నండూరి రామకృష్ణమాచార్య: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం మార్పు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 22:
}}
 
'''[[నండూరి రామకృష్ణమాచార్య]]''' ( 1921 - 2004) సుప్రసిద్ధ కవి మరియు విమర్శకులు.
 
వీరు [[పశ్చిమ గోదావరి జిల్లా]] గరపవరం గ్రామంలో 1921 ఏప్రిల్ 29 తేదీన జన్మించారు. వీరి తల్లిదండ్రులు: శోభనాద్రి ఆచార్యులు మరియు వెంగమాంబ. వీరు [[ఉరవకొండ]]లో ప్రాథమిక విద్యను పూర్తిచేసి [[విజయవాడ]]<nowiki/>లోని ఎస్.ఆర్.ఆర్. కళాశాల విద్యను చదివారు. కవిసామ్రాట్ [[విశ్వనాథ సత్యనారాయణ]] వీరి [[గురువు]]. తర్వాత [[ఆంధ్ర విశ్వకళాపరిషత్తు]]లో ఎం.ఏ., చదివి [[మైసూరు విశ్వవిద్యాలయం]] నుండి పి.హెచ్.డి. పూర్తిచేశారు. అనంతరం [[భీమవరం]], [[అనంతపురం]], చిత్తూరు కళాశాలల్లో తెలుగు శాఖాధిపతిగా పనిచేశారు. పిమ్మట [[తాడేపల్లిగూడెం]], [[విశాఖపట్నం]], [[చీరాల]] కళాశాలల్లో ప్రధానోపాధ్యాయునిగా పనిచేశారు. [[తిరుమల తిరుపతి దేవస్థానం]] పుస్తక విభాగంలో ప్రచురణ శాఖ సంపాదకునిగా కొంతకాలం పనిచేశారు. [[ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం]]<nowiki/>లో [[అధికార భాషా సంఘం]] ఛైర్మన్ గా 1985-87 మధకాలంలో వ్యవహరించారు.
పంక్తి 67:
[[వర్గం:సంపాదకులు]]
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా కవులు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘ అధ్యక్షులు]]
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా రచయితలు]]