ఆముక్తమాల్యద: కూర్పుల మధ్య తేడాలు

చి 2401:4900:368C:D532:2:1:7C78:8C0C (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWBNew చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 17:
 
==కథాంశాలు==
ఈ ప్రబంధంలో గోదాదేవి పెంపుడు తండ్రియైన [[విష్ణుచిత్తుడు]] శ్రీవిల్లిపుత్తూరులో మన్ననారుస్వామి కోవెలలో అర్చకుడిగా జీవిస్తున్నాడు. విష్ణుచిత్తునకు తులసీవనంలో స్త్రీశిశువు లభిస్తుంది. సంతానం లేని తనకు విష్ణువే కరుణించి తనకీ శిశువును ఇచ్చాడని ఆమెకు గోదాదేవి అని నామకరణం చేసి పెంచుకోసాగాడు. ఆమె పూర్వజన్మంలోపూర్వజన్మలో [[భూదేవి]]. తన తండ్రి స్వామి కోసం అల్లిన పూలమాలను చాటుగా ధరించి గోదాదేవి తన నీడను చూచుకొని ఆనందించి తిరిగి ఆ మాలను యథాస్థానంలో పెట్టేది. ఆ మాలనే విష్ణుచిత్తుడు స్వామికి అర్పించేవాడు. ఆ కారణంగానే గోదాదేవికి ఆముక్తమాల్యద అను పేరు వచ్చింది. తాను పూర్వజన్మలో సత్యభామా దేవిననే విషయం తెలుసుకుంది. అలనాటి [[శ్రీకృష్ణుడు]] ఇప్పుడు [[శ్రీరంగం]]లో వెలిసాడని, ఆ శ్రీరంగేశుని తన భర్తగా వలచింది. ఆ స్వామి ఆమెను వలచాడు. ఇరువురికి వివాహం జరుగుతుంది.
 
ప్రధానకథకు అనుబంధంగా [[మత్స్యధ్వజుడు]], [[ఖాండిక్యకేశి|ఖాండిక్యకేశిధ్వజులు]], [[యమునాచార్యుడు]], [[మాలదాసరి]] అనే కథలున్నాయి. ఇవి [[విష్ణువు]] యొక్క విశిష్ట్యాన్ని తెలియజేస్తాయి.
"https://te.wikipedia.org/wiki/ఆముక్తమాల్యద" నుండి వెలికితీశారు