గడియారం వేంకట శేషశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం మార్పు
పంక్తి 42:
 
==జీవిత విశేషాలు==
[[పెద్దముడియం]] మండలం [[నెమళ్లదిన్నె]] గ్రామంలో రామయ్య, నరసమ్మ దంపతులకు [[1894]] [[ఏప్రిల్ 7]]వతేదీన జన్మించారు. విద్యాభ్యాసం కోసం ప్రొద్దుటూరు చేరుకుని స్థిరపడ్డారు. [[గడియారం వేంకట శేషశాస్త్రి]] ధర్మపత్రి వెంకటసుబ్బమ్మ. రామశేషయ్య, వెంకటసుబ్రమణ్య వీరి పుత్రులు. 1932లోఅనిబిసెంట్‌ మున్సిపల్‌ పురపాలిక పాఠశాలలో [[తెలుగు]] ఉపాధ్యాయుడిగా పనిచేశారు. బ్రహ్మానందిని అనే సాహిత్య సాంస్కృతిక మాసపత్రికకు సంపాదకులుగా సేవలు అందించారు. గడియారం వేంకట శేషశాస్త్రి బహుముఖ ప్రజ్ఞాశాలి. రూపావతారం శేషశాస్త్రి వద్ద తర్క, వ్యాకరణ, సాహిత్య శాస్త్రాలు, వాసుదేవావధాని వద్ద [[యజుర్వేదం]], [[ఉపనిషత్తులు]], దుర్భాక రాజశేఖర శతావధాని వద్ద అవధాన విద్యల్లో ఆరితేరారు. గోవర్ధన సప్తశతి, [[ఉత్తర రామాయణం|ఉత్తర రామాయణ]] గ్రంథాలు, [[సంస్కృతము|సంస్కృతం]] నుంచి [[తెలుగు]]<nowiki/>లోకి అనువదించారు. పుష్పబాణ విలాసం, వస్తుజంత్రి, మల్లికామారుతం, శ్రీనాథ కవితాసామ్రాజ్యం, రఘునాధీయం, [[వాల్మీకి]] హృదయావిష్కరణ వంటి గ్రంథాలను రచించారు. నన్నయ్య భారతం, [[పోతన]] [[భాగవతం]] లాగా గడియారం వేంకటశేష శాస్త్రికి చిర కీర్తిని తెచ్చిన పెట్టిన గ్రంథం శివభారతం.
 
==సత్కారాలు==
పంక్తి 75:
[[వర్గం:తెలుగు రచయితలు]]
[[వర్గం:కడప జిల్లాకు చెందిన శాసనమండలి సభ్యులు]]
[[వర్గం:తెలుగు సాహితీకారులు]]
[[వర్గం:సంపాదకులు]]
[[వర్గం:కడప జిల్లా కవులు]]