తెలుగు లిపి: కూర్పుల మధ్య తేడాలు

చి 117.246.220.181 (చర్చ) చేసిన మార్పులను యర్రా రామారావు చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 23:
=== విష్ణుకుండిన శాసనములు ===
విష్ణుకుండినుల పరిపాలనాకాలములో భాషల వాడుకలో, వ్రాతలో పలుమార్పులు వచ్చాయి. ప్రాకృతము బదులు సంస్కృతము వాడుట ఎక్కువయ్యింది. అదేసమయములో రాయలసీమను పాలించిన రేనాటి చోళులు రాజశాసనములు తెలుగులో వ్రాయించారు. మనకు దొరికిన వారి మొదటి శాసనము క్రీ. శ. 573 నాటిది. తీరాంధ్రప్రాంతములో దొరికిన క్రీ. శ 633 నాటి శాసనము మొదటిది. అప్పటినుండి తెలుగు వాడకము బాగా ఎక్కువయింది.
india telugu history online
Date: 18-5-2019
 
Dr. A.Gopal
Software engineer & Assocaite Proffessor Engineer
Orugallu Technology india software industry
near University road,Hanamkonda,Warangal city-Telangana-India
online web site www.orugallutechnologyindia.co.in
service:Comptuer education,health education,online education,software educaiton,agriculture engineering
India university acadamic team web www.iyc.in telugu telangana acadamic team india Bharath
 
=== పల్లవ నరసింహవర్మ శాసనము ===
శాతవాహనులకు సామంతులుగానున్న పల్లవులు మొదట పల్నాడులో స్వతంత్రులై పిమ్మట ఉత్తర తమిళదేశములోని కంచిలో స్థిరపడ్డారు. తొలుత దొరికిన శాసనములు తమిళములో ఉన్నా, పిమ్మట పల్లవులు సంస్కృతమును, భారవి, దండి లాంటి సంస్కృత కవులను ఆదరించారు. శాసనాలు "పల్లవ గ్రంథం" అనబడు లిపిలో వ్రాయించారు. 8వ వరుసలో ఈలిపిని చూడవచ్చును. ఆధునిక తమిళ లిపి దీనినుండే పరిణామము చెందింది.
"https://te.wikipedia.org/wiki/తెలుగు_లిపి" నుండి వెలికితీశారు