గుంటూరు శేషేంద్ర శర్మ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →బయటి లింకులు: AWB తో వర్గం మార్పు |
marinta samacharam jodinchamu |
||
పంక్తి 16:
| mother = అమ్మాయమ్మ
}}
ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసన పట్టిన పండితుడు. మంచి వక్త, వ్యాసం, విమర్శ.. ఏది రాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవదృష్టి. పాన పీన ఆహార విహారాల నుంచి నిత్యనైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు... అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. 'సర్వేజనా స్సుఖినోభవంతు' అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ..........
[[దస్త్రం:Gunturu Seshendra Sharma.jpg|thumb]]▼
- '''ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక,'''
(21 ఆగస్టు, 2000)
<nowiki>*</nowiki> * *
పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా నాగరాజుపాడు.
భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీ అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ముఖ్య పురస్కారాలు.
గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లా కాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మున్సిపల్ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు.
నా దేశం - నా ప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాలరేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్ ప్రధాన రచనలు.
కవిత్వంలో, సాహిత్య విమర్శలో విలక్షుణులు.
ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం.
సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో పండితులు,
వచన కవిత్వం, పద్యరచన - రెండిరటి సమాన ప్రతిభావంతులు, ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత.
వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు.
బహిరంతర ప్రకృతులకు తమ రచన ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి.
ఒకానొక శైలీ నిర్మాత.
- '''యువ నుంచి యువ దాకా (కవితాసంకలనం)'''
'''అ.జో. - వి. భొ. ప్రచురణలు 1999'''
Seshendra : Visionary Poet of the Millennium
▲seshendrasharma.weebly.com[[దస్త్రం:Gunturu Seshendra Sharma.jpg|thumb]]
జన బాహుళ్యంలో '''శేషేంద్ర''' గా సుపరిచుతులైన '''గుంటూరు శేషేంద్రశర్మ, ''' తెలుగు [[కవి]], విమర్శకుడు, సాహితీవేత్త. [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] గ్రహీత. ఆధునిక [[సాహిత్యం]]<nowiki/>పై తనదైన ముద్ర వేసిన గుంటూరు శేషేంద్ర శర్మ 30కి పైగా రచనలు చేసారు.ఈయన రచనలు అంతర్జాతీయ ఖ్యాతి గాంచాయి.<ref>http://seshendrasharma.weebly.com/</ref> "నా దేశం-నా ప్రజలు" 2004 [[నోబెల్ బహుమతి|నోబెల్]] సాహిత్య పురస్కారానికి నామినేట్ అయ్యింది.
<br />
== జీవిత విశేషాలు ==
శేషేంద్ర శర్మ [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా|నెల్లూరు జిల్లా]], మర్రిపాడు మండలం, [[నాగరాజపాడు]]<nowiki/>లో జన్మించాడు. గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రుడయ్యాక, మద్రాసు లా కాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ పొందాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మునిసిపల్ కమిషనరుగా పనిచేసి పదవీ విరమణ చేశాడు. 2007 మే 30 రాత్రి గుండెపోటుతో కన్నుమూశాడు. ఆయన భౌతిక కాయానికి మే 31న [[అంబర్పేట]] శ్మశాన వాటికలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. [[పోలీసులు]] మూడు రౌండ్లు గాలిలో కాల్పులు జరిపి గౌరవం వందనం సమర్పించారు. శేషేంద్ర కుమారుడు సాత్యకి చితికి నిప్పటించాడు. శేషేంద్రకు మొదటి భార్యద్వారా ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.<ref>http://www.eenadu.net/story.asp?qry1=4&reccount=28</ref>
<br />
==రచనలు==
* 1951 - "సోహ్రాబ్ - రుస్తుమ్" అనే పారశీక రచన
* 1968-72 - శేషజ్యోత్స్న - కవిత, వచన రచనల సంకలనం
* 1974 - మండే సూర్యుడు
|