నరసరావుపేట పురపాలక సంఘం: కూర్పుల మధ్య తేడాలు

చి వ్యాసం విస్తరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{నిర్మాణంలో ఉంది}}
 
'''నరసరావుపేట పురపాలక సంఘం,''' [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]]<nowiki/>లోని, [[గుంటూరు జిల్లా|గుంటూరు జిల్లాకు]] చెందిన [[పట్టణం]], ఒక [[పురపాలక సంఘం|మున్సిపాలిటీ]].
 
'''నరసరావుపేట పురపాలక సంఘం,''' వి.పరబ్రహ్మశాస్త్రి స్పెషల్ ఆపీసరుగా బాధ్యతలు స్వీకరణతో 2015 జూన్ 18న ఏర్పడింది.జమీందార్ వంశానికి చెందిన కొక్కు పార్ధసారధినాయుడు 08.01.1922న ఎన్నికై తొలి పురపాలక సంఘం చైర్మెనుగా పనిచేసాడు. నరసరావుపేట పురపాలక సంఘానికి చైర్మెన్లుగా ఇప్పటివరకు 23 మంది వివిధ కాలాలలో పనిచేసారు.ప్రస్తుత మున్సిపల్‌ఛైర్మన్‌గా నాగసరపు సుబ్బరాయగుప్తా 2014 జులై 1 నుండి పనిచేయుచున్నాడు.
 
== పురపాలక సంఘం గణాంక వివరాలు ==