వర్గం:తెలుగు రచయితలు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[వర్గం: తెలుగు సాహిత్యం]]
[[వర్గం:రచయితలు]]
<br />
[నందనోదయ]
వనం వేంకట వర ప్రసాదరావు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి లో జననం. సాంఘిక, పౌరాణిక నాటక కర్త, సాహిత్య, ఆధ్యాత్మిక వ్యాసకర్త. మీరా భజనలు,
అటల్ బిహారీ వాజపేయీ గారి కవితలు, వివేకానంద కవితలు, అనేక సుప్రసిద్ద ఆంగ్ల కవితలు తెలుగులోకి అనువదించారు. మూడువందలకు పైగా కవితలు,
గేయాలు వ్రాశారు. 'పరమవీర చక్రం' 'శ్రావణ లక్ష్మి' 'వినాయక చరిత' మొదలైన పద్య ఖండికలు వ్రాశారు. తిరుప్పావైని తెలుగులోకి పద్యానువాదం చేశారు.