అమరావతి సంస్థానం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం మార్పు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 27:
వేంకటాద్రి రాజధానిని [[కృష్ణా నది|కృష్ణానది]] ఒడ్డుననున్న గుంటూరు మండలములోని [[అమరావతి]]/[[ధరణికోట]]కు మార్చాడు. వేంకటాద్రి పండితపోషకుడు మరియు మంచి పరిపాలనాదక్షుడు. [[కృష్ణా డెల్టా]] ప్రాంతమందు వందకుపైగా దేవాలయములు కట్టించాడు. వీటిలో [[అమరావతి]], [[చేబ్రోలు]], [[పొన్నూరు]], [[మంగళగిరి]] ముఖ్యమైనవి.
 
వేంకటాద్రి పాలనలో చెంచులు దారిదోపిడులు చేయుచు సామాన్యప్రజలను బాధించుచుండేవారు. మంత్రి ములుగు పాపయారాధ్యుల సలహా పాటించి చెంచులను విందునకు అహ్వానించాడు. భోజనమైన పిమ్మట 150 మంది చెంచు నాయకులను వరుసగా నిలబెట్టి అందరిని వధింపచేశాడు. ఈ వధ జరిగిన ఊరి పేరు [[నరుకుళ్ళపాడు]]గా మారింది. పిమ్మట పశ్చాత్తాపము చెంది శేషజీవితమును అమరేశ్వరుని పాదాలకడ గడిపినాడు. తండ్రి జగ్గయ్య పేరు మీదనే బేతవోలు గ్రామం పేరును [[జగ్గయ్యపేట]]గా మార్చాడు. వేంకటాద్రి నాయుడు 1817, ఆగస్టు 17న మరణించాడు<ref>{{Cite book |title=శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు, |author=కొడాలి లక్ష్మీనారాయణ, |year=1963, |location=పొన్నూరు; http|url=https://www.openlibraryarchive.org/details/rajavasireddyven022548mbp|publisher=శ్రీ భావనారాయణస్వామివారి దేవస్థానము}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/అమరావతి_సంస్థానం" నుండి వెలికితీశారు