నాగార్జునసాగర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) |
Arjunaraoc (చర్చ | రచనలు) |
||
పంక్తి 154:
2. నీటిపారుదల ఆయకట్ట అభివృధ్ది శాఖ సామర్ధ్యాన్ని పెంపుచేసి జలవనరులను బహుముఖంగా, ప్రణాళికా బధ్ధంగా జలవనరులను అభివృధ్ది చేసి నిర్వహించుట<br />
ఈ పకంలో పలు అంశాలు ఉపాంశాలు ఇమిడి ఉన్నాయి. ఈ పథకం గరిష్ఠ లక్ష్యాలతో కూడుకొన్నది. ఈ పథకాన్ని ప్రధానంగా సాగునీరు ఆయకట్టు అభివృధ్ది శాఖ అమలు చేస్తుంది. కాగా అంశం బిలో ఉపాంశాలను వ్యవసాయ శాఖ. ఉద్యాన శాఖ, మత్స్య శాఖ, పశుసంవర్ధక శాఖలు ఈ పథకం అమలులో పాలు పంచుకుంటున్నాయి. ప్రభుత్వ శాఖలకు తోడు వాలంతారి, ఆచార్యఎన్.జి.రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, సామేతి వంటి సంస్దలు ఈ పధకం అమలులో భాగస్వాములు. సి అంశంలో రెండు ఉాపాంశాలను భుగర్భ జలశాఖ అమలు చేస్తుంది.
ఎగువనవున్న రాష్ట్రాలలో ఆనకట్టల ఎత్తు పెంచడం, కొత్త ఆనకట్టలు కట్టడం వలన, వర్షాలు పుష్కలంగా లేనప్పుడు, నాగార్జునసాగర్ జలాశయానికి వచ్చే నీరు తగ్గుతున్నది. దీనివలన ఆయకట్టులోని పొలాలకు నీరు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతున్నది.
|