సురవరం ప్రతాపరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →మూలాలు: AWB తో వర్గం మార్పు |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో వర్గం మార్పు, typos fixed: సాంఘీక → సాంఘిక (2) ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 43:
==జీవిత విశేషాలు ==
సురవరం ప్రతాపరెడ్డి [[1896]] [[మే 28]] న [[మహబూబ్ నగర్]] జిల్లాలోని [[ఇటిక్యాలపాడు]]లో జన్మించాడు. ప్రతాపరెడ్డి తండ్రి చిన్నతనం లోనే మరణించారు. ఆయన చిన్నాన్న రామకృష్ణారెడ్డి ఎబియం మిషనరీ పాఠశాలలో ప్రాథమిక విద్యను హైదరాబాద్ నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్, మద్రాస్ ప్రెసిడెన్సీలో చదివాడు. [[1916]]లో మరదలు పద్మావతిని వివాహం చేసుకున్నాడు. సంతానం పదిమందికాగా, ఇద్దరు కుమారులు విగతజీవులు. నలుగురు కుమారులు, నలుగురుపుత్రికల సంతానం. సురవరం ప్రతాపరెడ్డి తన చదువు పూర్తికాగానే [[హైదరాబాద్]] కొత్వాల్గా వున్న రాజబహదుర్ వేంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలోని రెడ్డి హాస్టల్కు ఆయన కోరికపై వచ్చాడు. ఇక్కడ ఆయన పనిచేసిన దశాబ్ది కాలంలో రెడ్డి హాస్టల్ నిర్వహణను ఒక విద్యాలయంగా తీర్చిదిద్దాడు. నాటి నైవాసిక విద్యార్థులలో దేశభక్తి బీజాలను నాటారు. 1924 ప్రాంతంలో ఈహాస్టల్ వదాన్యుల సహకారంతో స్థాపించబడింది. ఆ విధంగా [[హైదరాబాద్]]లో రెడ్డి
తెలంగాణలో కవులే లేరని ఒక ఆంధ్ర పండితుడు ఎగతాళి చేస్తే దానికి దీటుగా 350 మంది కవుల రచనలతో ''గోలకొండ కవుల సంచిక'' అనే సంకలనాన్ని [[1934]]లో ప్రచురించి తిరుగులేని సమాధానం చెప్పాడు. ఆ సంచిక ఇప్పటికీ అపురూపమైనది. తెలంగాణాలో గ్రంథాలయోద్యమంలో ప్రతాపరెడ్డి ప్రముఖపాత్ర వహించాడు. [[1942]]లో [[ఆంధ్ర గ్రంథాలయ మహాసభ]]కు అధ్యక్షత వహించాడు. [[1943]]లో [[ఖమ్మం]]లో జరిగిన గ్రంథాలయ మహాసభకు, [[1944]]లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు ఆయనే అధ్యక్షుడు.
పంక్తి 50:
==రచనా వ్యాసంగం ==
సురవరం రచించిన గ్రంథాలలో "గోల్కొండ కవుల సంచిక" ప్రఖ్యాతి చెందినది. నిజాం రాష్ట్రంలో కవులు పూజ్యులు అనే నిందావాక్యాన్ని సవాలుగా తీసుకొని 354 కవులకు చెందిన రచనలు, జీవితాలతో కూడిన గ్రంథాన్ని ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు ప్రతాపరెడ్డి. ఇందులో అత్యధికంగా [[పాలమూరు జిల్లా]]కు చెందిన 87 కవుల వివరాలున్నాయి.<ref>పాలమూరు ఆధునిక యుగ కవుల చరిత్ర, ఆచార్య [[ఎస్వీ రామారావు]] రచన, సెప్టెంబరు 2012, పేజీ 10</ref> ప్రతాపరెడ్డి భావుకుడైన రచయిత. కవితలు, కథలు, వ్యాసాలు రచించిండు. ఆయన రాసిన ''[[ఆంధ్రుల సాంఘిక చరిత్ర]]''కు [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] లభించడమే కాకుండా ఆంధ్ర పండిత విమర్శకుల ప్రశంస పొందింది. ''సురవరం ప్రతాపరెడ్డి కథలు'' నిజాం కాలం నాటి ప్రజల జీవితాన్ని ఉన్నదున్నట్లుగా చిత్రించినయి. ''హైందవ ధర్మ వీరులు'', ''[[హిందువుల పండుగలు]]'', ''రామాయణ కాలం నాటి విశేషాలు'' మొదలైన ఇతర గ్రంథాలను రచించిండు. ''[[భక్త తుకారాం]]'', ''ఉచ్ఛల విషాదము'' అనే నాటకాలు రాసాడు. రాజకీయ
==రాజకీయాలు==
|