ఖడ్గతిక్కన: కూర్పుల మధ్య తేడాలు

పద్యాలు కలపబడినవి
పంక్తి 13:
ఆమె మాటలు పద్యరూపంలో:
 
పగరకు వెన్నెచ్చినచో<br />
నగరే నిను మగతంపు నాయకు లెల్ల<br />
ముగు రాడువార మైతిమి<br />
వగపేటికి జలకమాడ వచ్చిన వేళన్.<br />
 
భార్య మాటలకు సిగ్గుపడి ఎలాగో స్నానం చేసి భోజనం చేసాడు. చివర తన తల్లి ఇచ్చిన విరిగిపోయిన పోయిన పాలు చూసి 'అమ్మా పాలు విరిగిపోయినాయి ' అన్నాడు. ఆ మాటలకు అతడి తల్లి 'నాయనా నువ్వు శత్రురాజులతో యుద్దం చేయలేక కత్తి పారవేసి పిరికివాడిలా పారిపోయి నడుము విరిగిన వాడివి అయితివి, అది చూసి పశువుల నడుములు కూడా విరిగినవి. అందుకే పాలు కూడా విరిగినవి ' అన్నది.
ఆమె మాటలు పద్యరూపంలో:
 
అసదృశముగ నరివీరుల<br />
పసమీరగ గెలువలేక పందక్రియ నీ<br />
పసివైచి విరిగివచ్చిన<br />
పసులున్ విరిగినవి వాని పాలు న్విరిగె. <br />
 
 
"https://te.wikipedia.org/wiki/ఖడ్గతిక్కన" నుండి వెలికితీశారు