కశ్యపుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Andhramitra (చర్చ | రచనలు) చి కొత్త పేజీ: ప్రజాపతులలో ముఖ్యుడు. <br /> వాల్మీకి రామాయణం ప్రకా... |
(తేడా లేదు)
|
05:23, 24 ఫిబ్రవరి 2008 నాటి కూర్పు
ప్రజాపతులలో ముఖ్యుడు.
వాల్మీకి రామాయణం ప్రకారం బ్రహ్మ కొడుకు.
ఇతనికి ఇరవైఒక్క మంది భార్యలు. [[దితి], అదితి, వినత, కద్రువ మొదలైనవారు
ఇతనికి బ్రహ్మ విషానికి విరుగుడు చెప్తాడు. పరశురాముడు ఇతనికి భూమినంతా దానం చేస్తాడు. ఇతనికి అరిష్టనేమి అనే పేరుంది.
కశ్యపుని వంశవృక్షం
డా.బూదరాజు రాధాకృష్ణ సంకలనం చేసిన పురాతన నామకోశం. (విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారి ప్రచురణ).