కొల్లూరు (బాపట్ల జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

+లింకులు
పంక్తి 206:
*[[కన్నెగంటి వేంకటేశ్వరరావు]]
*అనీర్నెని వెంకటరామయ్య:1960 ప్రాంతంలో కొల్లూరు గ్రామ పంచాయతీ అధ్యక్షునిగా 20 ఏళ్ళు పనిచేశారు. గ్రామాభివృద్ధి సాధించారు. ఈయన 1976లో పరమ పదించారు.
*[[చెరువు ఆంజనేయశాస్త్రి]]: సినీ గేయకవి.(1926-1991),
*చిల్లా వాసు: జర్నలిస్ట్, కొల్లూరు మండలంలోని [[ఆవులవారి పాలెం(కొల్లూరు)|ఆవులవారిపాలెం (కొల్లూరు)]] గ్రామంలో జన్మించారు. ఆయన గ్రామ ప్రాథమిక పాఠశాలలో, కొల్లూరు ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు చదివారు.
*మాజేటి హేమంత్ సాయి: 4వ తరగతి విద్యార్థి ( తండ్రి-హరికృష్ణ, తాత-రామారావు), గణిత మేధావి. 1 నుండి 199 వరకు ఏ ఎక్కమయినా నాలుగు నిమిషాల్లో చెబుతున్నాడు. [3]
*అద్దేపల్లి వ్యాసనారాయణ అవధాని: పెదకాకాని శ్రీ భ్రమరాంబా మల్లేశ్వరస్వామివారి ఆలయంలో గత 25 సంవత్సరాలుగా కృష్ణ యజుర్వేద పారాయణ చేస్తున్నారు. వీరు పలు ఉన్నత పురస్కారాలు అందుకున్నారు. వీరిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఉగాది పురస్కారానికి ఎంపికచేసారు. వీరికి ఈ పురస్కారాన్ని, గుంటూరు జిల్లా, తుళ్ళూరు మండలంలోని అనంతవరం గ్రామంలో, తొలిసారిగా, అధికారికంగా నిర్వహించుచున్న ఉగాది పండుగరోజున (2015,మార్చి-21వ తేదీన) ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి చేతుల మీదుగా అందజేసెదరు. [9]
*[[తుమ్మల వెంకట్రామయ్య]]: ఎగరాలి మన ఎర్రజెండా పాట రచయిత.నవశక్తి, ప్రజాశక్తి పత్రిక సంపాదకుడు. 1914 అక్టోబరు 6 లో జన్మించారు. బనారస్ విద్యాపీఠ్ లో విద్యాభ్యాసం చేసి బాధ్యతలు నిర్వహించారు. 1948-51 మధ్య నిర్బంధంలో ఉన్నారు. తరువాత విశాలాంధ్ర లోనూ, విశాలాంధ్ర పబ్లిషింగ్ లోనూ సంపాదక బాధ్యతలు నిర్వహించారు. ఆయన అభ్యుదయ రచయితల ఉద్యమ నిర్మాతలలో ఒకరు. ఆ సంఘ కార్యదర్శిగా పనిచేసి 1987 నవంబరు 7 న మరణించారు.<ref>[https://archive.org/details/in.ernet.dli.2015.385103 Andhra Pradesh Lo Communist Udhyama Charitra Vol Ii 193642]</ref>