వీర్ల దేవాలయం (కారంపూడి): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి యర్రా రామారావు, పేజీ వీర్ల దేవాలయం (కారంపూడి) ను వీర్లదేవాలయం (కారంపూడి) కు దారిమార్పు లేకుండా తరలించారు: మెరుగైన పేరు |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి మీడియా పైల్ ఎక్కించాను |
||
పంక్తి 1:
{{Orphan|date=నవంబర్ 2016}}
[[దస్త్రం:Veerulagudi.jpg|thumb|250x250px|కారెంపూడి గ్రామంలోని వీర్లదేవాలయం]]
'''
== చరిత్ర ==
మహాభారత యుద్ధంలో ఘట్టాల్లా పల్నాటి యుద్ధానికి అనేక కారణాలున్నాయి. అనుగురాజు పల్నాట [[గురజాల]]ను రాజ్యంగా చేసుకొని బ్రహ్మనాయుని మంత్రివర్గంలో పాలించిన సమయంలో నాగమ్మ ఆతిధ్యం స్వీకరించి కానుకను కోరుకోమనటం, అనంతర కాలంలో అనుగురాజు కొడుకైన నలగాముడి పరిపాలనలో కానుకగా మంత్రి పదవిని నాగమ్మ అడగటంతో పల్నాడు చరిత్రకు అంకురార్పణ జరిగింది.
== ఆలయ విశేషాలు ==
== వీరోత్సవాలు ==
శతాబ్దాల చరిత్రకు తార్కాణం వీరారాధనోత్సవాలు.
పల్నాట [[శైవము|శైవ]], [[వైష్ణవము|వైష్ణవ]] సంప్రదాయాలను నింపటం కోసం పల్నాడు యుద్ధానికి బీజాలుపడ్డాయి. క్రీ.శ. 1187లో పల్నాడు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో గురజాల, మాచర్ల రాజులైన నలగాముడు, మలిదేవాదులు తలపడ్డారు. శైవం కోసం నాగమ్మ, వైష్ణవం కోసం బ్రహ్మనాయుడు వర్గాలు రణక్షేత్రంలో కరవాలాలను ఝుళిపించాయి. ఒకరిపై ఒకరు ఎత్తులు వేసుకుంటూ, ప్రజాసంక్షేమాన్ని కాపాడుతూ పల్నాటి యుద్ధానికి అతిరథులు బీజం వేశారు. ఇరురాజ్యాలకు మధ్యనున్న కారంపూడిని రణక్షేత్రంగా ఎంచుకొని కత్తులు దూశారు.పల్నాటి యుద్ధంలో గెలిచిన వీరులు తమ ఖడ్గాలను నాగులేరులో పుణ్యస్నానాలు చేసి శుభ్రపర్చుకున్నట్లుచరిత్ర చెబుతుంది<ref>http://epaper.vaartha.com/1433645/Guntur/17-11-2017#page/1/1</ref>.
=== మొదటిరోజు రాచగావు ===
=== ''రెండోరోజు రాయబారం:'' ===
=== ''మూడోరోజు మందపోరు'' ===
=== ''నాలుగోరోజు కోడిపోరు'' ===
=== ''ఐదో రోజు కల్లిపాడు'' ===
== ప్రస్తుత పీఠాధిపతి ==
== మూలాలు ==
[[వర్గం:గుంటూరు జిల్లా పుణ్యక్షేత్రాలు]]
<references />
== వెలుపలి లంకెలు ==
|