పరవస్తు వెంకట రంగాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం మార్పు
పంక్తి 39:
శ్రీ పరవస్తు వెంకట రంగాచార్యులు [[1822]], [[మే 22]] న [[విశాఖపట్నం]]లో శ్రీనివాసాచార్యులు, మంగమ్మ దంపతులకు జన్మించాడు. ఈయన సకల శాస్త్ర పారము చూసిన మహా పండితులు [[సంస్కృతం]] మరియు ప్రాకృతం భాషలలో నిష్ణాతులు. విశాఖపట్నం లోని "గ్రంధ ప్రదర్శిని" నిర్వాహకులు.
వెంకట రంగనాధస్వామి అయ్యవార్లు (1875 -1918) రంగాచార్యుల వారి జేష్ఠ పుత్రులు. మహా మహోపాధ్యాయ బిరుద విరాజితులగు రంగాచార్యుల వారు తమ జీవిత చరమదశలో [[పెద్దాపుర సంస్థానం]] పరిశిష్టమైనటువంటి కోఠాం ఎస్టేటు వారి ఆస్థానమున పండితులుగా వుండిరి. <ref>ఆంధ్ర సంస్థానములు - సాహిత్య పోషణము - డా తూమాటి దోప్పన్న పేజి నం 275 యీయున్ని వేంకట వీర రాఘవా చార్యులు, పరవస్తు పండిత త్రయము, ఆంధ్రప్రత్రిక సంవత్సరాది సంచిక, [[అంగీరస]], 1932, పుటలు, 181-184.</ref>
 
ఎనిమిదేళ్ల వయసులోనే సంస్కృతములో 'కుంభకర్ణ విజయము' అనే [[కావ్యము]]<nowiki/>ను రచించాడు. [[ఉర్లాం]], [[విజయనగరం]] మరియు [[మైసూరు]] మహారాజులు ఈయనను గౌరవించి సత్కరించారు. అన్నింటి కంటే మించి ఈయన శతావధానములో నిష్ణాతుడై ''మహా మహోపాధ్యాయ'' అన్న బిరుదు పొందినాడు. ఈయన తెలుగు సాహిత్యములో శ్రేష్ఠ గ్రంధాలుగా ఎన్నదగిన ''కమలిని కలహంసము'', ''వేద రహస్యము'' మరియు ''మంజుల నైషదము'' లను రచించాడు.
పంక్తి 47:
పూర్వము తెలుగులో పదకోశములు పద్య రూపములోనే ఉండేవి. తరువాత అకారాది క్రమములో [[నిఘంటువులు]] వ్రాసే ప్రయత్నము జరిగినది. [[రాబర్ట్ కాల్డ్వెల్]] , [[చార్లెస్ ఫిలిప్ బ్రౌన్]] ఈ విషయములో ప్రధమముగా కృషి చేసిన మహనీయులు.
 
[[పరవస్తు వెంకట రంగాచార్యులు]] తెలుగులో ప్రప్రధమముగా ఒక [[విజ్ఞాన సర్వస్వము]]ను ఆరంభించిన కృషీవలులు. ఆయన 40 సంవత్సరములు శ్రమించి "అ", "ఆ" వరకు మాత్రము పూర్తి చేయగలిగినారు. తరువాత బృహత్కార్యక్రమము [[కొమర్రాజు లక్ష్మణరావు]] చేపట్టారు.
 
== మరణం ==
పంక్తి 78:
[[వర్గం:విశాఖపట్నం జిల్లా రచయితలు]]
[[వర్గం:విజ్ఞాన సర్వస్వ కర్తలు]]
[[వర్గం:మహామహోపాధ్యాయ బిరుదు పొందిన ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు]]