అమీ తుమీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
}}
 
'''అమీ తుమీ''' 2017లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. ఎ గ్రీన్ టీ ప్రొడక్షన్స్ పతాకంపై కె సి నరసింహా రావు నిర్మించగా [[ఇంద్రగంటి మోహన కృష్ణ]] ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. [[అడివి శేష్]], [[ఈషా రెబ్బ‌(నటి)|ఈషా రెబ్బ‌]], [[వెన్నెల కిశోర్]], [[అవసరాల శ్రీనివాస్]], [[తనికెళ్ళ భరణి]], [[అదితి మ్యాకల్]] ప్రధాన పాత్రలలో నటించారు. [[మణి శర్మ]] సంగీతాన్ని సమకూర్చగా, [[పి.జి. వింద]] ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు.
'''అమీ తుమీ''' 2017లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]].
 
ఈ చిత్రం 2017 జూన్ 9న విడుదలయ్యి ప్రశంసలను అందుకుంది, ముఖ్యంగా [[వెన్నెల కిశోర్]]నటనకి మంచి పేరు లభించింది. 1971 లో విడుదలైన ఆనంద నిలయం సినిమా ఆదారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అమీ_తుమీ" నుండి వెలికితీశారు