అరుణ్ జైట్లీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
 
==బాల్యం==
1952 డిసెంబర్‌ 28న మహరాజా కిషన్‌జైట్లీ, రత్నప్రభ దంపతులకు జన్మించారు. తండ్రి న్యాయవాది. జైట్లీ బాల్యమంతా దిల్లీ నారాయణవిహార్‌లో గడిచింది. తల్లి సామాజిక సేవకురాలు. జైట్లీకి ఇద్దరు అక్కలు. దిల్లీ సెయింట్‌ జేవియర్‌ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తయింది. శ్రీరామచంద్ర కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌లో వాణిజ్యశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. దిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ చేశారు. ఆయన ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ (సీఏ)గా స్ధిరపడదామనుకున్నా, ఆ పరీక్షకు ఉన్న పోటీ ఆ ఆలోచనను విరమించుకునేలా చేశాయి. కెరీర్‌కు బీజం పడిందక్కడే. కళాశాలలోనే విభిన్న భాషల్లో చర్చల్లో పాల్గొనేవారు. జమ్మూ-కశ్మీర్‌ మాజీ ఆర్థికమంత్రి గిరిధారిలాల్‌ డోగ్రా కుమార్తె సంగీతాడోగ్రాను 1982, మే 24న పెళ్లాడారు. ఈ దంపతులకు కుమారుడు రోహన్‌, కుమార్తె సోనాలి ఉన్నారు. వీరిద్దరూ న్యాయవాదులే.
 
==రాజకీయ ప్రస్థానం==
"https://te.wikipedia.org/wiki/అరుణ్_జైట్లీ" నుండి వెలికితీశారు