నరసరావుపేట: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి →విద్యా సౌకర్యాలు: వ్యాసం విస్తరణ |
యర్రా రామారావు (చర్చ | రచనలు) |
||
పంక్తి 1:
{{Infobox India AP Town}}
'''నరసరావుపేట,''' [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]], [[గుంటూరు జిల్లా]]కు చెందిన పట్టణం, అదే పేరుగల మండలానికి కేంద్రం.దీనిని పల్నాడు
==గణాంక వివరాలు==
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం పట్టణ జనాభా మొత్తం 1,16,250. అందులో పురుషులు 59,464 కాగా,స్రీలు 58,065. అక్షరాస్యత శాతం పురుషులు 86.08 కాగా, స్త్రీలు 72.07 శాతం. ఈ పట్టణం 7.65 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించింది.<ref name="population">{{cite web|url=http://www.citypopulation.de/php/india-andhrapradesh.php|title=Andhra Pradesh (India): Districts, Cities, Towns and Outgrowth Wards – Population Statistics in Maps and Charts|work=citypopulation.de}}</ref>
==భౌగోళికం==
పంక్తి 17:
[[నరసరావుపేట పురపాలక సంఘం|నరసరావుపేట పురపాలకసంఘం]] 1915 మే18న ఆవిర్భవించింది.మొదటి గ్రేడ్ పురపాలక సంఘంగా 1980 ఏప్రిల్ 28న ప్రభుత్వంచే గుర్తించబడింది. పురపాలక సంఘం ప్రస్తుత చైర్ పర్సన్ గా నాగసరపు సుబ్బరాయ గుప్తా (16 వ వార్డు కౌన్సిలర్) 2014 జులై 1 నుండి పదవీ బాధ్యతలు స్వీకరించి పరిపాలన సాగించుచున్నాడు.వైస్ చైర్ పర్సన్ గా షేక్ మీరావలి (4 వ వార్డు కౌన్సిలర్) వ్యవరించుచున్నాడు.పురపాలక సంఘం 34 మంది వార్డు కౌన్సిలర్లు, ముగ్గురు కో-అప్సన్ సభ్యులుతో పరిపాలన కొనపాగుతుంది.
==పట్టణం గత నిర్మాణ చరిత్ర==
నరసరావుపేట పట్టణ నిర్మాణం జరగకముందు ఈ ప్రాంతంలో "'''అట్లూరు"''' అనే చిన్న గ్రామం ఉండేది.
== రవాణా సౌకర్యాలు ==
[[దస్త్రం:Narasaraopet Railway Station.jpg|thumb|250x250px|నరసరావుపేట రైల్వే స్టేషన్|alt=]]
ఈ పట్టణం మొత్తం రోడ్డు పొడవు 157.08 km (97.60 mi). నరసరావుపేట బస్ స్టేషన్ నుండి [[ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ|
==విద్యా సౌకర్యాలు==
పంక్తి 95:
[[దస్త్రం:Kotappakonada_Temple_-_2.jpg|thumb|గుంటూరు జిల్లా, నరసరావుపేట మండలంలోని శైవక్షేత్రం. (కోటప్పకొండ)|alt=|250x250px]]
[[File:Kottappakonda Temple - 3.jpg|thumb|గుంటూరు జిల్లా, నరసరావుపేట మండలంలోని శైవక్షేత్రం. (కోటప్పకొండ)|alt=|333x333px]]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేరుపొందిన శైవక్షేత్రాలలో [[కోటప్ప కొండ|కోటప్పకొండ]] ఒకటి.
=== కపోతేశ్వరస్వామి ఆలయం ===
ఈ ఆలయం సమీప నకిరకల్లు మండలానికి చెందిన చేజర్ల గ్రామంలో ఉంది.ఇది నరసరావుపేటకు సుమారు 30 కి.మీ.దూరంలో ఉంది.ఈ ఆలయాన్ని కపోతేశ్వరాలయం అని అంటారు.ఈ ఆలయానికి ఆ పేరుతో పిలవటానికి మహా భారతం ప్రకారం ఒక కథ ఉంది. మాంధాత కుమారుడైన శిబి చక్రవర్తికి మేఘదాంబరుడు, జీమూత వాహనుడు ఇద్దరు సోదరులు.
==పట్టణంలో పేరొందిన వ్యక్తులు==
|