పచ్చల సోమేశ్వర దేవాలయం, పానగల్లు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
 
== చరిత్ర ==
నల్గొండజిల్లా పానగల్లు ఒకనాడు కాకతీయ సామంతులైన కందూరు చోళుల రాజథాని. క్రీ.శ 10,12 శతాబ్దాల నడుమ ఈనాటి నల్గొండ, మహబూబ్నగర్,ఖమ్మం ప్రాంతాలను రాజ్యంగా చేసుకొని కందూరు చోళులు రాజ్యపాలన కొనసాగించారు. ఇచ్చట ఎన్నెన్నో దేవాలయాలు నిర్మింపబడినట్టు ఆచూకీ దొరుకుతున్నా, ఆథారాలు మాత్రం దొరకని ఎన్నో శిథిలాలు మనకిక్కడ దర్శనమిస్తాయి.
 
== నిర్మాణం ==