ఎఱ్రాప్రగడ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB తో వర్గం మార్పు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 2:
[[దస్త్రం:ErraapragaDa.jpg|right|200px|ఎర్రాప్రగడ]]
[[దస్త్రం:ErrapragaDa text.jpg|right|200px|ఎర్రాప్రగడ]]
'''[[తెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగము|ఎఱ్ఱాప్రగడ]]''' [[మహాభారతము]]లో [[నన్నయ్య]] అసంపూర్ణముగా వదిలిన పర్వాన్ని([[అరణ్య పర్వము]]) పూర్తి చేసాడు. [[నన్నయ్య]] భారతాన్ని చదివి ఇతని భారతంలోని భాగం చదివితే ఇది నన్నయ్యే వ్రాసినాడా అనిపిస్తుంది, అలాగే [[తిక్కన్న]] భారతము చదివి ఎఱ్ఱాప్రగడ వ్రాసిన భారత భాగము చదివితే ఎఱ్ఱాప్రగడ భాగము కూడా తిక్కన్నే వ్రాసినాడా అనిపిస్తుంది.
 
సంస్కృతంలో రాసిన మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం 11 నుంచి 14 శతాబ్దాల మధ్య జరిగింది. ఎఱ్ఱాప్రగడ [[14వ శతాబ్దము]]లో రెడ్డి వంశమును స్థాపించిన [[ప్రోలయ వేమారెడ్డి]] ఆస్థానములో ఆస్థాన కవిగా ఉండేవాడు. ఎర్రయ్యను ఎల్లాప్రగడ, ఎర్రన అనే పేర్లతో కూడా వ్యవహరిస్తారు. ఈయనకు "ప్రబంధ పరమేశ్వరుడు" అని బిరుదు ఉంది.
"https://te.wikipedia.org/wiki/ఎఱ్రాప్రగడ" నుండి వెలికితీశారు