కిష్కింధకాండ: కూర్పుల మధ్య తేడాలు

చి లింకులు
చి బొమ్మ చేర్చాను
పంక్తి 57:
 
====రాముని సమాధానం====
[[బొమ్మ:Ramayan Vali Ram.jpg|thumb|వాలి మరణ సమయంలో రాముని ఉపదేశం - షుమారు 1595 నాటి చిత్రం. [[:en:LACMA|LACMA]] నుండి]]
వాలి పలుకులను ఆలకించి రాముడు శాంతంగా ఇలా అన్నాడు – ''ఇంద్ర నందనా! నీ సందేహాలు తీర్చడం నా కర్తవ్యం. అందువలన నీ అంత్యకాలం ప్రశాంతంగా ముగియవచ్చును.
 
Line 83 ⟶ 84:
 
===సుగ్రీవుని పట్ల లక్ష్మణుని ఆగ్రహం===
వర్షాలు వెనుకబడి ఆకాశం నిర్మలమయ్యింది. కాని సుగ్రీవుడు ధర్మార్ధవిముఖుడై రేయింబగళ్ళు కామభోగాలలోనే గడుపుతున్నాడు. ఆ సమయంలో హనుమంతుడు సుగ్రీవుని వద్దకు వెళ్ళి – మహావీరా! నీవు రాజ్యాన్నిమరాజ్యాన్ని యశస్సును పొందడానికి కారణభూతుడైన శ్రీరామ చంద్రుని కార్యాన్ని ఉపేక్షించడం తగదు. మిత్రకార్యాన్ని విస్మరిస్తే అనర్ధాలు తప్పవు. నీ కులాభివృద్ధికి హేతువైన శ్రీరామ చంద్రునికి అప్రియం కలిగించవద్దు. వెంటనే సీతాన్వేషణకు మమ్ములను ఆజ్ఞాపించు – అని హితం పలికాడు. సుగ్రీవునికి కర్తవ్యం స్ఫురణకు వచ్చింది. నీలుని పిలిచి, అన్ని దిశలనుండీ వానరులను వెంటనే పిలిపించమన్నాడు. పదిహేను రోజుల్లోపు రాని వానరులకు మరణదండన అని శాసించాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/కిష్కింధకాండ" నుండి వెలికితీశారు