అద్దంకి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 4:
 
==అద్దంకి చరిత్ర ==
ఒక కధ ప్రకారం, అద్దంకిలో అద్ద మరియు అంకి అనే ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమ కోసం, ప్రాణలను సమర్పించుకొన్నారు. అందుకే ఈ ప్రాంతానికి అద్దంకి అని పేరు వచ్చింది.
రెడ్డిరాజుల కాలంలో ఇది ప్రఖ్యాతిగాంచిన పట్టణము.<ref>{{Cite book |title=ఆంధ్రప్రదేశ్ దర్శిని |date=1982 |page=80}}</ref> [[గుండ్లకమ్మ నది]] ఒడ్డున ఉన్న అద్దంకిని 1324లో [[ప్రోలయ వేమారెడ్డి]] తన రాజధానిగా చేసుకొని పాలించాడు. పాండురంగడు వేయించిన ప్రముఖమైన అద్దంకి శాసనం ఇక్కడే లభించింది. ప్రోలయవేమారెడ్డి ఆస్థానకవిగా ఉన్న ఎర్రాప్రగడ ఆంధ్రమహాభారతాన్ని ఇక్కడే పూర్తిచేశాడు.
అద్దంకి [[రెడ్డి రాజులు|రెడ్డి రాజుల]] తొలి రాజధాని. తరువాత వారు తమ రాజధాని [[కొండవీడు|కొండవీటికి]] మార్చారు. తొలి తెలుగు పద్య [[శాసనము]] అద్దంకిలోనే వెలుగు చూసినది. తెలుగు ఛందస్సులో మొదటి తరువోజ పద్య శాసనము చారిత్రకముగా చాలా విలువైనది. దీనిని కొమర్రాజు వెంకట లక్ష్మణరావు పరిష్కరించి ప్రకటించారు<ref name="సింహావలోకనము">{{cite book|last1=ప్రభాకరశాస్త్రి|first1=వేటూరి|title=సింహావలోకనము|date=2009|publisher=తిరుమల తిరుపతి దేవస్థానం|location=తిరుపతి|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=sin%27haavalookanamu&author1=prabhaakarashaastri%20veit%27uuri&subject1=GENERALITIES&year=1955%20&language1=Telugu&pages=220&barcode=2030020024540&author2=&identifier1=&publisher1=mand-i%20man%27jari&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0190/655|archiveurl=https://archive.org/details/in.ernet.dli.2015.371392/page/n29|archivedate=2017-01-17|accessdate=7 December 2014}}</ref>. [[ఎఱ్రాప్రగడ|ఎర్రాప్రెగడ]], తన దివ్య [[ఘంటము]]తో [[ఆంధ్రమహాభారతము|మహాభారత]] కావ్యాన్ని అద్దంకిలో పూర్తి చేసారు. అద్దంకి, ఆంధ్రమహాభారతాన్ని అసంపూర్ణముగా మిగిలిపోకుండా కాపాడిన నేలగా ప్రాముఖ్యత పొందినది. ఈ పుణ్య భూమిపై మొదలుపెట్టిన ఏ మంచి కార్యమైనా విజయవంతమౌతుందని ఇక్కడి ప్రజల నమ్మకము.
 
రెడ్డిరాజుల కాలంలో ఇది ప్రఖ్యాతిగాంచిన పట్టణము.<ref>{{Cite book |title=ఆంధ్రప్రదేశ్ దర్శిని |date=1982 |page=80}}</ref> [[గుండ్లకమ్మ నది]] ఒడ్డున ఉన్న అద్దంకిని 1324లో [[ప్రోలయ వేమారెడ్డి]] తన రాజధానిగా చేసుకొని పాలించాడు. పాండురంగడు వేయించిన ప్రముఖమైనతరువాత అద్దంకివారు శాసనంతమ ఇక్కడేరాజధాని లభించింది[[కొండవీడు|కొండవీటికి]] మార్చారు. ప్రోలయవేమారెడ్డి ఆస్థానకవిగా ఉన్న ఎర్రాప్రగడ ఆంధ్రమహాభారతాన్ని ఇక్కడే పూర్తిచేశాడు.
అద్దంకి ప్రకాశం జిల్లాలో ఒక పట్టణం. దీనిని మొదట రెడ్డి రాజులు తమ రాజధానిగా చేసుకొన్నారు. తర్వాత వీరు తమ రాజధానిని అద్దంకి నుండి కొండవీటికి మార్చుకొన్నారు. వీరి కాలంలో ''''ఎర్రన''''అనే మహా కవి ఉండేవాడు. ఈయన మహా భారతంలో ఒక పర్వాన్నీ పూర్తి చేసినప్పటికి తను పూర్తి చేసానని చెప్పలేదు. తర్వాత తరం వారు ఆయన భాషా శైలిని అర్దం చేసుకొని ఇది కచ్చితంగా ఎర్రన పూర్తి చేసి ఉంటాడని భావించారు. అదే నిజం అయినది. ఈ ఊరిలో ఒక శాసనం లభ్యం అయినది. ఆ శాశనంలో ఈ విధంగా వ్రాసి ఉంది. "అద్దంకిలో 101 గుళ్ళు కాని, 101 బావులు కాని లేవు అని చెప్పేవారు తరువాయి జన్మలో గాడిదగా పుట్టు గాక" అని వ్రాసి ఉంది. అందుకే అద్దంకిని పద్య శాసనానికి పుట్టినిల్లు అంటారు. [[టంగుటూరి ప్రకాశం పంతులు]] బాల్యంలో ఇక్కడ చదువుకొన్నారు.
ప్రస్తుతం అద్దంకి మారినప్పటికీ అద్దంకి యొక్క గొప్పతనం చిరస్మనీయం. అద్దంకిలో "గుండ్లకమ్మ" అనే నది ప్రవహిస్తున్నది. ఈ నది ప్రక్కన ఇటుకలను తయారు చేస్తారు.
 
అద్దంకిపాండురంగడు [[రెడ్డివేయించిన రాజులు|రెడ్డిప్రముఖమైన రాజుల]]అద్దంకి తొలి రాజధాని. తరువాత వారు తమ రాజధాని [[కొండవీడు|కొండవీటికి]] మార్చారు.శాసనం తొలి తెలుగు పద్య [[శాసనము]] అద్దంకిలోనే వెలుగు చూసినది. తెలుగు ఛందస్సులో మొదటి తరువోజ పద్య శాసనము చారిత్రకముగా చాలా విలువైనది. దీనిని కొమర్రాజు వెంకట లక్ష్మణరావు పరిష్కరించి ప్రకటించారు<ref name="సింహావలోకనము">{{cite book|last1=ప్రభాకరశాస్త్రి|first1=వేటూరి|title=సింహావలోకనము|date=2009|publisher=తిరుమల తిరుపతి దేవస్థానం|location=తిరుపతి|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=sin%27haavalookanamu&author1=prabhaakarashaastri%20veit%27uuri&subject1=GENERALITIES&year=1955%20&language1=Telugu&pages=220&barcode=2030020024540&author2=&identifier1=&publisher1=mand-i%20man%27jari&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0190/655|archiveurl=https://archive.org/details/in.ernet.dli.2015.371392/page/n29|archivedate=2017-01-17|accessdate=7 December 2014}}</ref>. [[ఎఱ్రాప్రగడ|ఎర్రాప్రెగడ]], తన దివ్య [[ఘంటము]]తో [[ఆంధ్రమహాభారతము|మహాభారత]] కావ్యాన్ని అద్దంకిలో పూర్తి చేసారు. అద్దంకి, ఆంధ్రమహాభారతాన్ని అసంపూర్ణముగా మిగిలిపోకుండా కాపాడిన నేలగా ప్రాముఖ్యత పొందినది. ఈ పుణ్య భూమిపై మొదలుపెట్టిన ఏ మంచి కార్యమైనా విజయవంతమౌతుందని ఇక్కడి ప్రజల నమ్మకము.
అద్దంకిలో అద్ద మరియు అంకి అనే ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమ కోసం, ప్రాణలను సమర్పించుకొన్నారు. అందుకే ఈ ప్రాంతానికి అద్దంకి అని పేరు వచ్చింది.
ఈ శాసనం వేయి స్తంభాల దేవాలయం దగ్గర త్రవ్వకాలలో బయటపడింది. <ref>{{cite web |url= http://v6news.tv/the-birth-land-of-telugu-poetry-history-of-addanki-prakasam |title=The Birth Land of Telugu Poetry – History of Addanki, Prakasam |work=V6 News Channel Live |date=20 December 2013 |accessdate=20 June 2014}}</ref> ఇది సాహిత్య గ్రంథాలు వెలువడక ముందే ఉచ్ఛ స్థాయిలో వున్న తెలుగు సాహిత్యానికి నిదర్శనంగా భావిస్తారు. పాండురంగ రాజు తన సార్వభౌముడు గుణగ విజయాదిత్య3జరిపిన యుద్ధాలలో బోయయుద్ధంతో పాటు గెలుపొందగా ఆయనకు భూదానం చేసినట్లుశాసనంలో వుంది.
 
ప్రోలయవేమారెడ్డి ఆస్థానకవిగా ఉన్న [[ఎఱ్రాప్రగడ|ఎర్రాప్రెగడ]] [[ఆంధ్రమహాభారతము|మహాభారతా]] న్ని ఇక్కడే పూర్తిచేశాడు.
 
 
[[టంగుటూరి ప్రకాశం పంతులు]] బాల్యంలో ఇక్కడ చదువుకొన్నారు.
==భౌగోళికం==
2011 జనగణన ప్రకారం జనాభా43,850 జన సాంద్రత1,800/కి.మీ2 (4,500/చ. మై.).<ref>{{ Cite web|title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడులో జనగణన గణాంకాలు | url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 }}</ref>
Line 26 ⟶ 30:
==పట్టణంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
[[File:Ranganayakulaswami2.JPG|thumb|రంగనాయకులస్వామి దేవాలయం స్వామి వారి ఊరేగింపు]]
;చారిత్రక దేవాలయాలు
#ఈ ప్రాంతానికి 6 కిలోమీటర్ల దూరంలో, '''[[సింగరకొండ]]''' అనే మహా పుణ్య శేత్రం ఉంది. ఇక్కడ రు. 3 కోట్ల వ్యయంతో నిర్మించిన 99 అడుగుల ఎత్తయిన అభయాంజనేయస్వామివారి విగ్రహాన్ని, 2014,మే-19 సోమవారం నాడు, వైభవంగా ఆవిష్కరించారు.
# 1000 స్తంభాల దేవాలయం ( భవానీ సెంటర్ దగ్గర)
#ఈ ప్రాంతానికి 6 కిలోమీటర్ల దూరంలో, '''[[సింగరకొండ]]''' అనే మహా పుణ్య శేత్రం ఉంది. ఇక్కడ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం (5కిమీ) మరియు ఇతర దేవాలయాలున్నాయి. ఇక్కడ రు. 3 కోట్ల వ్యయంతో నిర్మించిన 99 అడుగుల ఎత్తయిన అభయాంజనేయస్వామివారి విగ్రహాన్ని, 2014,మే-19 సోమవారం నాడు, వైభవంగా ఆవిష్కరించారు.
 
==అద్దంకి పట్టణ ప్రముఖులు==
"https://te.wikipedia.org/wiki/అద్దంకి" నుండి వెలికితీశారు