కృష్ణ జననం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
చి 117.249.128.86 (చర్చ) చేసిన మార్పులను 2409:4070:2286:7428:7708:4D87:29D1:C78E చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు. ట్యాగు: రోల్బ్యాక్ |
||
పంక్తి 3:
శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతం [[భాగవతం]] [[దశమ స్కంధము]]లో చెప్పబడింది.
[[ఫైలు:Krishna carried over river yamuna.jpg|thumb|left|250px|శిశువైన కృష్ణుని తీసుకొని వసుదేవుడు యమునను దాటి వెళ్ళుట - 18వ శతాబ్దానికి చెందిన చిత్రం.]]
[[మధుర|మధురా]] నగరాన్ని శూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన
దేవకి గర్భం దాలుస్తుంది; సంతానాన్ని పొందుతుంది. దేవకి పొందిన సంతానాన్ని వెంటనే వసుదేవుడు కంసునికి సమర్పిస్తాడు. వసుదేవుని సత్య నిష్ఠకు మెచ్చి, "వసుదేవా! నీ ఎనిమిదో సంతానం కదా నన్ను సంహరించేది. ఇప్పటి ఈ సంతాన్ని తీసుకొని ఆనందించు. ఎనిమిదో సంతానాన్ని తీసుకొని నాకు సమర్పించు" అని కంసుడు చెబుతాడు. వసుదేవుడు ఆనందంతో తన సంతానాన్ని తీసుకొని మధురానగరం వెడతాడు.
|