పసునూరు శ్రీధర్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

జిల్లా పేరు మార్పు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 37:
}}
 
'''పసునూరు శ్రీధర్ బాబు''' ప్రముఖ ఆధునిక [[తెలుగు]] కవి<ref name="పసునూరు శ్రీధర్ బాబు">{{cite web|last1=సారంగ బుక్స్|title=పసునూరు శ్రీధర్ బాబు|url=http://www.saarangabooks.com/telugu/tag/పసునూరు-శ్రీధర్-బాబు/|website=www.saarangabooks.com|accessdate=30 November 2017}}</ref>, [[పాత్రికేయుడు]]. ఆయన తొలి కవితా సంకలనం [[అనేక వచనం]] 2001లో విడుదలైంది. సాహితీ ప్రియుల మన్ననలు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ కవితా సంపుటికి టి అవార్డులు లభించాయి. 1987 నుంచి వివిధ పత్రికల్లో కవిత్వాన్ని ప్రచురించిన శ్రీధర్ బాబు వృత్తిరీత్యా [[పాత్రికేయుడు]].
 
==బాల్యం-విద్యాభ్యాసం==
'''పసునూరు శ్రీధర్ బాబు''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[యాదాద్రి భువనగిరి జిల్లా]]లోని [[మోత్కూరు]]లో [[1969]], [[జూలై 21]] న జన్మించాడు. ఆయన తంఅజంతా అవార్డు, రంగినేని స్మారక ట్రస్టు పురస్కారరం, సుమనశ్రీ ఉత్తమ కవితా సంపుడ్రితండ్రి పసునూరు శ్రీరాములు, [[తల్లి]] నర్మదాదేవి. ఆయన [[తండ్రి]] ఉపాధ్యాయుడు, అధ్యాపకులు, ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వహించారు. తండ్రి ఉద్యోగ రీత్యా శ్రీధర్ బాబు [[నల్లగొండ]] జిల్లాలోని [[ఉత్తటూరు]], [[మోత్కూరు]] గ్రామాలలో [[ప్రాథమిక విద్య]] పూర్తి చేశాడు. [[నల్లగొండ]] పట్టణంలోని సెయింట్ ఆల్ఫోన్సస్ ఉన్నత [[పాఠశాల]]<nowiki/>లో ఉన్నత విద్య అభ్యసించాడు. నల్లగొండ, [[మహబూబ్ నగర్]], [[మెదక్]] లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ చదివాడు. [[విశాఖపట్నం]] లోని [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]]<nowiki/>లో [[న్యాయశాస్త్రం]]<nowiki/>లో పట్టా అందుకున్నాడు. ఆ తరువాత [[వరంగల్]] లోని [[కాకతీయ విశ్వవిద్యాలయము|కాకతీయ విశ్వవిద్యాలయం]] నుంచి మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (M.C.J) పూర్తి చేశాడు.
 
==వ్యక్తిగత జీవితం==
పంక్తి 59:
 
==అనేకవచనం==
పసునూరు శ్రీధర్ బాబు రచించిన కవితల సంకలనం "అనేకవచనం" 2001లో విడుదలైంది. ఆధునిక వచన కవిత్వంలో కొత్త గాలిలా వీచిన ఈ కవితా సంకలనానికి ప్రముఖ కవి [[ఇస్మాయిల్]] పూర్వవచనం పేరుతో ముందుమాట రాశారు. మరో ప్రముఖ కవి సిద్ధార్థ చివరిమాట రాశాడు. ఈ సంకలనానికి ఆ ఏడాది వచ్చిన ఉత్తమ కవితాసంకలనంగా అజంతా అవార్డు, రమణ-సుమనశ్రీ ఫౌండేషన్, [[సిరిసిల్ల]] సాహితీ మిత్రుల [[పురస్కారములు|పురస్కారాలు]] లభించాయి. [[అనేక వచనం]] కవితా సంపుటి తరువాత రాసిన కవితలన్నీ పుస్తక రూపంలో ఇంకా రాలేదు. ఆయన అజంతా అవార్డు, రంగినేని స్మారక ట్రస్టు పురస్కారరం, సుమనశ్రీ ఉత్తమ కవితా సంపుటి అవార్డులు వచ్చాయి.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}