శృంగేరి శారదా పీఠం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం విజువల్ ఎడిట్: మార్చారు
పంక్తి 1:
'''శృంగేరి శారదా పీఠం,''' ప్రముఖమైన హిందూ [[అద్వైతం|అద్వైత]] పీఠాలలో ఒకటి. శంకరమఠాలక పీఠాధిపతులను [[ఆదిశంకరులు|ఆదిశంకరాచార్యులు]]గా పరిగణిస్తారు. దేశం నలుమూలలో శంకరాచార్యులు ప్రతిష్ఠించిన నాలుగు పీఠాలలో ఇది ఒకటి.
 
{|class="infobox" style="width:20.5em; text-align:center; margin-left:1em; margin-bottom:1em; padding:0em 0em 0em 0em; border:1px solid silver"
| colspan="2" style="text-align:center; font-size: 175%;" | '''<br />శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహా సంస్థానముసంస్థానం, <br> <br> దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠముపీఠం''',
----
|-
| colspan="2" align="center" style="border-bottom: solid 1px #ccd2d9;"| <!-- Deleted image removed: [[Image:Sringeri logo.jpg|90px]] --><br />'''Sri<big>శ్రీ Sringeriశృంగేరీ Sharadaశారదా Peethamపీఠం, Srimukhamశ్రీముఖం</big>'''
|-
|-
!colspan=2|ఆచార్య:<br>[[భారతీ తీర్థ మహాస్వామి|శ్రీ భారతీ తీర్థ]]<br>{{#if:|<sub>{{{other}}}</sub>}}
|-
| colspan="2" style="border-bottom: solid 1px #ccd2d9;"|
Line 29 ⟶ 31:
|-
! Website
| {{nowrap|https://www.sringeri.net|శృంగేరి ఫీఠం అధికారక వెబ్సైటు}}
| {{nowrap|http://www.sringerisharadapeetham.org/}}
|-
| colspan="2" style="border-bottom: solid 1px #ccd2d9;"|
|-
|}
[[దస్త్రం:Vidyashankara Temple at Shringeri.jpg|thumb|శృంగేరిలో విద్యాశంకర దేవాలయం]]
'''శృంగేరి శారదా పీఠం,''' ప్రముఖమైన హిందూ [[అద్వైతం|అద్వైత]] పీఠాలలో ఒకటి. శంకరమఠాలక పీఠాధిపతులను [[ఆదిశంకరులు|ఆదిశంకరాచార్యులు]]గా పరిగణిస్తారు. దేశం నలుమూలలో శంకరాచార్యులు ప్రతిష్ఠించిన నాలుగు పీఠాలలో ఇది ఒకటి.
 
== చరిత్ర ==
[[దస్త్రం:Vidyashankara Temple at Shringeri.jpg|thumb|శృంగేరిలో విద్యాశంకర దేవాలయం|alt=|240x240px]]
శృంగేరీ పీఠాధిపతియైన విద్యారణ్యస్వామి భారతదేశ చరిత్రలో ముఖ్యమైన [[విజయనగర సామ్రాజ్యము]] స్థాపింపజేసి [[హరిహర రాయలు (అయోమయ నివృత్తి)|హరిహర రాయలు]], [[బుక్కరాయలు (అయోమయ నివృత్తి)|బుక్కరాయలకు]] మార్గదర్శనం చేశారు. విద్యారణ్యుని గౌరవార్థం ప్రపంచ ప్రఖ్యాతి పొందిన రాజధాని నగరానికి విద్యానగరం అని పేరు పెట్టారు. క్రమంగా ఈ నగరానికి విజయనగరమనే పేరు కూడా వచ్చింది. సామ్రాట్టులకు కూడా విజయనగర సామ్రాజ్య చక్రవర్తులనే పేరుతో పాటుగా విద్యానగర చక్రవర్తులనే పేరు కూడా వ్యాప్తిలో ఉంది. క్రీ.శ.1336 రాగి ఫలకం ఆధారంగా "విద్యారణ్యుడి ఆధ్వర్యములో హరిహర రాయలు సింహాసనం అధిష్టించాడు" అని తెలుస్తోంది. విద్యారణ్యుడు హరిహరునికి ఆత్మ విద్య బోధించి "శ్రీమద్రాజాధిరాజ పరమేశ్వర అపరిమిత ప్రతాపవీర నరపతి" అనే బిరుదాన్ని ఇచ్చాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు శృంగేరీ శారదా పీఠం పీఠాధిపతి బిరుదులలో "కర్ణాటక సింహాసన ప్రతిష్ఠాపనాచార్య" కూడా చేర్చి చెబుతారు.
 
"https://te.wikipedia.org/wiki/శృంగేరి_శారదా_పీఠం" నుండి వెలికితీశారు