పరవస్తు వెంకట రంగాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
-వర్గం:తత్వవేత్తలు; + 3 వర్గాలు; ±వర్గం:విశాఖపట్నం జిల్లా వ్యక్తులు→వర్గం:విశాఖపట్నం జిల్లా తత్వవేత్తలు (హాట్కేట్ ఉపయోగించి) |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో వర్గం మార్పు |
||
పంక్తి 39:
శ్రీ పరవస్తు వెంకట రంగాచార్యులు [[1822]], [[మే 22]] న [[విశాఖపట్నం]]లో శ్రీనివాసాచార్యులు, మంగమ్మ దంపతులకు జన్మించాడు. ఈయన సకల శాస్త్ర పారము చూసిన మహా పండితులు [[సంస్కృతం]] మరియు ప్రాకృతం భాషలలో నిష్ణాతులు. విశాఖపట్నం లోని "గ్రంధ ప్రదర్శిని" నిర్వాహకులు.
వెంకట రంగనాధస్వామి అయ్యవార్లు (1875 -1918) రంగాచార్యుల వారి జేష్ఠ పుత్రులు. మహా మహోపాధ్యాయ బిరుద విరాజితులగు రంగాచార్యుల వారు తమ జీవిత చరమదశలో [[పెద్దాపుర సంస్థానం]] పరిశిష్టమైనటువంటి కోఠాం ఎస్టేటు వారి ఆస్థానమున పండితులుగా వుండిరి.
ఎనిమిదేళ్ల వయసులోనే సంస్కృతములో 'కుంభకర్ణ విజయము' అనే [[కావ్యము]]<nowiki/>ను రచించాడు. [[ఉర్లాం]], [[విజయనగరం]] మరియు [[మైసూరు]] మహారాజులు ఈయనను గౌరవించి సత్కరించారు. అన్నింటి కంటే మించి ఈయన శతావధానములో నిష్ణాతుడై ''మహా మహోపాధ్యాయ'' అన్న బిరుదు పొందినాడు. ఈయన తెలుగు సాహిత్యములో శ్రేష్ఠ గ్రంధాలుగా ఎన్నదగిన ''కమలిని కలహంసము'', ''వేద రహస్యము'' మరియు ''మంజుల నైషదము'' లను రచించాడు.
పంక్తి 47:
పూర్వము తెలుగులో పదకోశములు పద్య రూపములోనే ఉండేవి. తరువాత అకారాది క్రమములో [[నిఘంటువులు]] వ్రాసే ప్రయత్నము జరిగినది. [[రాబర్ట్ కాల్డ్వెల్]] , [[చార్లెస్ ఫిలిప్ బ్రౌన్]] ఈ విషయములో ప్రధమముగా కృషి చేసిన మహనీయులు.
== మరణం ==
పంక్తి 78:
[[వర్గం:విశాఖపట్నం జిల్లా రచయితలు]]
[[వర్గం:విజ్ఞాన సర్వస్వ కర్తలు]]
[[వర్గం:మహామహోపాధ్యాయ బిరుదు పొందిన
|