబ్రహ్మకవి]], [[మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి]], [[కర్రి నరసింహము]], [[నడకుదుటి వీరరాజు]] మొదలైన ఎందరో కవులు ఇతనిచేత సన్మాన సత్కారాలను అందుకున్నారు.
==అంకితం పొందిన గ్రంథాలు==
|