వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) Reverted good faith edits by Geethananth2020 (talk): ఆధారం చేర్చలేదుకనుక . (TW) ట్యాగు: రద్దుచెయ్యి |
వాక్య దోషం సవరణ, + మూలం అవసరం మూస |
||
పంక్తి 45:
| signature = }}
'''వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి''' (జగన్) [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర
==రాజకీయ జీవితము==
విద్యుత్ ప్రాజెక్టులు, వ్యాపారాలు నిర్వహిస్తున్న జగన్ 2009 మే లో తొలిసారిగా కడప లోకసభ సభ్యుడుగా గెలిచాడు. <ref>{{cite news |title=తండ్రిని మించిన విజేతగా.. |url=https://www.eenadu.net/stories/2019/05/24/120382 |accessdate=13 June 2019 |publisher=ఈనాడు |date=2019-06-24 |archiveurl=https://web.archive.org/web/20190524184509/https://www.eenadu.net/stories/2019/05/24/120382/ |archivedate=2019-05-24}}</ref> తన తండ్రి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబరు 9 న ఆకస్మిక మరణవార్త విని చనిపోయిన వారి కుటుంబాలను కలుసుకోవడానికి తలపెట్టిన ఓదార్పుయాత్రకు ఒప్పుకోని కారణంగా కాంగ్రెస్ పార్టీతో విభేదించి, లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, పార్టీని వీడాడు. 2011 మార్చి 11 న [[వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ]] స్థాపించారు. ఈ పార్టీకి [[వై.యస్.విజయమ్మ]] గౌరవ అధ్యక్షురాలు.
రాజీనామా ఫలితంగా 2011 మే లో జరిగిన ఉపఎన్నికలలో మరల కడప లోకసభ సభ్యునిగా 5.45 లక్షల ఆధిక్యతతో గెలుపొందారు.
2011 లో యువజన శ్రామిక రైతు (వై.యస్.ఆర్) కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ విభజన చేయాలని నిర్ణయించినపుడు దాని వలన ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోతుందని తీవ్రంగా విభేదించి దీక్షలు చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో తన రాజకీయ ప్రత్యర్థి [[నారా చంద్రబాబునాయుడు]] అధ్యక్షుడిగా ఉన్న [[తెలుగుదేశం పార్టీ|తెలుగుదేశం]] పార్టీ చేతిలో అతిస్వల్ప ఓట్ల శాతం (1.25) తో పరాజయం పొంది ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.
ప్రత్యేకహోదా సాధించాలనే తపనతో, ప్రత్యేకహోదా సాధన పోరాటంలో భాగంగా మార్చి 18వ తారీఖున పార్లమెంటులో తన ఎంపీలతో ఎన్డీయే ప్రభుత్వంపై మొట్టమొదటి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టడమే కాకుండా, అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకపోవడంతో తన ఎంపీలచేత ఏప్రిల్ 6వ తేదీన రాజీనామా చేయించి వారిచేత ఢిల్లీలోని ఏపీభవన్ వద్ద నిరాహార దీక్షను చేపట్టించి ప్రజల మనోగతం ప్రపంచానికి తెలిసేలా చేశారు. తాను చేసే ప్రత్యేకహోదా పోరాటాన్ని మెచ్చి రాష్ట్రంలోని అన్ని విపక్ష పార్టీలు, ప్రత్యేకహోదా సాధన సమితి లాంటి అనేక ప్రజా సంఘాలు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికాయి.
|