పచ్చల సోమేశ్వర దేవాలయం, పానగల్లు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
 
== చరిత్ర ==
నల్గొండజిల్లా[[కాకతీయులు|కాకతీయ]] సామంతులైన పానగల్లుకందూరు ఒకనాడుచోళులు కాకతీయపానగల్లును సామంతులైనరాజథాని చేసుకొని కందూరుపరిపాలన చోళుల రాజథానిసాగించారు. క్రీ.శ 10,12 శతాబ్దాల నడుమ ఈనాటి నల్గొండ, మహబూబ్నగర్,ఖమ్మం ప్రాంతాలను రాజ్యంగా చేసుకొని కందూరు చోళులు రాజ్యపాలన కొనసాగించారు. ఇచ్చట ఎన్నెన్నో దేవాలయాలు నిర్మింపబడినట్టు ఆచూకీ దొరుకుతున్నా, ఆథారాలు మాత్రం దొరకని ఎన్నో శిథిలాలు మనకిక్కడ దర్శనమిస్తాయి.
 
శ్రీ ఛాయాసోమేశ్వరాలయానికి సుమారు రెండు కి.మీ దూరం లో పానగల్లు ఊరు మథ్య లో వెలసిన మరో దివ్యాలయం పచ్చల సోమేశ్వరాలయం. కాకతీయ రాజైన ఉదయాదిత్యుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా పరిశోథకులు భావిస్తున్నారు.