మన్నేవారి తుర్కపల్లి (యాదాద్రి జిల్లా ): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎సకలజనుల సమ్మె: సముదాయం నిర్ణయం మేరకు సకలజనుల సమ్మె విభాగం తొలగించాను
పంక్తి 19:
==ఇతర విశేషాలు==
ఈ మండలంలోని [[మన్నెవారి తుర్కపల్లి]] గ్రామానికి చెందిన గుడిపాటి ఉపేందర్ రెడ్డి కృషివల్ల [[జపాన్]] దేశం సహకారంతో మన్నెవారి తుర్కపల్లి ఉన్నత పాఠశాల భవనాలు, క్రీడా పరికరాలు, మరిన్ని సదుపాయాలు సమకూర్చడం జరిగింది. అప్పుడే ఆ పాఠశాలను అప్పర్‌ ప్రాథమిక స్థాయినుండి ఉన్నత పాఠశాల స్థాయికి మార్చారు.
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
 
== మూలాలు ==