వెంపటి సదాశివబ్రహ్మం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
1941 సంవత్సరంలో '[[చూడామణి]]' చిత్రంతో వీరు సినిమా రంగంలో అడుగుపెట్టారు. తరువాత ఎన్నో మంచి చిత్రాలకు కధ, మాటలు, పాటలు రాశారు. 1947లో విడుదలైన రాధిక చిత్రానికి దర్శకత్వం వహించారు.
 
ఇంతటి అసాధారణ ప్రజ్ఞను ప్రదర్శించిన 'కథాశివబ్రహ్మం' [[జనవరి 1]], [[1968]] సంవత్సరంలో [[చెన్నై]]లో పరమపదించారు.