కంభం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి cleanup
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 1:
{{Infobox India AP Village}}
 
'''కంభం(Cumbum)''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ప్రకాశం]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు చారిత్రక పట్టణము. .<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. పిన్ కోడ్ నం. 523333., ఎస్.టి.డి.కోడ్ = 08406.
 
 
 
==గ్రామ చరిత్ర==
గుండికా వీరాంజనేయస్వామివారి ఆలయం గుండ్లకమ్మనది ఒడ్డున "నాగంపల్లి" పాత గ్రామం ఉంది. మొఘల్ సామ్రాజ్యం పరిపాలనా కాలములో నాయక్ వీదీ, పార్క్ వీదీ, కోనేటి వీదీ, మెయిన్ బజార్ కలుపుకొని "గుల్షానాబాద్" పాత గ్రామం ఉంది. ప్రస్తుతం [[న్యూ ఢిల్లీ]] రికార్డ్స్ లో కూడా "గుల్షానాబాద్" అని ఉంది. "గుల్షానాబాద్"(కంభం) 17 వ శతాబ్దంలో 6000 జనాభా ఉంది.అప్పట్లో "గుల్షానాబాద్"(కంభం) నగర పాలక సమస్త(మునిస్పాలిటి) ఉంది. శ్రీ కృష్ణదేవరాయల విజయనగర రాజవంశం యొక్క [[రాణి]] వరదరాజమ్మ(జగన్మోహిని రాణి) పరిపాలనా కాలములో పెద్ద కంభం, చిన్నకంభం, పేరు గల అనువారిని చెరువు ఆనకట్టకు(తూములు) కట్టబడే గోడకు వారిని బలి దానం చేశారు. వారి చిహ్నముగా "కంభం" ప్రస్తుతం అని పిలువ బడుతుంది .
<!--కంప్యూటర్ అనువాదం లాగా వుంది. మూలం తెలియదు.
ఈ టౌన్షిప్ ఆంధ్ర ప్రదేశ్ [[ప్రకాశం జిల్లా]] లో ఉంది. 1800 ట్రీటి ఆఫ్ మద్రాస్ ప్రభుత్వానికి, ప్రిన్సిపాల్ గా మేజర్ మున్రో నియమించారు క్రింద నిజాం వదులుకుంది విస్తారమైన ప్రాంతం యొక్క పరిపాలనలో కోసం: కంబం చరిత్ర లోకి బ్రిటిష్ (నిజాం) కాలం మరియు స్వాతంత్ర్యోత్తర కాలం విభజించవచ్చు: [[బ్రిటిషు|బ్రిటీష్]] కాలం కలెక్టర్ తన తక్షణ ఆధీనంలోని నాలుగు ఉప-సేకరణలతో. ఆ ప్రాంతము 37 తాలూకాలు విభజించారు. మున్రో తన తక్షణ ఛార్జ్ కింద కొన్ని నిలబెట్టుకున్నాడు తన ఉప సేకరణదారులలో తాలూకాలు తగ్గిస్తారు.అనంతపురం తన కార్యాలయాన్ని స్థాపించాడు ఇతర ఉప కలెక్టర్లు ఆ Harpanahalli, ఆదోని, కడప మరియు కంబం వద్ద సెట్ అప్ ఉండగా వరుసగా. 1807 లో, [[ప్రభుత్వం]] ఆ సమయానికి ఏర్పాటు సంబంధిత జిల్లా కోర్టుల పరిధిలో సంబంధిత, మూడు విభాగాలు లేదా కలెక్టర్లు లోకి ఏర్పడ్డ ప్రాంతంలో ఆదేశించారు.సూచన URL No.6 కంబం మద్రాసు ప్రెసిడెన్సీలో 1850 సమయంలో ఒక తాసిల్దార్ మరియు ఒక చిన్న రెజిమెంట్ తాలూకా ఉంది. [[మలేరియా]] సంభవం కారణంగా, బ్రిటిష్ రెజిమెంట్ మూసివేశారు తరలించారు-->
===శాసనాలు===
కంభంలో రెండు శాసనాలు లభ్యమైనవి. మొదటిది [[1706]]లో [[ఔరంగజేబు|ఔరంగజేబ్‌]] పరిపాలనా కాలములో కంభం కోట ఖిలాదార్‌ అయిన ఖాజా మొహమ్మద్‌ షరీఫ్‌ యొక్క [[మరణము]] గురించి ప్రస్తావిస్తుంది. రెండవది [[1729]]లో మొఘల్‌ చక్రవర్తి మొహమ్మద్‌ షా పరిపాలనా కాలములో కంభం గవర్నర్ అయిన మొహమ్మద్‌ ఖయ్యూం యొక్క కుమారుడు మొహమ్మద్‌ సాహీన్‌ గురించి ప్రస్తావిస్తుంది.
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
#గుండికా వీరాంజనేయస్వామివారి ఆలయం గుండ్లకమ్మనది ఒడ్డున "నాగంపల్లి" పాత గ్రామం ఉంది.
#మొఘల్ సామ్రాజ్యం పరిపాలనా కాలములో నాయక్ వీదీ, పార్క్ వీదీ, కోనేటి వీదీ, మెయిన్ బజార్ కలుపుకొని "గుల్షానాబాద్" పాత గ్రామం ఉంది. ప్రస్తుతం [[న్యూ ఢిల్లీ]] రికార్డ్స్ లో కూడా "గుల్షానాబాద్" అని ఉంది. "గుల్షానాబాద్"(కంభం) 17 వ శతాబ్దంలో 6000 జనాభా ఉంది.అప్పట్లో "గుల్షానాబాద్"(కంభం) నగర పాలక సమస్త(మునిస్పాలిటి) ఉంది.
# శ్రీ కృష్ణదేవరాయల విజయనగర రాజవంశం యొక్క [[రాణి]] వరదరాజమ్మ(జగన్మోహిని రాణి) పరిపాలనా కాలములో పెద్ద కంభం, చిన్నకంభం, పేరు గల అనువారిని చెరువు ఆనకట్టకు(తూములు) కట్టబడే గోడకు వారిని బలి దానం చేశారు. వారి చిహ్నముగా "కంభం" ప్రస్తుతం అని పిలువ బడుతుంది .
 
==గ్రామ భౌగోళికం==
{{Maplink|frame=yes|plain=yes|frame-width=512|frame-height=512|zoom=12|frame-lat=15.5667|frame-long=79.1167|type=point|id=Q10997530|title=కంభం}}
# కంబం వద్ద ఉన్న 15,5669 ° N 79,1167 ° / [4] ఇది 184 మీటర్ల (606 అడుగులు) ఎత్తులో ఉంది.
# కంబం వద్ద 15 ° 34'00 "N 79 ° 07'00" E / 15,5667 ° N 79,1167 ° E / 15,5667 ఉన్న; 79,1167. [2] ఇది 184 మీటర్ల (606 అడుగులు) ఎత్తులో ఉంది.
 
===సమీప గ్రామాలు===
Line 35 ⟶ 25:
దక్షణాన [[బెస్తవారిపేట]] మండలం,తూర్పున [[తర్లుపాడు]] మండలం,పడమరన [[అర్ధవీడు]] మండలం,దక్షణాన [[రాచర్ల]] మండలం.
 
==జన గణన==
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
2011 జనగణన ప్రకారం మొత్తం జనాభా 15169. 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1కాలువ,825.<ref>{{Cite web|title=జనగణన 2011 |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18}}</ref>
1.రాష్ట్రం మార్గములు వినుకొండ-నంద్యాల, కడప రోడ్లు, [[విజయవాడ]]-[[గుంతకల్లు|గుంతకల్]] పట్టణం గుండా. ప్రత్యక్ష బస్సులు హైదరాబాద్, బెంగుళూర్ మరియు చెన్నై బుకింగ్ ఏపీఎస్ఆర్టీసీ రిజర్వేషన్లు వెబ్సైట్ చేయవచ్చు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
 
==రవాణా సౌకర్యాలు==
2.దక్షిణ మధ్య రైల్వే [[గుంటూరు]] డివిజన్ రైల్వే లైన్ల నగరాలు బెంగుళూర్, హైదరాబాద్, హుబ్లి, వాస్కో-డ-గామా, గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస, [[భుబనేశ్వర్|భువనేశ్వర్]],  [[హౌరా]]-Kolkata కనెక్ట్ పట్టణం గుండా వెళుతుంది.
రాష్ట్రం రహదారి వినుకొండ-నంద్యాల-కడప [[విజయవాడ]]-[[గుంతకల్లు|గుంతకల్]] పట్టణం మీదుగా వున్నాయి. దక్షిణ మధ్య రైల్వే [[గుంటూరు]] డివిజన్ గుంటూరు-గుంతకల్ రైల్వే లైను మార్గంలో వుంది.
 
==విద్యా సౌకర్యాలు==
3.2010 మరియు 2013 రైల్వే బడ్జెట్లలో ప్రోద్దటూర్ రైల్వే లైన్ల మరియు ఒక సర్వే జరుగుతున్నందున - రైల్వే మంత్రిత్వ కంబం కోసం అంగీకరించారు. కచ్చితమైన సమాచారం కోసం భారతీయ రైల్వే వెబ్సైట్ చూడండి. భారతీయ రైల్వేలు.
19కాలువ8 లో స్థాపించిన ప్రభుత్వం ఉన్నత పాఠశాలతో పాటు గురుకుల పాఠశాల, మరి ఇతర ప్రైవేటు పాఠశాలలున్నాయి. 19కాలువ8 లో స్థాపించిన ప్రభుత్వం జూనియర్ కళాశాల తో పాటు గురుకుల జూనియర్ కళాశాల,మరి ఇతర ప్రైవేటు జూనియర్ కళాశాలలున్నాయి.
 
ప్రభుత్వం డిగ్రీ కళాశాల తో పాటు, పలు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు, డిఇడి కళాశాలలు, బీఇడి కళాశాలలు, పారామెడికల్ కళాశాలలున్నాయి.
4.మీరు భారతదేశంలో ఏ స్థానానికి కంబం రైల్వే స్టేషన్ నుండి టిక్కెట్లు (ట్రైన్ బెర్త్ ఏ.సి. మరియు నాన్- AC) రిజర్వేషన్లు బుక్ చేయవచ్చు
 
===సమీపంలోని విమానాశ్రయాలు===
 
కోడ్IATA- కైండ్-- పేరు------ సిటీ------ దూరం బేరింగ్
#VODK----చిన్న-----Dunakonda విమానాశ్రయం--Dunakonda 27 nmE - 56
#Vons--- చిన్న---- నాగార్జున సాగర్-- 58&nbsp;nm N - 11
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===పాఠశాలలు===
ప్రభుత్వం ఉన్నత పాఠశాల,1938
వి.వి.ఎస్ అమ్మాయిల హైస్కూల్,
గురుకుల హైస్కూల్,
శ్రీ రంగరాజు ఉన్నత పాఠశాల.
భ్రమరాంబ పాఠశాల.,
CLR ఇమ్ ఉన్నత పాఠశాల,
వాసవి ఇమ్ ఉన్నత పాఠశాల,
Aplha ఇమ్ ఉన్నత పాఠశాల,
కంబం పబ్లిక్ పాఠశాల
శ్రీనివాస ఎయిడెడ్ పాఠశాల
SSS ఉన్నత పాఠశాల.
అక్షర స్కూల్
గౌతమ్ స్కూల్
 
===<u>జూనియర్ కళాశాలు</u>===
ప్రభుత్వం జూనియర్ కళాశాల-1938
శ్రీ Rangaraju Jr.college
గురుకుల జూనియర్ కళాశాల,
వాసవి జూనియర్ కళాశాల,
Gowthmi జూనియర్ కళాశాల,
CLR జూనియర్ కళాశాల,
 
===<u>డిగ్రీ కళాశాలు</u>===
ప్రభుత్వం డిగ్రీ కళాశాల,
svkp డిగ్రీ కళాశాల,
GRR మరియు TPR డిగ్రీ కళాశాల,
svkp పాలిటెక్నిక్ కళాశాల,
svkp ఐ టి ఐ కళాశాల,
కేజిర్ ఐ టి ఐ కళాశాల,
PVR ఐ టి ఐ కళాశాల,
<u>TTC కళాశాలలు,,</u>
రాజేష్ DED కళాశాలలు,
CLR DED కళాశాలలు,
JSR DED కళాశాలలు,
 వాసవి  DED కళాశాలలు,
CHANITYA DED కళాశాలలు,
బ్రిలియంట్  DED కళాశాలలు,
SLV DED కళాశాలలు
 
<u>బీఈడీ కళాశాలల్లో</u>
 
ST JOHNS బీఈడీ కళాశాల,
ఎంజి బీఈడీ కళాశాలE,
SLV బీఈడీ కళాశాల,
గౌతమ్ బీఈడీ కళాశాల,
పారామెడికల్ కళాశాలలు,
 
ఎంజి పారామెడికల్ కళాశాలలు, ఆజాద్ పారామెడికల్ కళాశాలలు
 
===వైద్య సౌకర్యం===
స్థానిక వైద్యవిధాన పరిషత్తు వైద్యశాల తో పాటు పలు ప్రైవేట్ వైద్యశాలలున్నాయి.
గౌస్ వైద్యశాల
మల్లికార్జున వైద్యశాల
vengal reddy hospital
sesha reedy hospital
r.r eye hospital
vijetha nursin home
balaji hospital
 
===బ్యాంకులు===
ది కంభం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ తో పాటు పలు ప్రభుత్వరంగ బ్యాంకులు సేవలందిస్తున్నాయి.
స్టేట్ బాంక్అఫ్ ఇండియా -01173
ఆంధ్ర బ్యాంకు -155
స్టేట్ బ్యాంకు అఫ్ హైదరాబాదు 21251
సిండికేట్ బ్యాంకు -06512
ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు -05069
ది కంభం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్. Q-248.
 
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
 
===కంభం చెరువు===
#చారిత్రక [[కంభం చెరువు]] 15 వ శతాబ్దంలో ఒరిస్సా గజపతి కింగ్స్రాజులు నిర్మించారు మరియు తరువాత విస్తృతంగా విజయనగర రాజవంశం 16వ శతాబ్దము తొలి రోజులలో విజయనగర చక్రవర్తి [[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీ కృష్ణదేవరాయల]] విజయనగర రాజవంశం యొక్క రాణి వరదరాజ(జగన్మోహిని రాణి) పరిపాలనా కాలములో కట్టించినారని భావిస్తారు. [[గుండ్లకమ్మ]] మరియు జంపాలేరు నుండి పారే ఒక యేరు ఈ చెరువుకు నీటిని సమృద్ధిగా తెచ్చి రైతులు వరి మరియు పసుపు, చెరుకు, అరటికాయలు మొదలైన వాణిజ్య పంటలు పండించుటకు వీలు కల్పిస్తున్నది. వర్షపు నీరే ఈ [[చెరువు]] యొక్క ఏకైక ఆధారము.20 వ శతాబ్దం మొదట్లో ఆనకట్ట ఎత్తు 57 అడుగుల (17 మీటర్లు) మరియు డ్రైనేజీ ప్రాంతం 430 చదరపు మైళ్ల (1,100 కిమీ 2) ఉండేది. ప్రత్యక్ష నీటి పారుదల భూమి అన్ని గురించి 10,300 acresఎకరాలు (42&nbsp;km 2) ఉండేది. ఈ చెరువు యొక్క ఆయకట్టు [[కంభం మరియుమండలం|కంభం]], [[బేస్తవారిపేట|బెస్తవారిపేట]] మండలములలో విస్తరించి ఉంది. ఈ చెరువు 23.95 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి, 3 TMC ల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. చెరువులో ఏడు కొండలున్నాయి. ఈ చెరువు పరిసరాల్లోని వంద గ్రామాల [[వ్యవసాయదారుడు|రైతు]]<nowiki/>లకు నీరందిస్తుంది. పరీవాహక ప్రాంతము యొక్క విస్తీర్ణము 6,944 హెక్టారులు. ఈ చెరువు 1917, 1949, 1950, 1953, 1956, 1966, 1975, 1983, 1996 మరియు 2005 సంవత్సరాలలో పూర్తిగా నిండినట్లు చెబుతారు.
 
#చెరువు 1,113 కిలోమీటర్ల పరీవాహక ప్రాంతాన్ని,23.95 చదరపు కిలోమీటర్ల నీటి నిల్వ ప్రాంతాన్ని కలిగి ఉంది. జలాశయ పూర్తి నీటి మట్టం 203.20 మీటర్లు కాగా, గరిష్ఠ నీతి మట్టం 204.10 మీటర్లు. చెరువు [[ఆనకట్ట]] పొడవు 295.65 మీటర్లు కాగా, ఎత్తు 18.29 మీటర్లు, అలుగు పొడుగు 89.40 మీటర్లు. చెరువు నీరు పెద్ద కంభం చానల్, చిన్న కంభం చానల్, చితిరలకట్ట, నక్కల గండి చానల్, పాపాయిపల్లి చానల్ ద్వారా దాదాపు 25 గ్రామాలకు చెందిన పొలాలకు చేరుతుంది. పెద్ద కంభం చానల్ 32 తుములతో 7.2 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది. దీనికింద మూడు వేల ఎకరాల ఆయకట్టు ఉంది.
చెరువు 1,113 కిలోమీటర్ల పరీవాహక ప్రాంతాన్ని,23.95 చదరపు కిలోమీటర్ల నీటి నిల్వ ప్రాంతాన్ని కలిగి ఉంది. జలాశయ పూర్తి నీటి మట్టం 203.20 మీటర్లు కాగా, గరిష్ఠ నీటి మట్టం 204.10 మీటర్లు. చెరువు [[ఆనకట్ట]] పొడవు 295.65 మీటర్లు కాగా, ఎత్తు 18.29 మీటర్లు, అలుగు పొడుగు 89.40 మీటర్లు. చెరువు నీరు పెద్ద కంభం కాలువ, చిన్న కంభం కాలువ, చితిరలకట్ట, నక్కల గండి కాలువ, పాపాయిపల్లి కాలువ ద్వారా దాదాపు 25 గ్రామాలకు చెందిన పొలాలకు చేరుతుంది. పెద్ద కంభం కాలువ 32 తుములతో 7.2 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది. దీనికింద మూడు వేల ఎకరాల ఆయకట్టు ఉంది.
 
== రాజకీయాలు ==
#పట్టణం ఆంధ్ర ప్రదేశ్. 2009 వరకు ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉంది [5] Muthamulu అశోక్ రెడ్డి ఎన్నికల్లో asemlby 2014 గెలిచింది. కంబం నియోజకవర్గం పునర్వ్యవస్థీకరించారు మరియు గిద్దలూరు నియోజకవర్గంలో విలీనం చేశారు.
 
==గ్రామ పంచాయతీ==
2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ యూసుఫ్ షరీఫ్, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [1]<ref>ఈనాడు ప్రకాశం; 2017,ఫిబ్రవరి-16; 5వపేజీ.</ref>
ప్రస్తుతం ప్రత్యేకఅధికారి పాలన కొనసాగుతుంది .
 
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
#శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం (కాపువీధి)
#<nowiki/>గచ్చు కాలువ మస్జిద్ 1729 లో మొఘల్‌ చక్రవర్తి మొహమ్మద్‌ షా కట్టించారు.
#శ్రీ వరదరాజమ్మ వారి ఆలయం:- చారిత్రాత్మక కంభం చెరువుకట్టపై వేంచేసియున్నది
#శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయం స్థానిక కాపువీధిలో ఉన్నద
#శ్రీ కాశీవిశ్వేశ్వర శ్రీ కోటేశ్వరస్వామివారి ఆలయం (శివాలయం):- ఈ ఆలయం, కంభం-పోరుమామిళ్ళ మార్గంలో, గుండికా నది ఒడ్డున ఉంది.
#శ్రీ వరదరాజమ్మ వారి ఆలయం:- చారిత్రాత్మక కంభం చెరువుకట్టపై వేంచేసియున్న వరదరాజమ్మవారి ఆలయానికి, కంభానికి చెందిన లైఫ్ ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, ఇటీవల, జీర్ణోద్ధరణ పనులు చేపట్టి, రంగులద్దించి, అందంగా ముస్తాబు చేయించారు.
#శ్రీ కాశీవిశ్వేశ్వర శ్రీ కోటేశ్వరస్వామివారి ఆలయం (శివాలయం):- ఈ ఆలయం, కంభం-పోరుమామిళ్ళ మారంలో, గుండికా నది ఒడ్డున ఉంది.
 
#కందులపురం యందు ఫైర్ స్టేషన్ దగ్గర గల కొండపైన, శ్రీ మస్తాన్ వలి స్వామి దర్గా ఉంది.
#జుమ్మామస్జిద్ 1629 లోభారతదేశం (దక్షిణ) చక్రవర్తి కట్టించారు.
#శ్రీ ఈశ్వరమ్మ ఆలయం.
# గచ్చు కాలువ మస్జిద్ 1729 లో మొఘల్‌ చక్రవర్తి మొహమ్మద్‌ షా కట్టించారు.
#బేస్తవారి పేట పోవు దారిలో శ్రీ కోట సత్యమాంబ ఆలయం ఉంది.
# బేస్తవారిపేట పోవు దారిలో మస్జిద్ ను ఔరంగజేబ్‌ పరిపాలనా కాలములో కట్టించారు.
#శ్రీ మడియాలస్వామి ఆలయం
#గుండ్లకమ్మ నది గురించి మార్చి,1794 లో ఒక తెలియని కళాకారుడు చిత్రీకరించాడు. ఈ చిత్రం పెయింటింగ్ ఇప్పటికీ బ్రిటిష్ లైబ్రరీలో ఉంది.
#జుమ్మమస్జిద్ 1629 లోభారతదేశం (దక్షిణ) చక్రవర్తి కట్టించారు.
#శ్రీ రంగనాయకస్వామివారి ఆలయం
#శ్రీ అయ్యప్పస్వామివారి ఆలయం:- ఈ ఆలయం స్థానిక కోనేటి వీధిలో ఉంది.
#శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం:- కంభం పట్టణంలోని పట్టాభి రామాలయం వీధిలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2017,ఫిబ్రవరి-15వతేదీ ప్రారంభించారు.
#శ్రీ నారాయణస్వామివారి ఆలయం:- ఈ ఆలయం స్థానిక బొంతలవారి వీధిలో ఉన్నది.
#బేస్తవారిపేట పోవు దారిలో మస్జిద్ ను ఔరంగజేబ్‌ పరిపాలనా కాలములో కట్టించారు.
#శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం:- స్థానిక టౌన్ బ్యాంకు ఎదురుగ
#గుండ్లకమ్మ నదిపై మార్చి,1794 లో ఒక తెలియని కళాకారుడు చిత్రీకరించాడు కంబం ట్యాంక్ యొక్క నీటి రంగు పెయింటింగ్ ఇప్పటికీ బ్రిటిష్ లైబ్రరీ ఉంది.
#శ్రీ అంకాళమ్మ తల్లి ఆలయం.
#శ్రీ సుందర మల్లేశ్వరాలయం.
#శ్రీ సాయి ప్రేమమందిరం, 2015,మార్చి-21వ తేదీ శనివారం, ప్రారంభించారు.
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[చెరకు]], [[వరి]],[[టమోటా]], [[అరటి]],[[ పసుపు]]
1.[[చెరకు]]
2.[[వరి]]
3.[[టమోటా]]
4. [[అరటి]] 5. పసుపు
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
Line 166 ⟶ 72:
*[[అబ్దుల్ గఫూర్]] "[[ఖురాన్‌]]"ను మొదటిసారిగా సరళీకరించిన కంభంవాసి ఆయన పేరు మౌల్వి అబ్దుల్ గఫూర్‌.ఇస్లాంపై మమకారంతో అబ్దుల్ గఫూర్ 1946లో కంభంలో తన నివాసం పక్కనే మసీదు నిర్మించారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ వెళ్లి దారుల్ ఉలూమ్ దేవబంద్‌లో మౌల్వి కోర్సు పూర్తి చేశారు. అప్పటి నుంచి ఆయన పేరు మౌల్వి అబ్దుల్ గఫూర్‌గా మారింది. కొంత కాలం కర్నూలు ఇస్లామియా అరబిక్ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆ కళాశాల ఇంకా ఉంది. ఈ నేపథ్యంలో తన కల సాకారం చేసుకోవడానికి ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా చేశారు. కంభంలో ఆయన నిర్మించిన మసీదులో కూర్చొని ఖరాన్‌ను 3 భాగాలుగా తెలుగులోకి అనువదించారు. ఇదే సమయంలో ఓ వైపు అరబిక్ లిపి, దాని పక్కనే తెలుగులిపి, మరో పక్క పూర్తి తెలుగులో అర్థంతో పాటు, ఇంగ్లీషు లిపి కూడా రాశారు. 1948 నాటికి పుస్తకం ముద్రించారు.గఫూర్.. ఖురాన్‌తో పాటు మహ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర, మిష్కాత్ షరీఫ్ పుస్తకాలను కూడా రచించారు. ఈయనకు ఇద్దరు మగపిల్లలు, ముగ్గురు అమ్మాయిలున్నట్లు తెలిసింది. ఖురాన్ అనువాదం తర్వాత మక్కాకు వెళ్లారు. అయితే మక్కా యాత్ర చేసిన ఫొటోలు ఉండకూడదని వాటిని తగులబెట్టారట. గఫూర్ అనువాదం తర్వాత 1978లో విజయవాడ వాసి హమీదుల్లా షరీఫ్.. ఉర్దూలోని ఖురాన్‌ను తెలుగులోకి అనువదించారు.ఇస్లాంలోని అంశాలను తెలియజేసే ఖురాన్ ముస్లింలకు అత్యంత పవిత్రమైనది. రంజాన్ మాసంలో అవతరించిన ఈ దివ్య గ్రంథం శాంతి.. సమానత్వం.. సేవా గుణాలకు ప్రతీకగా నిలుస్తుంది. గతంలో ఇతర భాషల్లోనే అనువాదమైన ఖురాన్‌ను ఎలాగైనా [[తెలుగు]]లోకి తర్జుమా చేసి రాష్ట్ర ప్రజలకు అంకితమివ్వాలనే ఆలోచన మొట్టమొదటిగా కంభం వాసికి కలిగింది. అరబిక్, ఉర్దూ, ఇంగ్లిష్, హిందీ వంటి 30కి పైగా వివిధ భాషల్లో అచ్చయిన ఖురాన్ అప్పటికింకా తెలుగు ప్రజలకు సరిగా అందుబాటులోకి రాలేదు. దీనిపై కలత చెందిన అబ్దుల్ గఫూర్ చివరకు తెలుగులో సరళీకరించారు.
*[[ త్యాగరాజు]] (1767 మే 4 - 1847 జనవరి 6) కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడు. త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు శ్రీరాముని పై ఆయనకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి. ఉపనయనం తరువాత తండ్రిగారి బోధలు, 18వ ఏట రామకృష్ణానంద పరబ్రహ్మం ఉపదేశం చేసిన రామ షడక్షరీ మంత్ర ప్రభావం, తల్లి అలవర్చిన భక్తి సంగీతాలు బాల్యంలోనే బీజాంకురాలై త్యాగ రాజస్వామి వారిలో మూర్తీభవించాయి.త్యాగరాజు ప్రస్తుత కంభం మండలంలో కాకర్ల అను గ్రామంలో తెలుగు వైదిక బ్రాహ్మణ కుటుంబంలో 1767 లో జన్మించాడు. త్యాగరాజు కాకర్ల రామబ్రహ్మం, కాకర్ల సీతమ్మ దంపతుల మూడవ సంతానం. ఇతని జన్మనామం కాకర్ల త్యాగ బ్రహ్మం వీరు మురిగినాడు తెలుగు బ్రాహ్మణులు.త్రిలింగ వైదీకులు. ఇతడి పూర్వీకులు ప్రస్తుత ప్రకాశం జిల్లా కంభం మండలంలో [[కాకర్ల]] అను గ్రామం నుండి తమిళ దేశానికి వలస వెళ్లారు.
*పూల సుబ్బయ్య వీరు కంభంలో జన్మించారు. 1952లో కంభం పంచాయతీకి వార్డు సభ్యులుగా పోటీచేసి ఓడిపోయినారు. అప్పుడు మార్కాపురానికి మకాం మార్చి, న్యాయవాదిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించి, తిరిగి ఆరు సంవత్సరాల తరువాత, రాజకీయాలలోకి వచ్చి, యర్రగొండపాలెం శాసనసభకు సి.పి.ఐ.అభ్యర్థిగా పోటీచేసి, మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించారు. అదే స్థానంలో 1967 లోనూ, 1978లోనూ, [[మార్కాపురం]] నుండి శాసనసభ్యులుగా ఎన్నికైనారు. వరుస కరువు కాటకాలతో కుదేలవుచున్న అన్నదాతల చింతలు తీర్చేటందుకు, వెలిగొండ ప్రాజెక్టు మాత్రమే పరిష్కారమని తలచి, ప్రజా పొరాటాలపోరాటాల ద్వారా ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసారు . ఫలితంగా మూడు జిల్లాల వరదాయిని, "వెలుగొండ ప్రాజక్టు" నిర్మాణానికి అడుగులు పడినవి. ఆయన సేవలకు గుర్తుగా ప్రభుత్వం, ఈ జలాశయానికి "పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు" అని నామకరణం చేసింది. [2]<ref> ఈనాడు ప్రకాశం; 2017,జూన్-12; 4వపేజీ. </ref>
*స్వతంత్రం వొచినతరువాతవచ్చినతరువాత నెహ్రునెహ్రుా గారి  పరిపలనలొపరిపాలనలో ఖరణాలనికరణాలని నిర్మించదంనియమించడం జరిగింది. అనగ 1955 నుంది 1990 వరకు కంభం మరియు చుట్టుపక్కన పలుగ్రామలకిపలుగ్రామాలకి "'''ఆకవీటి బాల క్రిష్నమూర్తి గారు'''" ఖరణంగాకరణంగా పనిచెసిపనిచేసి ఎన్నొఎన్నో గ్రామలకిగ్రామాలకి తమ సహయ సహకరలనిసహకారలని అందచెశారుఅందచేశారు.వారి సేవలని మెఛీమెచ్చి బ్రిటిష్ మరిమరియు భారత ప్రభుత్వం నుండి పలు సత్కారాలు పొదినారుపొందినారు.
*నిట్టూరి సుబ్బారావు కంభం పట్టణానికి చెందిన శ్రీ నిట్టూరి సుబ్బారావు, 2014,డిసెంబరు-22వ తేదీన, విశాఖపట్నంలోని కళా భారతిలో నిర్వాహకులనుండి, "ఆంధ్రరత్నం" బిరుదును అందుకున్నారు. వీరు సంగీతాభివృద్ధికి విశేషకృషి చేస్తున్నారు. [7]<ref>sakshi ప్రకాశం; 2017,జూన్-20; 5వపేజీ.</ref>
#కంభం పట్టణానికి చెందిన కొంతమంది జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి పొందిన కవులు, శాస్త్రవేత్తలు అక్కడ జన్మించినట్టు తెలిసింది. వారిలో ముఖ్యులుశాస్త్రవేత్తలలో త్యాగరాజస్వామి తాత గిరిరాజ కవి , పరవస్తు వెంకయ్యసూరి (శచీదేవి కావ్యరచయిత), చలువాది వెంకట సుబ్రమణ్యం (రసాయనిక శాస్త్రవేత్త) మొదలైనవారు ఆ జాబితాలో ఉన్నారు. కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన [[శ్యామశాస్త్రి]], ప్రముఖ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య పూర్వీకులు ఇక్కడి వారేనని తెలిసింది.
 
==గ్రామ విశేషాలు==
 
1.కంబం స్టేషన్ నుండి ఎగువన ఒక ముస్లిం మతం సెయింట్ పుణ్యక్షేత్రంగా ఉండడంతోపాటు బండ్ క్రింద సాగు భూమి పాటు సరస్సు యొక్క విస్తారము చూపిస్తుంది.
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 13,825.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18</ref> ఇందులో పురుషుల సంఖ్య 6,988, మహిళల సంఖ్య 6,837, గ్రామంలో నివాస గృహాలు 3,132 ఉన్నాయి.
==మండల గణాంకాలు==
;జనాభా (2015) - మొత్తం 51578 - పురుషుల సంఖ్య 26,058 -స్త్రీల సంఖ్య-25,520
;అక్షరాస్యత (2001) - మొత్తం 67.32% - పురుషుల సంఖ్య 82.84% -స్త్రీల సంఖ్య 51.59%
 
==కంభం జనాభా (2011)==
#మగ-7588
#స్త్రీ -7581
జనాభా మొత్తం సంఖ్య 15169
 
==కంభం జనాభా (2014)==
జనాభా మొత్తం సంఖ్య:32470
:
==మూలాలు==
<references/>
== వెలుపలి లంకెలు ==
 
* గ్రామ గణాంకాలు [http://www.onefivenine.com/india/villag/Prakasam/Cumbum]
[1] ఈనాడు ప్రకాశం; 2017,ఫిబ్రవరి-16; 5వపేజీ.
[2] ఈనాడు ప్రకాశం; 2017,జూన్-12; 4వపేజీ.
[3] sakshi ప్రకాశం; 2017,జూన్-20; 5వపేజీ.
{{కంభం మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/కంభం" నుండి వెలికితీశారు