గద్వాల సంస్థానం: కూర్పుల మధ్య తేడాలు

చి యర్రా రామారావు, పేజీ గద్వాల సంస్థానము ను గద్వాల సంస్థానం కు తరలించారు: మరింత సరియైన పేరు
చి వికీ శైలి ప్రకారం సవరణలు చేశాను
పంక్తి 1:
{{విస్తరణ}}
[[ఫైలు:Gadwal Fort.JPG|200px|right|thumb|<center>గద్వాల సంస్ఠానాధీశులు కట్టించిన మట్టి కోట</center>]]
'''గద్వాల సంస్థానముసంస్థానం,''' [[తుంగభద్ర]] మరియు, [[కృష్ణా నది|కృష్ణా]] నదుల మధ్య ప్రాంతములోప్రాంతంలో నడిగడ్డగా పిలువబడే అంతర్వేదిలో 800 చ.కి.మీల మేర విస్తరించి ఉండేది. 14వ శతాబ్దములోశతాబ్దంలో [[కాకతీయ సామ్రాజ్యము|కాకతీయ సామ్రాజ్య]] పతనముపతనం తర్వాత ఈ గద్వాల సంస్థానాధీశులు [[బహమనీ సామ్రాజ్యం|బహుమనీ సామ్రాజ్యముసామ్రాజ్యం]] యొక్క సామంతులు అయినారుఅయ్యారు. వంశ చరిత్ర ప్రకారముప్రకారం గద్వాలను 1553 నుండి [[1704]] వరకు పెద్ద వీరారెడ్డి, పెద్దన్న భూపాలుడు, సర్గారెడ్డి, వీరారెడ్డి మరియు, కుమార వీరారెడ్డి పరిపాలించారు.
 
1650 ప్రాంతములోప్రాంతంలో ముష్టిపల్లి వీరారెడ్డి [[అయిజా]], [[ధరూర్]] మొదలైన మహళ్లకు నాడగౌడుగా ఉండేవాడు. వీరారెడ్డికి మగ సంతానముసంతానం లేకపోయడములేకపోవడం వలన తన ఏకైక కుమార్తెకు వివాహమువివాహం చేసి అల్లుడు పెద్దారెడ్డిని ఇల్లరికముఇల్లరికం తెచ్చుకున్నాడు. వీరారెడ్డి తరువాత అల్లుడు పెద్దారెడ్డి నాడగౌడు అయినాడుఅయ్యాడు. పెద్దారెడ్డికి ఇద్దరు కుమారులు. పెద్దవాడు ఆనందగిరి, చిన్నవాడు సోమగిరి (ఈయననేఇతననే సోమానాధ్రి, సోమన్నభూపాలుడనిసోమన్నభూపాలుడుగా ప్రసిద్ధుడయ్యాడు). పెద్దారెడ్డి తరువాత ఆయనఅతని రెండవ కొడుకు సోమన్న.ఇతను [[1704]] నుండి నాడగౌడికమునాడగౌడికం చేశాడు. ఈయనేఇతను కృష్ణా నది తీరాన గద్వాల కోట నిర్మించి తుంగభద్రకు దక్షిణమునదక్షిణాన రాజ్యాన్ని [[బనగానపల్లె]], [[ఆదోని]], సిరివెళ్ల, [[నంద్యాల]], సిద్ధాపురం, [[ఆత్మకూరు, కర్నూలు జిల్లా|ఆత్మకూరు]], [[అహోబిళం]], [[కర్నూలు]] మొదలైన ప్రాంతాలకు విస్తరింపజేశాడు. ఈ సంస్థానముసంస్థానం కింద 103 పెద్ద గ్రామాలు, 26 జాగీరులు ఉండేవి.
[[File:Nala Somanadri.jpg|thumb|సోమనాద్రి]]
[[నిజాం]] అలీ ఖాన్ అసఫ్ ఝా II యొక్క పరిపాలనా కాలములోకాలంలో, [[దక్కన్ పీఠభూమి|దక్కను]]<nowiki/>లోని కొన్ని ప్రాంతములలోప్రాంతాలలో మరాఠుల ప్రాబల్యముప్రాబల్యం పెరిగి 25 శాతముశాతం ఆదాయ పన్ను (''చౌత్'') వసూలు చేయడముచేయడం ప్రారంభించారు. దీనిని ''దో-అమలీ'' (రెండు ప్రభుత్వాలు) అని కూడా అనేవారు. రాజా సీతారాం భూపాల్ [[1840]] లో మరణించాడు. ఆ తరువాత ఆయనఅతని [[దత్తపుత్రుడు]] రాజా సీతారాం భూపాల్ II సంస్థానమునుసంస్థానంను పరిపాలించాడు. నిజామునిజాం VII ఈయనకుఇతనికి "మహారాజ" అనే పట్టమునుపట్టంను ప్రధానముప్రధానం చేశాడు. [[1924]] లో మరణించే సమయానికి ఈయనకుఇతనికి భార్య మరియు, ఇద్దరు కుమార్తెలు కలరుఉన్నారు.
 
గద్వాల సంస్థానాధీశులు తమ స్వంత నాణేలను ముద్రించుకున్నారు కూడా. 1909 నాటికి కూడా ఈ నాణేలు రాయిచూరు ప్రాంతంలో చలామణీలో ఉండేవి. <ref>ImprialGazetterOfIndiaHyderabad పుస్తకం నుండి. ఇంపీరియల్ గజెట్లను [http://www.archive.org/search.php?query=collection%3Amillionbooks%20AND%20language%3AEnglish%20AND%20imperial మిలియన్ బుక్స్] సైటు నుండి దిగుమతి చేసుకోవచ్చు</ref>
== నిడ్జూర్ యుద్ధం ==
[[ఢిల్లీ]] పీఠంపై బహద్దూర్షా బలహీన పాలనసాగుతున్న కాలంలో దక్షిణ సుభేదార్ నిజాం ఉల్ ముల్క్ హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నారుప్రకటించుకున్నాడు. అయితే హైదరాబాద్ సంస్థానంలో అంతర్భాగంగా ఉన్న గద్వాల సంస్థానాధీశుడు సోమనాద్రి మాత్రం బహద్దూర్ షా కు అనుయాయిగానే పాలన కొనసాగించారుకొనసాగించాడు. ఇది సహించని నిజాం తన సేనాని అయిన దిలీప్ భానుడిని ఉసిగొల్పి గద్వాల సంస్థానంపై దండయాత్రకు పంపించాడట. దిలీప్ భానుడి సేన, సోమనాద్రి సేనలు [[కర్నూలు]] సమీపంలోని [[నిడుదూర్|నిడ్జూర్]] దగ్గర భీకరంగా తలపడ్డాయి. చివరికి ఈ యుద్ధంలో సోమనాద్రి వీరమరణం పొందగా , సోమన పెద్ద భార్య రాణి లింగమ్మ నిజాంతో సంధి కుదుర్చుకుని పాలన కొనసాగించింది).<ref> సూర్య దినపత్రిక ప్రథమ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక,2008, పుట- 12 </ref>.
 
==సాహితీపోషణ==
నిజాంరాష్ట్రంలోని సంస్థానాలలోకెల్లా గద్వాల సంస్థానంలో సాహితీపోషణ అధికంగా ఉండేది,<ref>సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము-3, 1962 ప్రచురణ, పేజీ 308</ref> సంస్థానాధీశులు విద్యావేత్తలకు, కళాకారులను ఆదరించారు. సంస్థానంలో ప్రతి సంవత్సరం మాఘ, కార్తీక మాసాలలో సంగీత, సాహిత్య సభలు జరిగేవి. రాజాపెదసోమభూపాలుడు స్వయముగాస్వయంగా కవి. ఆయనఅతను జయదేవుని గీతాగోవిందాన్ని తెలుగులోకి అనువదించాడు. 1761 నుండి 1794 వరకు పాలించిన చినసోమభూపాలుడు కవిపండితులను ఆదరించడమే కాకుండమే కాకుండా, స్వయంగా రచనలుచేశాడు. ఇతని ఆస్థానంలో అష్టదిగ్గజములనేఅష్టదిగ్గజాలనే 8 మంది కవులు ఉండేవారు. ఇతని కాలాన్ని గద్వాల సంస్థానంలో ' సాహిత్య స్వర్ణయుగం ' గా చెబుతారు. ప్రముఖకవి సోమయాజులు, అలంకార శిరోభూషణం రచించిన కందాళాచార్యులు ఇక్కడివారే. ఆంధ్రదేశంలోని ఎక్కడెక్కడి కవులో ఇక్కడి రాజుల దర్శనానికి వచ్చేవారు.
;తిరుపతి వేంకటకవుల ఉదంతం
ఆంధ్రదేశంలో [[తిరుపతి వేంకటకవులు]] తిరుగని ప్రదేశం లేదు. వారికున్న ప్రశస్తే వేరు. అలాంటి ప్రముఖ కవులకు కూడా గద్వాల సంస్థానపు రాజుల దర్శనం అంత సులభంగా దొరకలేదనటానికి ఓ ఉదాహరణ ఈ సంఘటన. ఒక రోజు తిరుపతి వెంకటకవులు గద్వాల సంస్థానానికి వచ్చారు. రాజ దర్శనం కాలేదు. ఒకటి, రెండు రోజులు గడిచిపోయింది. అయినా దర్శన భాగ్యం కాలేదు. పట్టువదలని కవులు పట్టణాన్ని వదలకుండా వండుక తిని ఎదురు చూశారు. అయినా రాజదర్శనం కాలేదు. ఇక విసుగొచ్చిన కవులు ఒక రోజు " చర్ల బ్రహ్మయ్య శాస్త్రి శబ్ధ శాస్త్రం చెప్ప / వంట నేర్పించే గద్వాల రాజు " అని ఓ కాగితం మీద రాసి రాజా వారికి పంపించారట. దానితో జరిగిన తప్పిదాన్ని తెలుసుకున్న రాజా వారు వెంటనే కవులను రప్పించి, వారి పాండిత్య ప్రదర్శనకు కావలసిన ఏర్పాట్లు చేయించి, తదనంతరం ఘనంగా సత్కరించి, సంభావనలు అందజేశారట.
 
*ఈ తిరుపతి వెంకటకవులే ఒకనాడు [[విజయనగర]] సామ్రాజ్యము|విజయనగర రాజుల]] దర్శనార్థం వెళ్ళినప్పుడు, అక్కడి దివాను కోదండరామారావు సాహిత్య సభకు కాకుండా. సన్మానానికి ఏర్పాటు చేయగా కోపమొచ్చిన తిరుపతి కవులు అతనిని ఉద్దేశించి...
 
''అటు గద్వాలిటు చెన్నపట్టణము మధ్యంగల్గు దేశమ్మునన్
Line 23 ⟶ 24:
కిటు రాజీయక యున్న దర్శనము నింకెవ్వానికీ రాజొసం
 
గుట? చెప్పంగదవయ్య పాలితబుధా! కోదండరామాభిధా!''<ref>తిరుపతి వెంకటకవులు(మూలం: ఆంధ్రరచయితలు,శ్రీమధనాంపతుల సత్యనారాయణ శాస్త్రి), తెలుగు వాచకం, 10 వ తరగతి(పాతది), ప్రభుత్వ ప్రచురణలు,1984, పుట- 77</ref>. అంటూ చెప్పిన'' పద్యంలో.... సాహిత్యానికి గద్వాల ఒక గొప్ప స్థానమన్న విషయం ఋజువవుతుంది.
 
[[File:Maharani Adhilaxmi Devamma.jpg|thumb|మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ]]
 
==గద్వాల సంస్థానమునుసంస్థానంను పాలించిన రాజులు==
బుడ్డారెడ్డి గద్వాల సంస్థానమునకుసంస్థానానికు మూలపురుషుడు.<ref>సంగ్రహ ఆంధ్రవిజ్ఞాన కోశము-3, 1962 ప్రచురణ, పేజీ 304</ref> మొత్తం 11 రాజులు, 9 రాణులు ఈ సంస్థానాన్ని పాలించారు. వీరిలో ముఖ్యులు.
{{colbegin}}
*రాజ శోభనాద్రి
Line 53 ⟶ 54:
 
==ఇవి కూడా చూడండి==
*[[గద్వాల|గద్వాల పట్టణం]]
*[[గద్వాల]] - ఆధునిక గద్వాల గురించిన పేజీ
*[[గద్వాల కోట]]
*[[జోగులాంబ గద్వాల జిల్లా]]
*[[మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ]]
*[[దోమకొండ సంస్థానముసంస్థానం]]
 
==మూలాలు, వనరులు==
<references />
 
== వెలుపలి లంకెలు ==
{{గద్వాలకు సంబంధించిన విషయాలు}}
{{మహబూబ్ నగర్ జిల్లా సంస్థానాలు}}
"https://te.wikipedia.org/wiki/గద్వాల_సంస్థానం" నుండి వెలికితీశారు