కుముదవల్లి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
JVRKPRASAD (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) AWB తో మండల, జిల్లా లింకులను సరి చేసాను ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 24:
<!-- Location ------------------>
|subdivision_type = [[రాష్ట్రం]]
|subdivision_name = [[
|subdivision_type1 = [[జిల్లా]]
|subdivision_name1 = [[పశ్చిమ గోదావరి జిల్లా|పశ్చిమ గోదావరి]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 = [[పాలకోడేరు మండలం|పాలకోడేరు]]
<!-- Politics ----------------->
|government_footnotes =
పంక్తి 51:
|population_total = 4236
|population_density_km2 =
|population_blank1_title =
|population_blank1 = 2109
|population_blank2_title =
|population_blank2 = 2127
|population_blank3_title = గృహాల సంఖ్య
పంక్తి 92:
}}
'''కుముదవల్లి''' ([[ఆంగ్లం]]: '''Kumudavalli'''), [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[పాలకోడేరు
== గ్రంథాలయ ఆచారం ==
కుముదవల్లి, [[పోడూరు]]లలో పెళ్ళిళ్లు జరిగే సమయంలో గ్రంథాలయాలకు కట్నం ఇవ్వడం అనేదిఒకప్రత్యేక ఆచారంగా ఉండేది. అప్పట్లో ప్రతి ఒక్కరు దీనిని ఆచరించడం విధిగా ఉండేది. దీని వెనుక దాదాపు గ్రంథాలయ ఉద్యమానికి ఉన్నంత చరిత్ర. అప్పట్లో ఇప్పుడున్నంత స్థాయిలో సమాచార సాధనాలు లేవు. ముద్రణారంగం అంతగా అభివృద్ధి చెందలేదు. అలాంటి పరిస్థితుల్లో పుస్తకాలను ఒకచోటకు చేర్చి. గ్రంథాలయాలను నిర్వహించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ సమయంలోనే [[పశ్చిమగోదావరి జిల్లా]] కుముదవల్లివాసులు ఓ వినూత్న ప్రయోగానికి దిగారు. [[కందుకూరి వీరేశలింగం]]తో సంప్రదింపులు జరిపి ఆయన అందించిన ప్రోత్సాహంతో [[గ్రంథాలయం|గ్రంథాలయ]] నిర్వహణకు స్వయంగా పూనుకున్నారు. అంతేకాదు గ్రామంలో ఎవరింట్లో పెళ్ళి జరిగినా- అమ్మాయి వైపు వారైనా, అబ్బాయి వైపు వారైనా గ్రంథాలయానికికి ఎంతోకొంత కట్నంగా ఇవ్వాలనే ఒప్పందానికి వచ్చారు. పెళ్లప్పుడే కాదు, ప్రతి [[దీపావళి]] రోజున ప్రతి ఒక్కరు పదిరూపాయల ఇవ్వాలనే నియమం కూడా పెట్టుకున్నారు గ్రామస్థులు. దీంతో [[రాజమండ్రి]] [[గౌతమీ గ్రంథాలయం]] స్థాపనకు ఒక సంవత్సరం ముందే అన్ని హంగులతో.. కుముదవల్లిలో [[1897]] జూన్ 27న గ్రంథాలయం ఊపిరిపోసుకుంది. తర్వాత. గ్రంథాలయ నిర్వహణ కోసమే రెండు ఎకరాల భూమి సమకూరింది. ఏటా ఈ భూమిపై వచ్చే ఆదాయాన్ని లైబ్రరీ ఖాతాలో జమ చేస్తారు.
పంక్తి 105:
;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4123.<ref name="censusindia.gov.in"/> ఇందులో పురుషుల సంఖ్య 2072, మహిళల సంఖ్య 2051, గ్రామంలో నివాసగృహాలు 1186 ఉన్నాయి.
'''కుముదవల్లి''' [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[పాలకోడేరు మండలం]]
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్లు, ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల [[భీమవరం]] లోను, అనియత విద్యా కేంద్రం [[పాలకోడేరు]] లోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల, సమీప వైద్య కళాశాల , [[ఏలూరు]] లోనూ ఉన్నాయి.
పంక్తి 123:
== సమాచార, రవాణా సౌకర్యాలు ==
కుముదవల్లిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
పంక్తి 155:
{{commons category|Kumudavalli}}
{{పాలకోడేరు మండలంలోని గ్రామాలు}}
[[వర్గం:తెలుగు గ్రంథాలయం]]
|