మౌర్య సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 211:
[[File:Early stupa 6 meters in diameter with fallen umbrella on side in Chakpat near Chakdara.jpg|thumb|left|An early [[stupa]], 6 meters in diameter, with fallen umbrella on side. Chakpat, near [[Chakdara]]. Probably Maurya, 3rd century BCE.]]
అశోకుడి కాలంలో రాతిపని చాలా వైవిధ్యమైన క్రమంలో ఉంది. ఎత్తైన స్తంభాలు, స్థూపాల రెయిలింగ్లు, సింహాసనం, ఇతర వ్యక్తుల భారీ శిల్పాలు కలిగి ఉంది. ఈ సమయంలో రాతి వాడకం చాలా పరిపూర్ణతకు చేరుకుంది. రాతి కళ చిన్న శకలాలు కూడా చక్కటి ఎనామిలు వంటి అధికంగా మెరిసే పాలిషును ఇచ్చారు. ఈ కాలం బౌద్ధ పాఠశాల నిర్మాణానికి నాంది పలికింది. అశోకుడు అనేక స్థూపాల నిర్మాణానికి బాధ్యత వహించాడు. అవి పెద్ద గోపురాలు, బుద్ధుని చిహ్నాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి సాంచి, భార్హటు, అమరావతి, బోధగయ, నాగార్జునకొండ వద్ద ఉన్నాయి. మౌర్య వాస్తుశిల్పానికి అత్యంత విస్తృతమైన ఉదాహరణలు అశోక స్తంభాలు, అశోకుని కాలంలో చెక్కిన శాసనాలు ఉన్నాయి. తరచూ అద్భుతంగా అలంకరించబడి భారత ఉపఖండం అంతటా 40 కి పైగా వ్యాపించాయి.<ref>"L'age d'or de l'Inde Classique", p22</ref>{{better source|date=August 2016}}
నందంఘడు, సాంచి స్థూపం అశోక స్తంభాలు రాజచిహ్నం అయిన నెమళ్ళతో అలంకరించబడుతున్నట్లు వర్ణించబడింది.{{sfn|R. K. Mookerji|1966|p=15}}
{| class="wikitable" style="margin:0 auto;" align="center" colspan="2" cellpadding="3" style="font-size: 80%; width: 100%;"
|