తనికెళ్ళ భరణి వ్రాసిన "చల్ చల్ గుర్రం" నాటకం చూసిన రామరాజు హనుమంతరావు ఆయనకు " కంచు కవచం " చిత్రానికి వచనకర్తగా అవకాశం ఇచ్చాడు. తరువాత " [[లేడీస్ టైలర్]]" చిత్రానికి వచన కవితకర్తగా గుర్తింపు వచ్చింది. ఆ తరువాత " శివ " చిత్రంలో నటుడిగా అవకాశం అలాగే పేరూ వచ్చింది. దాదాపు 60 చిత్రాలకు వచనకర్తగా పనిచేసే అవకాశం లభించింది. ఆయన తెలగాణా యాసలో వచనంమాటలు వ్రాయడంలో సిద్ధహస్థుడు. " [[మొండి మొగుడు - పెంకిపెళ్ళాంపెంకి పెళ్ళాం]]" చిత్రంలో కథానాయికకు పూర్తిగా తెలగాణాయాసలోతెలంగాణ వచనం వ్రాసి విజయం సాధించి తెలంగాణా యాసకుయాసలో రాశాడు.