తెలుగు లిపి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→తెలుగు శాసనములు: education |
117.251.234.102 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2658601 ను రద్దు చేసారు ట్యాగు: రద్దుచెయ్యి |
||
పంక్తి 26:
=== పల్లవ నరసింహవర్మ శాసనము ===
శాతవాహనులకు సామంతులుగానున్న పల్లవులు మొదట పల్నాడులో స్వతంత్రులై పిమ్మట ఉత్తర తమిళదేశములోని కంచిలో స్థిరపడ్డారు. తొలుత దొరికిన శాసనములు తమిళములో ఉన్నా, పిమ్మట పల్లవులు సంస్కృతమును, భారవి, దండి లాంటి సంస్కృత కవులను ఆదరించారు. శాసనాలు "పల్లవ గ్రంథం" అనబడు లిపిలో వ్రాయించారు. 8వ వరుసలో ఈలిపిని చూడవచ్చును. ఆధునిక తమిళ లిపి దీనినుండే పరిణామము చెందింది.
== పరిణామము ==
|