చక్రపాణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
1940లో ముంబైలోని ఫేమస్ ఫిలింస్ వారి [[ధర్మపత్ని]] కోసం వీరు మాటలు రాసారు. [[బి.ఎన్.రెడ్డి]] గారు రూపొందిస్తున్న [[స్వర్గసీమ]]కు మాటలు రాయడానికి చెన్నై వెళ్ళారు.
 
ఈ కాలంలోనే1949-1950లో [[నాగిరెడ్డి]], చక్రపాణి కలవడం, కలసి [[విజయా ప్రొడక్షన్స్]] ను స్థాపించి, సినిమాలు తీయాలని నిర్ణయించడం జరిగింది. అప్పటి నుంచి [[వాహినీ స్టుడియో]]లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 35 చలనచిత్రాలను రూపొందించారు. ఇద్దరూ కలసి [[షావుకారు]], [[పాతాళ భైరవి]], [[మాయాబజార్]], [[గుండమ్మ కథ]], [[మిస్సమ్మ]], [[అప్పు చేసి పప్పు కూడు]] లాంటి అజరామరమైన సినిమాలు తీశారు. సినిమాలే కాక చక్రపాణి గారు నాగిరెడ్డిగారితో కలసి పిల్లల కోసం [[చందమామ]] కథల పుస్తకం ప్రారంభించారు.
 
1934-1935లో [[కొడవటిగంటి కుటుంబరావు]]తో కలసి తెనాలిలో [[యువ]] మాసపత్రికను మంచి అభిరుచిగల తెలుగు పాఠకుల కోసం ప్రారంభించారు. 1960లో దీనిని [[హైదరాబాదు]]కు తరలించారు.
 
"https://te.wikipedia.org/wiki/చక్రపాణి" నుండి వెలికితీశారు