ఇ.వి. రామస్వామి నాయకర్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: పెరియార్ రామస్వామి నాయకర్ పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీ లోని...
 
అమరిక, + లింకులు
పంక్తి 1:
'''పెరియార్ రామస్వామి నాయకర్''' పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీ లోని [[ఈరోడ్]] పట్టణం లోపట్టణంలో [[1879]] వ సంవత్సరం [[సెప్టెంబర్ 17]] వ తారీఖున జన్మించారు. ఈయన పెరియార్ గా, తందై పెరియార్ గా, రామస్వామిగా, ఇ.వి.ఆర్.గా కూడా సుప్రసిద్దులు.
 
ఈయన ఒక నాస్తిక వాది మరియు సంఘ సంస్కర్త. [[తమిళనాడు]] లో ఆత్మగౌరవ ఉద్యమం మరియు ద్రావిడ ఉద్యమ నిర్మాత. ఈయన [[రామాయణము|రామాయణాన్ని]], రాముడిని[[రాముడు|రాముడి]]ని తీవ్రంగా విమర్శించాడు. 1904లో[[1904]]లో ఈయన [[కాశీ]] లోని విశ్వనాథుడి దర్శనార్థం వెళ్ళినపుడు అచట జరిగిన అవమానంతో ఈయన నాస్తికుడిగా మారాడు. అప్పటినుండి హేతువాదిగా మారి [[హిందూమతము|హిందూ మతాన్నిమతా]]న్ని అందులోని కులవ్యవస్థను అసహ్యించుకున్నాడు. మరీ ముఖ్యంగా బ్రాహ్మణ వర్గాన్ని ద్వేషించాడు.
ఈయన 1919 నుండి 1925 వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి దేశ స్వాతంత్ర్యం కొరకు పోరాడాడు.తదనంతర కాలంలో ఈయన మరియు ఈయన అనుచరులు దేశ స్వాతంత్రం కన్నా సాంఘిక సమానత్వం కొరకు ఎక్కువగా పోరాడారు. అన్నికులాలవారికీ సమానంగా దేవాలయ ప్రవేశార్హత ఉండాలని వాదించారు.1937 వ సంవత్సరంలో రాజాజి నేత్రుత్వంలోని మద్రాస్ ప్రెసిడెన్సీ కాంగ్రెస్ ప్రభుత్వం హిందీ భాషను తమిళనాడు రాష్ట్ర పాఠశాలల్లో ప్రవేశ పెట్టినపుడు పెరియార్ తన '''జస్టిస్ పార్టీ''' ఆధ్వర్యంలో హిందీ వ్యతిరేకోద్యమాన్ని పెద్దయెత్తున చేపట్టి చివరికి హిందీ బోధనను విరమింప చేశాడు.
 
తరువాత ఈయన పార్లమెంటరీ రాజకీయాల మీద విశ్వాసం కోల్పోయి తన జస్టిస్ పార్టీని ''''ద్రావిడర్ కజగం '''' అనే సామాజికోద్యమ సంస్థగా మార్చాడు. రాజకీయాలను కోరుకునే కొందరు అనుచరులు ఆయన నుండి విడిపోయి ''''ద్రవిడ మున్నేట్ర కజగం '''' అనే వేరు కుంపటి పెట్టుకున్నారు. ఈపార్టీ మొదట అన్నాదురై ఆధ్వర్యంలో తదుపరి కరుణానిధి ఆధ్వర్యంలో తమిళనాడును చాలాకాలం పాలించింది.
ఈయన [[1919]] నుండి [[1925]] వరకు [[కాంగ్రెస్]] పార్టీలో ఉండి దేశ స్వాతంత్ర్యం కొరకు పోరాడాడు.తదనంతర కాలంలో ఈయన మరియు ఈయనఇతని అనుచరులు దేశ స్వాతంత్రం కన్నా సాంఘిక సమానత్వం కొరకు ఎక్కువగా పోరాడారు. అన్నికులాలవారికీ సమానంగా దేవాలయ ప్రవేశార్హత ఉండాలని వాదించారు. [[1937]] వ సంవత్సరంలో రాజాజి[[రాజగోపాలచారి|రాజాజీ]] నేత్రుత్వంలోనినేతృత్వంలోని మద్రాస్ ప్రెసిడెన్సీ కాంగ్రెస్ ప్రభుత్వం హిందీ[[హింది]] భాషను తమిళనాడు రాష్ట్ర పాఠశాలల్లో ప్రవేశ పెట్టినపుడు పెరియార్ తన '''జస్టిస్ పార్టీ''' ఆధ్వర్యంలో హిందీ వ్యతిరేకోద్యమాన్ని పెద్దయెత్తున చేపట్టి చివరికి హిందీ బోధనను విరమింప చేశాడు.
తరువాత ఈయన పార్లమెంటరీ రాజకీయాల మీద విశ్వాసం కోల్పోయి తన జస్టిస్ పార్టీని ''''ద్రావిడర్ కజగం '''' అనే సామాజికోద్యమ సంస్థగా మార్చాడు. రాజకీయాలను కోరుకునే కొందరు అనుచరులు ఆయన నుండి విడిపోయి ''''ద్రవిడ మున్నేట్ర కజగం '''' అనే వేరు కుంపటి పెట్టుకున్నారు. ఈపార్టీ మొదట [[అన్నాదురై]] ఆధ్వర్యంలో తదుపరి [[కరుణానిధి]] ఆధ్వర్యంలో తమిళనాడును చాలాకాలం పాలించింది.