శాతవాహనులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 160:
=== మొదటి రుద్రదామను నాయకత్వంలో రెండవ సాత్రపాల దండయాత్ర ===
[[File:Vashishtiputra Sri Satakarni.jpg|thumb|Coin of [[Vashishtiputra Satakarni]].]]
పులుమావి వారసుడు అతని సోదరుడు వశిష్తిపుత్ర శాతకర్ణి. ఎస్. ఎన్. సేన్ అభిప్రాయం ఆధారంగా ఆయన క్రీ.శ 120–149 మద్య కాలంలో పాలించాడు;{{sfn|Sailendra Nath Sen|1999|pp=172–176}} చార్లెసు హిగ్హాం అభిప్రాయం ఆధారంగా ఆయన రాజ్యపాలన 138–145 CE వరకు విస్తరించింది.{{sfn|Charles Higham|2009|p=299}} మొదటి రుద్రదామను కుమార్తెను వివాహం చేసుకుని ఆయన పశ్చిమ సాత్రపీలతో వివాహ సంబంధాన్ని కుదుర్చుకున్నాడు.{{sfn|Sailendra Nath Sen|1999|pp=172–176}}
మొదటి రుద్రాదమను జునాగఢు శాసనం ఆయన దక్షిణాపథ (దక్కను) ప్రభువు శాతకర్ణిని రెండుసార్లు ఓడించాడని పేర్కొంది. దగ్గరి సంబంధాల కారణంగా ఆయన ఓడిపోయిన పాలకుడి ప్రాణాలతో విడిచిపెట్టాడని కూడా ఇది పేర్కొంది:{{sfn|Charles Higham|2009|p=299}}
{{quote|"మంచి నివేదికను పొందిన రుద్రదామను (...), ఆయన రెండుసార్లు న్యాయమైన పోరాటంలో దక్షిణాపాథ ప్రభువు అయిన శాతకర్ణిని పూర్తిగా ఓడించినప్పటికీ వారి దగ్గర సంబంధం కారణంగా అతనిని నాశనం చేయలేదు."}}జునాగఢు శాసనం.
డి. ఆర్. భండార్కరు దినేషుచంద్ర సిర్కారు ప్రకారం, రుద్రదామను చేతిలో గౌతమిపుత్ర శాతకర్ణి ఓడిపోయినప్పటికీ, ఓడిపోయిన పాలకుడు ఆయన కుమారుడు వశిష్టపుత్ర పులుమావి అని E. J. రాప్సను విశ్వసించాడు.{{sfn|Mala Dutta|1990|pp=52}} ఓడిపోయిన పాలకుడు వశిష్టిపుత్ర వారసుడు శివస్కంద లేదా శివశ్రీ పులుమాయి (లేదా పులుమావి) అని శైలేంద్ర నాథు సేన్, చార్లెసు హిఘం విశ్వసించారు.{{sfn|Charles Higham|2009|p=299}}{{sfn|Sailendra Nath Sen|1999|pp=172–176}}జునాగఢు శాసనం.
తన విజయాల ఫలితంగా, రుద్రాదమను పూహే, నాసికు తీవ్రమైన దక్షిణ భూభాగాలను మినహాయించి గతంలో నహాపన చేతిలో పట్టుబడిన అన్ని పూర్వ భూభాగాలను తిరిగి పొందాడు. శాతవాహన ఆధిపత్యాలు అమరావతి చుట్టూ దక్కను తూర్పు మధ్య భారతదేశంలో వాటి అసలు స్థావరానికి పరిమితం చేయబడ్డాయి.
=== రెండవ పునరుద్ధరణ ===
|