జునాగఢ్ విలీనం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2409:4070:81F:331:5DB3:B1E3:E1AF:AFE4 (చర్చ) చేసిన మార్పులను Pranayraj1985 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 1:
{{మొలక}}
[[దస్త్రం:SaurashtraKart.jpg|thumb|కుడి|సౌరాష్ట్ర ప్రాంతంలోని అన్ని సంస్థానాల నడుమ (గులాబి రంగులో గుర్తించబడ్డాయి) కనిపిస్తున్న జునాగఢ్]]
[[బ్రిటీష్ ఇండియా]]లో భాగమైన [[జునాగఢ్]] సంస్థానం స్వాతంత్ర్యానంతరం [[భారత దేశం|భారత]] డొమినియన్ లో భాగమై, ఆపైన పూర్తిగా విలీనం కావడాన్ని '''జునాగఢ్ విలీనం'''గా పిలుస్తారు. [[భారత స్వాతంత్ర్య చట్టం 1947|భారత స్వాతంత్ర్య చట్టంలో]] భారత దేశం, పాకిస్తాన్ లుగా బ్రిటీష్ ఇండియాను విభజిస్తూ స్వాతంత్ర్యం ఇచ్చేప్పుడే, దేశంలోని వందలాది సంస్థానాలకు భారత్, పాకిస్తాన్ డొమినియన్లలో ఏదో ఒకటి ఎంచుకునేందుకు కానీ, స్వతంత్రంగా ఉండేందుకు కానీ అవకాశం ఇచ్చారు. ఐతే భారతదేశాన్ని ఐక్యం చేసేందుకు సంస్థానాల శాఖమంత్రి [[వల్లభ్ భాయి పటేల్]], ఆయన కార్యదర్శి వి.పి.మీనన్, గవర్నర్ జనరల్ [[లార్డ్ మౌంట్‌బాటన్]] కృషిచేసి దేశంలోని వివిధ సంస్థానాలను విలీనం చేశారు. ఐతే వాటిలో స్వాతంత్ర్యానంతరం వరకూ విలీనం కాకుండా మిగిలిన మూడు(హైదరాబాద్, కాశ్మీర్, జునఘడ్) సంస్థానాల్లో జునఘడ్జునాగఢ్ ఒకటి.
 
[[వర్గం:భారత స్వాతంత్ర్యోద్యమం]]
"https://te.wikipedia.org/wiki/జునాగఢ్_విలీనం" నుండి వెలికితీశారు