రాష్ట్రంలోనేఇది అతిపెద్ద నియోజకవర్గం..పునర్విభజన ఫలితంగా నాలుగు శాసనసభ స్థానాలు..సిటీ పాలిటిక్స్ కు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా...పిజెఆర్ అంటేనే కాంగ్రెస్ ను గుర్తుచేసి...[[కాంగ్రెస్]] పార్టీకి కంచుకోటగా మారిపోయిన నియోజకవర్గం.. అతిపెద్ద వినాయకుడికి వేదికయ్యేది ఖైరతాబాద్ నియోజకవర్గం..అంతకు ముందు1967లో ఐదు సెగ్మెంట్లతో కలుపుకుని దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా 1967లో ఏర్పాటైంది.. 2009 పునర్ వ్యవస్థీకరణతో పూర్తిగా తన స్వరూపాన్నే కోల్పోయిపునరవ్యవస్థీకరణతో శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, కూకట్ పల్లిలు విడిపోగా...విడిపోయి అప్పటివరకు [[అంబర్ పేట]] నియోజకవర్గంలో ఉన్నాఉన్న [[హిమయత్ నగర్]], [[అమీర్ పేట]]లను కలుపుకుని ఖైరతాబాద్ నియోజకవర్గంగా ఏర్పాటైంది...ప్రతిష్ఠాత్మకమైనహుస్సేన్నియోజకవర్గం సాగర్,రాష్ట్రానికేఏర్పాటైనప్పటినుంచి గుండెకాయలాంటి17సార్లు సచివాలయం,రాష్ట్రజరిగిన ప్రథమఎన్నికల్లో పౌరుడి14 నివాసమైనసార్లు రాజ్కాంగ్రెస్ భవన్పార్టీగెలిచింది. వంటివిపీజేఆర్ ఎన్నోఐదుసార్లు ఈఎమ్మేల్యేగా నియోజకవర్గంగెలిచి, పరిధిలోఆయన ఉంటాయి..మరణానంతరం ఆయన కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి ఒకసారి గెలిచారు.
ఓవైపు సంపన్నుల బంగ్లాలు, మరోవైపు 103 బస్తీ పెంకుటిళ్లతో కలగూరగంపల ఉంటుంది ఈ సెగ్మెంట్...నియోజకవర్గం ఏర్పాటైనప్పటినుంచి 17సార్లు జరిగిన ఎన్నికల్లో 14 సార్లు దక్కించుకుంది కాంగ్రెస్ పార్టీయే..అందులో సీల్పీ నేత పీజేఆర్ ఐదుసార్లు ఎమ్మేల్యేగా గెలిచి..ఆయన మరణానంతరం ఆయన కొడుకు విష్ణువర్ధన్ రెడ్డిని ఆదరించింది ఈ నియోజకవర్గం..2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనుంచి పోటీచేసిన దానం నాగేంధర్, టిడిపి అభ్యర్థి విజయారామారావుపై విజయం సాధించారు... అయితే మొదటినుంచి కాంగ్రెస్ పార్టీకే నీరాజనం పలుకుతున్నారు ఓటర్లు...